ఢిల్లీ అల్లర్లలో దిల్బర్ నేగీని దారుణంగా హత్య చేసిన తాహిర్, షారుక్, ఫైజల్ సహా ఆరుగురికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
దిల్లీ అల్లర్లలో దిల్బర్ నేగీ అనే 22 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు డిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగం వెదుక్కుంటూ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆర... Read more
జనవరి 19వ తేదీ 1990. ఈ రోజు కొన్ని వేల హిందూ, సిక్కు కుటుంబాలకు చీకటి రోజు. కొంప, గోడూ వదిలేసి తమ చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి, ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టు బట్టలతో తమ దేశంలోనే... Read more
ఆ గుజరాత్ నగరాల్లో హిందువుల జనాభా తగ్గింది…చూస్తుండగానే ముస్లింల ప్రాబల్యం పెరిగింది
గుజరాత్ లోని బెహ్రూచ్, సూరత్ వంటి ప్రాంతాల్లో జైనులు, హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు? సొంత ప్రాంతాల్ని వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయారు? ఉన్నంతకాలం ఎలా నరకం అనుభవించారు? 2014లో మోదీ గుజరాత్ సీఎంగ... Read more
ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులకు ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. రిపబ్లిక్ డే కు కుట్ర చేస్తున్న ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. అందుకు సంబంధించి తొమ్మిది పే... Read more
గత వారం జనవరి 6వ తేదీన కర్ణాటక లో మంగుళూరు లో నివసిస్తున్న “ముందాదిగుట్టు సదానంద మర్ల” అనే ఒక హిందూ తండ్రి ఈ క్రింది విధంగా పత్రికా ప్రకటన ఇచ్చాడు. ” మొన్న జనవరి 3వ తేదీన N... Read more
ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్ లో గూండా రాజకీయాలు మొదలయ్యాయి. సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు నిరాకరించిన కన్నైజ్ జిల్లా పంచాయతీ మెంబక్ భూపేంద్రషాక్యాపై దుండుగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేగింద... Read more
ఏసు తప్ప మరో దేవుడు లేడని..డబ్బాశ చూపి, బెదిరిస్తూ మతమార్పిడి చేసే ప్రయత్నం చేసిన నలుగురు క్రైస్తవ బోధకుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెహోర్ జిల్లా గురాడికి చెందిన మనోహర్ బన్సల్... Read more
పేలుళ్ల కేసు దర్యాప్తును ఎన్ఏఐ తీసుకుంది. గత నెల కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మరణించారు. హెడ్ కానిస్టేబుల్ గగన్ దీప్ సింగ్ అక్కడిక్కడే చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. అంతర్జాతీయ ఉగ... Read more
నక్సలైట్లకు నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్ మహిళ అరెస్ట్ – అక్రమంగా భారత్ వచ్చి అంజలిగా మారిన ఫాతిమా
నక్సలైట్లకు పెద్దమొత్తంలో నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న ఢిల్లీకి చెందిన బంగ్లాదేశ్ మహిళను జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఖుల్నాకు చెందిన కనీజ్ ఫాతిమాగా గుర్తించారు. ఏడేళ్ల... Read more
లోన్ నిరాకరించినందుకు బ్యాంకుకు నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు – 12 లక్షల విలువైన సామగ్రి దగ్ధం
లోన్ అడిగితే ఇవ్వనందుకు ఏకంగా బ్యాంకుకే నిప్పుపెట్టాడో ప్రబుద్ధుడు. కర్నాటక హవేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తిని రత్తిహళ్లికి చెందిన వాసీం హజారత్ సాబ్ ముల్లాగా గుర్తించారు. కొన్ని రోజు... Read more
సంక్రాంతి పండక్కి తన నియోజకవర్గానికి వెళ్లి తీరతానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రకటించడంతో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనింటికి వెళ్లారు. ఆయనమీద ఉన్న దేశద్రోహం, రాజద్రోహం కేసుల విచారణకు హాజరుకావాలని న... Read more
యూపీలోని నేపాల్ సరిహద్దు వెంబడి మసీదులు, మదర్సాలు పెరగడంపై సశస్త్ర సీమా బల్ ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో వందలాదిగా మసీదులు వెలిశాయి. యూపీ, నేపాల్ తో 570... Read more
40 కోట్ల రూపాయల విలువైన పురాతన విగ్రహాలను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ విగ్రహాల దుకాణంలో వీటిని గుర్తించారు. అరుదైన పార్వతీదేవి విగ్రహాన్ని అంతర్జాతీయ మార్కెట్లో... Read more
దేశంలోని న్యాయవాదులను బెదిరిస్తూ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేసిన సంగతి తెలిసిందే. యూఎస్ఏ నుంచి ఈ కాల్స్ వచ్చాయి. అందులో పంజాబ్ పర్యటనలో మోదీని అడ్డుకు... Read more
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా ? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. అన్యాయాన్ని ప్రశ్నించిన బిజెపి నాయకులను కొట్టి, పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసిన వారిని వది... Read more
ముస్లిం యువత తలుచుకుంటే ఈ దేశంలో తలదాచుకునేందుకు హిందువులకు చోటు దొరకదు – ఎంపీసీ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్
దేశాన్ని విచ్ఛిన్నం చేసే మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. కానీ ఓ హింసా ప్రవృత్తిని పెంచే జిహాదీ శక్తుల ప్రసంగాలు వామపక్ష వాదులు, సెక్యులర్లు, ఉదార వాదులకు కనిపించడం లేదో, లేదా కళ్లు మూసుకున్నట్... Read more
పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేం – అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
అత్యాచారం కేసులో నిందితుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బాధితురాలు, పిటిషనర్ల మధ్య కుదిరిన ఒప్పందం, ఇద్దరి వివాహం ఆధారంగా ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని స్పష... Read more
కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులపై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సహా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీని నిర్వహించింది. అక్రమ... Read more
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు 25 ఎకరాల భూమిని కేటాయించిన చత్తీస్ గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపీ నేతల ఆందోళనతో కేటాయింపులు రద్దు
పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ దవాత్-ఇ- ఇస్లామీకి 25 ఎకరాల భూమిని కేటాయించింది ఛత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే స్థానిక బీజేపీ నాయకుడు మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ ఆందోళనతో ప్రభుత్వ... Read more
ఈ పింక్ బట్టలేస్కుని ఫాంహౌస్ ముందు ప్రదక్షిణలు చేయండి – పోలీసులనుద్దేశించి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ నేత రాకేశ్ రెడ్డి. కరీంనగర్ సీపీ ఖాకీ కాదు పీపీ అంటే పింక్ పోలీస్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పోలీసులు ఖాకీ బట్టలు వదిలి తాము పంపుతున్న పింక్... Read more
ఇస్లాం వైపు ఆకర్షితురాలై ఐసిస్ లో చేరింది – యువతను రిక్రూట్ చేస్తూ ఎన్ఐఏకు చిక్కింది
కన్నడ రచయిత, ఉల్లాల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇదినబ్బ కుమారుడు బీఎం బాషా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో…. బాషా కోడలైన మందడిగట్ట... Read more
ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన చర్చి నిర్వాహకులు – తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో కొండపై ఉన్న అటవీ భూమిని క్యాథలిక్ చర్చి ఆక్రమించిన ఉదంతం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాల భూమిని చర్చి ఆక్రమించింది. తాజాగా ఈ విషయాన్ని గుర్త... Read more
బీజేపీ చీఫ్ సంజయ్ అరెస్టును ఖండించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల తరపున పోరాటానికి తమ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ పార్టీ , ప్రభుత... Read more