నూపుర్ శర్మకు మద్దతిచ్చిన డచ్ శాసనసభ్యుడికి ముస్లింల హత్య బెదిరింపులు – “గో టు హెల్” అంటూ ప్రతిస్పందించిన గీర్ట్ వైల్డర్స్
మహ్మద్ ప్రవక్త జీవితంపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు తనకు ముస్లింల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని డచ్ చట్టసభ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ వెల్లడించారు. నూపుర్ శర్మకు మద్ద... Read more
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదు. దీంతో ఈడీ విచారణకు మరింత గడువు కోరాలని పార్టీ నిర్ణయించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా ఇవాళే ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉండగా గతవ... Read more
2006లో వారణాసిలో సంకట మోచన్ మందిర్ వద్ద, బెనారస్ హిందూ యూనివర్సిటీ సహా మరి కొన్ని చోట్ల జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 20 మందికి పైగా చనిపోగా 100 మందికి పైగా గాయ పడ్డారు. ఈ కేసులో విచారణ పూర్తి... Read more
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎన్సిడబ్ల్యు సీరియస్ అయింది. రాష్ట్రంలో మైనర్ బాలికలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యు) చైర్పర్సన్ ఎన్సిడబ్ల్యు రేఖా శర్మ ఆంద... Read more
ఆరిపోయేముందు కొవ్వొత్తి ఎక్కువగా వెలుగుతుంది: కశ్మీర్ హత్యలపై J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
కశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదుల చర్యలను ఆరిపోయే దీపంతో పోల్చారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన… “లోయలో పౌరులను లక్ష్యంగా చేసుకుని... Read more
యూపీలో కలకలం రేపిన కాన్పూర్ హింసాకాండ కేసులో 40 మంది అనుమానితుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు. జూన్ 3న జరిగిన ఘర్షణలో పాల్గొన్న వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. మొన్నటి శుక్రవారం... Read more
ఆక్రమణలకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. ఆక్రమణలకు గురైన పల్నన్కుప్పంలోని శ్రీ రామనాధేశ్వర దేవాలయం భూములను స్వాధీనం చేసుకునేందుకు... Read more
నిందితులు వేధిస్తేనే బాలికలు బయటకొచ్చారు – మైనర్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు
హైద్రాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు పేర్కొన్నారు.... Read more
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిందని వచ్చిన ఆరోపణలపై ఇద్దరు పార్టీ నేతలపై బీజేపీ వేటు వేసింది. ముహమ్మద్ ప్రవక్త ను దూషిందన్న ఆరోపణల కారణంగా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ప... Read more
‘పెరియార్ హత్యా మోడల్’ ద్వారా తమిళ బ్రాహ్మణుల మారణహోమానికి పిలుపునిచ్చిన డీఎంకే అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ
తమిళనాడులో ద్రావిడ ఐకాన్ పెరియార్ ఆదేశాల మేరకు తమిళ బ్రాహ్మణులను చంపి ఉండాల్సిందని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ అధికార ప్రతినిధి ఆర్. రాజీవ్ గాంధీ పేర్కొనడంతో అక్కడ వివాదం చెలరే... Read more
ట్విట్టర్, యూట్యూబ్లను అవమానకరమైన (లేయర్స్ షాట్) ప్రకటనను తొలగించమని కోరిన I&B మంత్రిత్వ శాఖ
యూట్యూబ్, ట్విట్టర్ తమ సైట్ల నుంచి లేయర్స్ కంపెనీ ద్వారా రూపొందిన ‘షాట్’ అనే వివాదాస్పద బాడీ స్ప్రే యాడ్ను తొలగించాలని I&B మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యా... Read more
కాన్పూర్ హింస : హిందువులపై జరిగే అల్లర్లపై గ్యాంగ్స్టర్ యాక్ట్ – పోలీసులకు యోగీ ఆదేశం
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో శుక్రవారం హింస చెలరేగింది. ఇస్లాంవాదులు హిందువులను వారి పేర్లతో వేరు చేసి వారిపై దాడి చేశారు. మహ్మద్ ప్రవక్తపై ‘దూషణ’కు పాల్పడ్డారంటూ బీజేపీ అధికార ప్రతిన... Read more
