బీహార్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనల ఉధృతం – రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు
సాయుధ దళాలలో సిబ్బందిని స్వల్పకాలికంగా చేర్చుకునే అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా గురువారం బీహార్లో నిరసనలు చెలరేగడంతో సరన్ జిల్లాలోని ఛప్రా వద్ద ప్యాసింజర్ రైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు... Read more
ఆవుల దొంగలపై దాడి, మావాళ్ల హత్యలు ఒకటేనా? ఓసారి శరణార్థి శిబిరానికి రా, నీ కళ్లు తెరుచుకుంటాయేమో – సాయిపల్లవి పై నెటిజన్ల ఆగ్రహం
కశ్మీర్ హిందువుల మారణహోమాన్ని, గోవుల స్మగ్లర్లపై దాడితో పోలుస్తూ ఓ ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కశ్మీర్లో హిందువుల హత్యలు, పశువుల స్మగ్లర్లైన ముస్లింలప... Read more
జమాతే ఇస్లామీ అనుబంధ ట్రస్ట్ ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్ లో నడుస్తున్న పాఠశాలల మూసివేత – ప్రభుత్వ నిర్ణయం
నిషేధిత ఇస్లామిక్ సంస్థ జమాతే ఇస్లామీ (JeL)కి చెందిన ఫలాహ్-ఏ-ఆమ్ ట్రస్ట్ (FAT) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో విద్యాబోధన నిలిపివేయాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈవిషయంలో కఠినంగా... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇవాళ కూడా ప్రశ్నించింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా... Read more
తన హిందూ వ్యతిరేక పోస్ట్లు వైరల్ కావడంతో ఫేస్బుక్ ఖాతాను డిలిట్ చేసిన ఆల్ట్ న్యూస్ కో – ఫౌండర్ మహ్మద్ జుబైర్
అలహాబాద్ హైకోర్టు అతనిపై దాఖలు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి నిరాకరించడంతో, ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్, నకిలీ వార్తల పెడ్లర్ మహ్మద్ జుబైర్ తన ఫేస్బుక్ ఖాతాను తొలగించాడు. హిందూ ధర్మకర్తలు, మహ... Read more
తరచూ హిందూ దేవుళ్లను అపహాస్యం చేసే సెక్యులర్ నాయకులు, జర్నలిస్టులు – నూపుర్ శర్మపై మూకుమ్మడి దాడి కుట్రేనంటున్న హిందువులు
నూపుర్ శర్మ వ్యాఖ్యలతో మొదలైన దుమారం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే నూపుర్ శర్మ వ్యవహారం ఇంత సీరియస్ అవడంపై దేశప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, జర్నలిస్ట... Read more
పశ్చిమ బెంగాల్ లో కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన గుంపు – మౌనంగా చూస్తుండిపోయిన పోలీసులు
పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న హింసలో భాగంగా…ఓ ఉన్మాద గుంపు ఒక కారుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన కోల్కతాలోని రాజర్హట్ ప్రాంతంలో జరిగింది. అల్లరిమూకలు ఆయ... Read more
మూడు గంటలపాటు రాహుల్ ను విచారించిన ఈడీ – కేంద్రం తీరును నిరసిస్తూ సత్యాగ్రహ్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ మూడు గంటలపాటు విచారించింది. విచారణ ముగియగానే అటునుంచి నేరుగా తల్లి దగ్గరకు వెళ్లారు రాహుల్. కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా గ... Read more
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో తెలుసా. వంద. వేర్వేరు ఎన్కౌంటర్లో వంద మందిని కాల్చిపారేసినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, ఆర్మీ చేతుల్ల... Read more
గుజరాత్ జుహాపురాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు – పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీచార్జి
మహ్మద్ ప్రవక్తను దూషించారనే కారణంతో నూపుర్ శర్మపై ఇస్లామిస్టుల దాడులు ఆగడం లేదు. ఆమెను చంపేస్తామనీ బెదిరిస్తూ…తలకు వెలకడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నార... Read more
అల్లరిమూక పట్ల యూపీ పోలీసుల చర్యపై మీమ్స్ షేర్ చేసిన కమెడియన్ కునాల్ కమ్రా – కమ్రాపై ఇస్లామిస్టుల మూకుమ్మడి దాడి
అల్లరిమూకపై యూపీ పోలీసుల చర్యపై మీమ్ షేర్ చేసినందుకు ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు కమెడియన్ కునాల్ కమ్రా. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ చిత్రాన్ని ట్వీట్ చేసాడు. అందులో... Read more
ప్రయాగరాజ్ అల్లర్ల సూత్రధారి జావేజ్ అహ్మద్ ఇంట్లో అక్రమ ఆయుధాలు – బుల్డోజర్ తో ఇంటిని ధ్వంసం చేసిన పోలీసులు
