అమిత్ షాను, మోదీని చంపండని రెచ్చగొట్టిన వ్యక్తిని అవార్డుతో సత్కరించిన సీఎం స్టాలిన్
తమిళనాడుకు చెందిన విద్యావేత్త నెల్లై కన్నన్ ను..కామరాజర్ కతిర్ అవార్డుతో సత్కరించారు. సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తు... Read more
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ – నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చత్తీస్ గఢ్ సరిహద్దు పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఇది గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్గఢ్కు చెందిన... Read more
దేశంలో లవ్ జిహాద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే యూపీలో మొదటి సారి లవ్ జిహాద్ నిందితుడికి శిక్షపడింది. అసలు పేరు దాచిపెట్టి ప్రేమపేరుతో యువతిని మోసం చేసిన జావేద్ అలియాస్ మున్నాకు 10 ఏ... Read more
శంభుని గుడి ఆక్రమణలను, దేవుడి స్థలంలో దుకాణాలు పెట్టిన అన్యమతస్థులను వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కంటేశ్... Read more
పంజాబ్ లుథియానాలోని జిల్లా కోర్టులో జరిగిన పేలుడులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కోర్ట్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్ బాత్రూంలో మధ్యాహ్నం పన్నెండున్నరకు ఈ పేలుడు సంభ... Read more
తమ పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న ప్రియాంక వాద్రా గాంధీ ఆరోపణల్ని కేంద్రం కొట్టేసింది. వాళ్ల ఖాతాలు హ్యాకవలేదని స్పష్టం చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ... Read more
ఇండో-నేపాల్ సరిహద్దులో చైనా అక్రమచొరబాటుదారుడి అరెస్ట్ – చైనా గుర్తింపు పత్రాలు లభ్యం
ఎలాంటి అనుమతి పత్రం లేకుండా భారత్ లోకి చొరబడిన చైనా జాతీయుడిని ఐబీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB అధికారులు అరెస్ట్ చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలోని మధుబనిలో అదుపులోకి తీసుకున్నారు.... Read more
మహారాష్ట్రలో రెచ్చిపోయిన జిహాదీలు – హిందువుల దుకాణాలు, వాహనాలు లక్ష్యంగా విధ్వంసకాండ
మహారాష్ట్రలో అల్లర్లు యవత్మాల్ జిల్లాకు పాకాయి. ఉమర్ ఖేఢ్ లో హిందువులు లక్ష్యంగా జిహాదీ గ్రూపులు రెచ్చిపోయాయి. సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత పోస్టు పెట్టారని వారంతా పట్టణంలో బీభత... Read more
కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న కేరళలో హత్యా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళ ఓబీసీ మోర్చా కార్యదర్శి , న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ ను... Read more
పాములు పగపడతాయని విని ఉంటారు కదా.. అయితే మహారాష్ట్రలో కోతులు పగబట్టాయి. తమకు హాని కలిగించిన వారిపై కోతులు ప్రతీకారం తీర్చుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. బీడ్ జిల్లాలోని ఓ గ్రామంలో చిన్న కో... Read more
గత కొద్ది రోజులుగా మన ఫేస్ బుక్ లో కమ్యూనిస్ట్ లు దేశ ద్రోహులు అంటూ RSS వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. అలా అనిపించుకోడానికి కమ్యూనిస్ట్ లే ఆ అవకాశం ఇచ్చారు అంటూ ఒక చర్చ నడుస్తోం... Read more
బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టును ఛేదించింది ఉత్తరప్రదేశ్ ఏటీఎస్. మొత్తం 9మంది బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకు... Read more
కర్ణాటకలో పోలీస్ స్టేషన్ ఎదుటే నమాజుకు సిద్ధమైన పీఎఫ్ఐ ఆందోళనకారులు – పోలీసుల లాఠీచార్జి
ముగ్గురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలను కర్ణాటక ఉప్పినగండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ వారిని విడుదల చేయాలని డిమాండ్ చ... Read more
దేశంలో పలుచోట్ల వరుస ఉగ్రదాడులకు పథక రచన చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐకి చెందిన ఇద్దర్ని ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్దమొత్త... Read more
గుజరాత్ సూరత్ లో కొందరు నిర్వహించతలపెట్టిన పాకిస్తానీ ఫుడ్ ఫెస్టివల్ ను స్థానిక బజరంగదళ్ నాయకులు సహా స్థానికులు అడ్డుకున్నారు. ఫెస్టివల్ కు ప్రచారం కల్పిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించ... Read more
రోటీని చేస్తూ అందులో ఉమ్మివేస్తున్న ఘటన మరోటి వెలుగు చూసింది.తందూరీ రోటీ చేస్తూ పిండిపై ఉమ్మివేస్తున్న నౌషద్ అనే వ్యక్తిని యూపీ మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2, 2021 న ఓ ఎంగేజ్ మెం... Read more
కేరళ మరో సిరియాలా తయారవుతోందా..అక్కడ వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే అలాంటి అనుమానాలే వస్తాయి. పాఠశాలల విద్యార్థులను జిహాదీల వైపు ప్రోత్సహిస్తున్నారు కొందరు. ఓ SDPI కార్యకర్త నేను బాబరీని అని ఉ... Read more
హర్యానాలో ఘోరం జరింగింది. రోహ్తక్లోని భాలి ఆనంద్పూర్ లో పెళ్లి బరాత్ లోనే యువతిని తుపాకీతో కాల్చాడు మహ్మద్ సాహిల్ అనే యువకుడు. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంద... Read more
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. దైవదూషణ చేశాడనే నెపంతో శ్రీలంకకు చెందిన వ్యక్తిని చంపి బహిరంగంగా సజీవదహనం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్... Read more
దేశ రాజధాని సమీపంలో ఘోరం జరిగింది. ఓ యువకుడిని అతని ప్రియురాలి కుటుంబం దారణంగా హత్య చేసింది. కారణం తను మతం మారడానికి నిరాకరించడమే . ఈ దారుణకాండలో హతుడు హిందూ యువకుడు కాగా…అతన్ని అత్యంత... Read more
ఓ మహిళను నగ్నంగా నిలబెట్టి వీడియో తీసి దాన్ని వైరల్ చేసిన సీపీఎం నేత చుమత్ర ఎలిమన్నిల్ సాజిని తిరువల్ల పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం కార్యదర్శి సీసీ సాజిమోన్ తోపాటు... Read more
అసోంలో క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తరువాత హిందువులు….ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించా... Read more
సీపీఎం ప్రభుత్వం తనను ఏ స్థాయిలో వేధించారో చెబుతూ కేరళ మాజీ ఐపీఎస్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనను కలవడానికి వెళ్లినప్పుడు సీఎం పినరయ్ విజయన్ అనుచిత ప్రవర్తన గురించి న్య... Read more
బంగ్లాదేశ్ లో దాదాపు ఏడున్నర కోట్ల విలువైన ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు. ఖిల్ఖేత్ ప్రాంతానికి చెందిన ఫాతేమా అక్తర్ ఓపి అనే మహిళ ఇంట్లో పెద్దఎత్తున భార... Read more
భారత ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కొద్దీ సమయం తేడాలో ఎనిమిది చోట్ల వరుస బాంబు పేలుళ్లు. ఈ రోజుకి ఆ దురదృష్టమైన భీకర సంఘటన జరిగి 13 స.లు అయింది. 1. ఛత్రపతి శివాజీ టెర్మినస్ 2. ఒబేరాయ్ ట్రైడ... Read more