28 బ్యాంకులకు 23 వేల కోట్లు ఎగవేత – ఎస్.బి.ఐ ఫిర్యాదుతో ABG షిప్ యార్డ్ సంస్థపై సీబీఐ కేసులు నమోదు
28 బ్యాంకులకు దాదాపు 23 వేల కోట్లు ఎగవేసి మోసం చేసిన షిప్పింగ్ కంపెనీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ABG గ్రూప్ నకు చెందిన ABG షిప్యార్డ్ ….గుజరాత్లోని సూరత్ ,దహేజ్లలో నౌకానిర్మాణం,... Read more
పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన మదర్సాలోని అరబిక్ టీచర్ – నిందితుడి అరెస్ట్, బాధితుడికి వైద్యపరీక్షలు
పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల అరబిక్ టీచర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ తమ కుమారుడిపై అత్యాచారం చేశాడంటూ బాధితుడి తల్లిదండ్రులు పోలీ... Read more
కర్నాటక హిజాబ్ వ్యవహారంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ సంపూర్ణ ధర్మాసనం బు... Read more
ఓఐసీ తీరుపై భారత్ ఆగ్రహం – మా అంతర్గత సమస్యలను రాజ్యాంగానికి లోబడి మేం పరిష్కరించుకుంటామన్న విదేశాంగ శాఖ
హిజాబ్ వ్యవహారంలో ఇస్లామిక్ సహకార సంఘం..ఓఐసీ తీరును, వ్యాఖ్యల్ని భారత్ కొట్టేసింది. భారత వ్యతిరేక ఎజెండాకు ముగింపు పలకాలని హెచ్చరించింది. భారత్ లో ముస్లింలపై దాడులు పెరిగాయని, అంతర్జాతీయ సమా... Read more
దాణా కుంభకోణం ఐదో కేసులోనూ లాలూప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చింది సీబీఐ స్పెషల్ కోర్టు. దొరండా ట్రెజరీ నుంచి 139 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్ కేసులో ఆయనే దోషిగా నిర్ధారణ అయింది. అనారోగ్య కారణ... Read more
క్రైస్తవ మాఫియా వేధింపులకు బలైన తమిళనాడు తంజావూరు విద్యార్థి లావణ్య ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా... Read more
కాశ్మీర్లో 12వ తరగతి టాపర్కు ఇస్లామిస్టుల బెదిరింపులు – హిజాబ్ ధరించాలని హెచ్చరికలు
జమ్మూ కాశ్మీర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షలల్లో టాపర్ గా నిలిచిన కాశ్మీరీ విద్యార్థి అరూసా పర్వేజ్ కు హిజాబ్ ధరించలేదని బెదిరింపులు వస్తున్నాయి. ఫలితాలు 8 ఫిబ్రవరి వ... Read more
రానా, తీస్తా, గోఖలే…సేవ పేరుతో కోట్లు నొక్కేశారు – రానా ఆస్తుల జప్తుతో బయటకొస్తున్న లెఫ్ట్ మేధావుల మోసాలు
మనీలాండరింగ్ చట్టం కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన 1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. పబ్లిక్ ఫండ్స్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన... Read more
మనీలాండరింగ్ చట్టం(PMLA) కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన రూ.1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. వ్యక్తిగత ఖర్చులు, తండ్రి పేరు మీద ఫిక... Read more
కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు లాస్ట్ చాన్స్ ఇచ్చింది. రెండు వారాల్లోగా తన వాదనలు వినిపించాలని, లేదంటే కోర్టు ధిక్కార నేరం కింద కేసును ఎదుర్కోవాల్స... Read more
లఖింపూర్ ఘటన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ – బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం పోయిందంటున్న బాధితులు
యూపీ లఖింపూర్ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది అక్టోబర్ 3న ఆశిష్ వేగంగా కారు నడపి నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణానికి కారణమయ్యాడు.... Read more
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఘోరం జరిగింది. మైనర్ బాలికను రిడ్నాప్ చేసిన ఓ ముస్లిం యువకుడు ఆమెపై మూడునెలల పాటు అత్యాచారం చేశాడు. ఆ మూడు నెలల పాటు ఆమెను రకరకాల ప్రాంతాలకు తిప్పిన యువకుడు... Read more
మొన్నటివరకూ కలిసి ఉన్నాం – ఇప్పుడు హిజాబ్ అంటూ ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు – ఉడిపి కాలేజీ హిందూ విద్యార్థినులు
హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని హిందూ విద్యార్థినుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. హిజాబ్ అనేదే వివక్షాపూరితమైనదని…ముస్లింలు, ముస్లిమేతరులుగా తమను విభజిస్తోందని వారు ఆందోళన వ్యక్తం... Read more