ప్రయాగరాజ్ లో హింసాకాండకు సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ ఇంటిని ఆదివారం యూపీ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే కూల్చివేత సమయంలో పోలీసులు ఆ ఇంట్లో పెద్దఎత్తున నిల్వ ఉంచిన అక్రమ ఆయుధాలను కనుగొన్నారు... Read more
జితేంద్ర త్యాగికి దుబాయ్, పాకిస్థాన్ నెంబర్ల నుంచి హత్య బెదిరింపు కాల్స్ – చర్యలు తీసుకోవాలని యోగిని కోరిన వసీం రిజ్వీ
ఇస్లాంను విడిచిపెట్టి, హిందూ మతాన్ని స్వీకరించిన మాజీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ త్యాగికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విదేశాల నుంచి ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని ఉత్తరప్రదేశ... Read more
ప్రతీ శుక్రవారం ప్రార్థనల తర్వాత హింసాత్మక నిరసనలు – రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరించిన MHA
శుక్రవారం ప్రార్థనల తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు, ముస్లిం గుంపులు రాళ్లు విసరడం వంటి ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులకు హోం... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయి విజయన్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.కేసులో కీలకనిందితురాలైన స్వప్న సురేష్ సీఎం పేరు చెప్పిన సంగతి తెలిసింద... Read more
నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనకు దిగినసంగతి తెలిసింది.అయితే పలుచోట్ల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళనకారులు, నిరసనకారుల మధ్య... Read more
శుక్రవారం పశ్చిమబెంగాల్లో హౌరాలోనూ హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇందుకు కారణం బీజేపేనని మమతా మండిపడింది.బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర... Read more
దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు నెలల క్రితం లైంగిక దాడికి గుర... Read more
కశ్మీర్ హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్ ఇంకా చర్చల్లో ఉంది. సినిమాను చాలామంది ఆదరించగా…కొందరు అది రాజకీయ ప్రేరేపితమని ఆరోపించ... Read more
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగం – ఎంఐఎం చీఫ్ పై అసదుద్దీన్ పై డిల్లీ పోలీసుల కేసు
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసునమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లోని ఇ... Read more
నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువైనల్ కోర్టుకు పోలీసుల విజ్ఞప్తి -జూబ్లీహిల్స్ రేప్ కేసు అప్డేట్స్
హైదరాబాద్ లో సంచలనం రేపిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు. అమ్నేషియా పబ్ కు వ... Read more
నూపుర్ శర్మ, సబానఖ్విపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ – శర్మ చేతులు నరుకుతానని ప్రకటించిన ముఫ్తీ నదీంపై కేసు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేశారంటూ నూపుర్ శర్మసహా పలువురిపై డిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మతో పాటు నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబానఖ్వీ తదితరులపై ఎ... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు – స్వప్న ఇంటి నుంచి సరిత్ కిడ్నాప్ – పినరయిపై స్వప్న ఆరోపణలు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, మరో నిందితుడు పీఎస్ సరిత్ను బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. తనకు ప్రాణహాని ఉందని మీ... Read more
నూపుర్ శర్మకు మద్దతిచ్చిన డచ్ శాసనసభ్యుడికి ముస్లింల హత్య బెదిరింపులు – “గో టు హెల్” అంటూ ప్రతిస్పందించిన గీర్ట్ వైల్డర్స్
మహ్మద్ ప్రవక్త జీవితంపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు తనకు ముస్లింల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని డచ్ చట్టసభ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ వెల్లడించారు. నూపుర్ శర్మకు మద్ద... Read more
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదు. దీంతో ఈడీ విచారణకు మరింత గడువు కోరాలని పార్టీ నిర్ణయించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా ఇవాళే ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉండగా గతవ... Read more