కర్ణాటక మాండ్యా జిల్లాలోని శ్రీరంగపట్నంలో వీహెచ్పీ, భజరంగ్దళ్ ‘శ్రీరంగపట్నం చలో’ ర్యాలీకి ముందు CRPC చట్టంలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. కార్యక్రమం నేపథ్యంలో ముందుజాగ్రత్త చ... Read more
ఇస్లామిక్ స్టేట్ (ISIS), జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) ఉగ్రవాది మహమ్మద్ మొసియుద్దీన్ అలియాస్ అబూ మూసాను జూన్ 3న దోషిగా నిర్ధారించింది NIA ప్రత్యేక న్యాయస్థానం… 2014లో పశ్చిమబెం... Read more
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మైనర్ పై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్లోని ఓ పబ్ సమీపంలో మే 28న 17 ఏళ్ల బాలికపై కారులో ఐదుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అందరినీ ద... Read more
రవి శర్మగా పేరు మార్చుకుని బాలికను మోసం చేసిన వసీమ్ అన్సారీ – యూపీలో మరో లవ్ జిహాద్ కేసు
మరో లవ్ జిహాద్ కేసు యూపీలో వెలుగు చూసింది. రాంపూర్ బారాబాదీకి చెందిన ఓ బాలికను నమ్మించి మోసం చేశాడు వసీమ్ అన్సారీ అనే ముస్లిం యువకుడు. ఐదేళ్ల క్రితం ఆమె 16 ఏళ్ల వయసులో తనతో పరిచయం పెంచుకున్న... Read more
కశ్మీర్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను పొట్టనపెట్టుకుని రెండు రోజులు గడవకముందే ఓ వలస కార్మికుడిని హత్య చేశారు టెర్రరిస్టులు. బుద్గామ్ జిల్లా చదూరా ప్రాంతంలోని... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. గురవారం విచారణకు హాజరుకాకపోవడంతో జూన్ 13న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపింది. విదేశంలో ఉన్నందున రావడం కుదరదని మరిం... Read more
సోనియాగాంధీ కి రాహుల్ కి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED విచారణకు హాజరుకమ్మని నోటీస్ లు ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అసలు ఏమిటీ ఈ నేషనల్ హెరాల్డ్ కధ? అసోసియ... Read more
ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్ లోయ వణికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా కశ్మీర్ ను వీడుతున్నారు. శుక్రవారం అందరూ ఆ ప్రాంతాన్ని వీడివెళ్లాలని నిర్ణయించారు. 1990 నా... Read more
సింగ్ సిద్దూ మూసేవాలా హత్యతో పంజాబ్ సర్కారు వెనక్కి తగ్గింది.వెనక్కి తీసుకున్న 424 మంది వీవీఐపీల భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటులోకి వ... Read more
కశ్మీర్లో హత్యలపై కేంద్రం అప్రమత్తం – అజిత్ దోవల్ తో అమిత్ షా సమావేశం -పౌరుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
కశ్మీర్లో ఉగ్రవాదుల వరుస హత్యలతో కేంద్రం అప్రమత్తమైంది. బుధవారం కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే రజనీబాలా... Read more
జమ్ముకశ్మీర్లో ఆగని టెర్రరిస్టుల దుశ్చర్యలు – బ్యాంక్ మేనేజర్ ను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు..
కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు ఆగడం లేదు. మరో వ్యక్తిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గామ్ జిల్లాలో విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఉద్యోగిని కాల్చి చంపారు ఇస్లామిక్ టెర్రరిస్టులు. విజయ్... Read more
కశ్మీర్లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. కుల్గాం జిల్లాలోని గోపాల్పోరా ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలిని హత్య చేశారు. హత్య గురించి కశ్మీర్ జోన్ పోలీసులు మే 31న ట్విట్టర్లో షేర్ చేశారు. హత్యకు గ... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ముఖ్యులు సోనియా,రాహుల్ కు ఈడీ సమన్లు జారీచేసింది. 2015లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మూసివేసిందని కాంగ్రెస్ పేర్కొంటున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా... Read more