హజారీబాగ్ మూకదాడి కేసులో నిందితులపై కేసు నమోదు – రూపేష్ పాండే అనే సరస్వతీ భక్తుడిని హత్య చేసిన గుంపు
ఫిబ్రవరి 8న ఝూర్ఖండ్లోని హజారీబాగ్ లో హత్యకు గురైన రూపేష్ పాండే కేసులో 27 మంది ముస్లింలు, వంద మంది అజ్ఞాతవ్యక్తులపై కేసు నమోదైంది. హజారీబాగ్ నగర బిజెపి ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ బాధిత కుటుంబా... Read more
విద్యాసంస్థల్లో బుర్ఖాను, హిజాబును కేరళ ప్రభుత్వం నిషేధించినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయ్…
2019 లోనే కేరళ లోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ 150 విద్యా సంస్థల్లో బుర్ఖా మాత్రమే కాదు తలమీద కప్పుకునే హిజబ్ ను కూడా నిషేదించింది..అప్పుడు ఈ లిబరల్స్ నోళ్ళు ఏమయ్యాయి??కేవలం మోదీ వ్యతిరేక... Read more
జమాతే మటుకు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసే ఉద్దేశ్యంతో దీన్ని కర్నాటకలోని ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించింది..అక్కడ కూడా దీన్ని వివాదంగా మలచింది.. ఆ ఆరుగురు విద్యార్ధినులు కర్నాటక హైకోర్టుక... Read more
అసలు ఈ హిజాబ్ గొడవ వెనక పెద్ద కుట్ర ఉంది. ఆ వివరాల్లోకి వేళ్తే… ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా ఖాన్ తెరతీశారు. తన ఇస్లామిక్ నెట్ వర్క్ ద్వారా... Read more
మిషనరీ ఆగడాలకు బలైన లావణ్య గురించి నోరెత్తలేదు, ఇప్పుడు మతరాజకీయం చేస్తూ గగ్గోలు పెడుతున్నారు..
దేశంలోని కుహనా, తుక్డే గుంపు.. మొన్నటికి మొన్న తమిళనాడులో క్రైస్తవ మిషనరీ ఆగడాలకు బాలిక లావణ్య బలైతే కనీసం స్పందించలేదు. ప్రియాంక రాహుల్ సహా వీళ్లెవరూ మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ బాధితురాలు... Read more
బికినీ వేసుకుని స్కూల్ కు వెళ్లవచ్చా? బికినీ వేసుకుని ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లగలరా?
కర్నాటకలో హిజాబ్ వివాదం ముదురుతోంది. అయితే ఇది కర్నాటకకు మాత్రమే పరిమితం కాబోదు. యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతిపెద్ద కుట్రపూరిత చర్య ఇది అని స్పష్టమవుతోంది. తాజాగా సోకాల్డ్ సెక్యులర్ పార్... Read more
56 మంది ప్రాణాలను బలిగొన్న 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసుపై గుజరాత్లోని ప్రత్యేక కోర్టు తన తీర్పును వెలువరించింది. 77 మంది నిందితుల్లో 28 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా, 49... Read more
కర్నాటక బురఖా అమ్మాయిలకు తాలిబన్ మద్దతిస్తోంది. హిజాబ్ పట్ల వారి వైఖరిని ప్రశంసించింది. జాతీయ సంస్కృతి, విలువల కంటే ఇస్లామిక్ విలువలు గొప్పవంటున్నారు తాలిబన్ అధికారులు. ఈమేరకు ఖతార్ కార్యాలయ... Read more
అప్పుడు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం, ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి మద్దతు – మీడియా, మేధావుల తీరు
ఇప్పుడు కెనడాలో ట్రక్ డ్రైవర్స్ ఆందోళన ఉధృత రూపం దాలుస్తొంది. ఆందోళన వల్ల ఆర్థికవ్యవస్థ దిగజారుతోందని కెనడా ప్రధాని పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఆయన విజ్ఞప్తుల్ని మీడియా కూడా ప్రమ... Read more
కర్నాటక హిజబ్ కధ కేవలం కర్నాటకకు మాత్రమే పరిమితం కాదు.. ఇది యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతి పెద్ద కుట్రపూరిత చర్య.. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా... Read more
బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) పాకిస్థాన్ మిలటరీ క్యాంప్ మీద దాడి చేసి 170 మంది పాక్ సైనికులని చంపేశారు ! ఫిబ్రవరి 2, 2022 న బాలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెంద... Read more
మోదీ వంటి వెన్నుముక గల వ్యక్తి ప్రధానిగా వుండడం దేశంలో ప్రతిపక్షాలకు, సెక్యులర్లకు, NGO లకు, ఆయుధ, ఫార్మా బ్రోకర్ల కే కాదు అమెరికా, చైనా, పాకిస్థాన్ లకు కూడా ఇబ్బందిగా వుంది. వారి మాట వినే ర... Read more