తీస్తా సెతల్వాద్ కిచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోండి : ఎంపీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు ఇచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్య... Read more
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ల అరెస్టుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తప్పుడు సమాచా... Read more
ట్విట్టర్ లో తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తోన్న అకౌంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా భారతదేశంలో చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బ్రాడ్కాస్టర్ ‘రేడియో పాకిస... Read more
సోనియా గాంధీ పర్సనల్ అసిస్టెంట్ పీపీ మాధవన్పై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదైంది.71 ఏళ్ల మాధవన్పై కేసు నమోదు చేసినట్టు డిల్లీ పోలీసులు తెలిపారు. జూన్ 25న డిల్లీ ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో న... Read more
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ అరెస్ట్ – గత మూడు నెలల్లో అతని ఖాతాలో 50 లక్షల రూపాయల విరాళాలు – విచారణ చేస్తున్న పోలీసులు
వామపక్ష ప్రచార వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్, నకిలీ వార్తలు ప్రచారం చేసే మహమ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2020 కేసులో విచారణ కోసం స్పెషల్ సెల్ ద్వారా మొహమ్మద్ జుబేర్ను ప... Read more
మోదీ అధికారంలో ఉన్నాడు కాబట్టి సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చింది అని మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుపై కొందరి గోల. మొన్నటిది తుది తీర్పు కాదు. తాము నియమించిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్... Read more
భారతీయ జర్నలిస్టులు,మీడియా సంస్థలకు విదేశీ నిధులు – పరిశీలించాలని హోంమంత్రిత్వ శాఖకు LRPF ఫిర్యాదు
అమెరికాలో భారతీయ ముస్లింల అతిపెద్ద న్యాయవాద సంస్థ అని చెప్పుకునే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC), హ్యూమన్ రైట్స్, రిలీజియస్ ఫ్రీడమ్ (HRRF) క్రింద ప్రైజ్ మనీ అవార్డు విజేతలుగా కొంతమం... Read more
అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ నిరసనల మధ్య బీహార్ నుంచి తెలంగాణ వరకు రైల్వే ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. గత కొన్ని రోజులుగా టిక్కెట్ రద్దు చేసినందుకు ప్రయా... Read more
తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం చిలుకానగర్లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు చేశా... Read more
కోవిడ్ -19, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఏజెన్సీ ముందు హాజరు కావడాన్ని కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఎన్ఫోర్స్... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం సతీమణి
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ…. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై పరువునష్టం దావావేశారు. గౌహతిలో కమ్రూప్ (మెట్రో)లోని సివిల్ జడ్జి కోర్టులో రూ.100... Read more
పాకిస్తాన్లో ఘోరం – నవజాత శిశువు తలను నరికి, మహిళ గర్భంలో వదిలేసిన హాస్పిటల్ సిబ్బంది
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం (RHC) సిబ్బంది నవజాత శిశువు తలను కట్ చేసి, తల్లి కడుపులోనే ఉంచారు. ఈ ఘటనలో తల్లి మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాదకరమై... Read more
మహారాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ జూన్ 21న ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీ ఆయనకు సమన్లు జా... Read more
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబందించిన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ మళ్లీ ఈడీ విచారణకు ఇవాళ ఉదయం 11... Read more
అఫ్గనిస్తాన్ కాబూల్ లో ఉన్న గురుద్వారా పై ఇస్లామిక్ టెర్రరిస్టుల బాంబు దాడి.. దానిలో ఎంత మంది ఉన్నారో వివరాలు తెలియలేదు. అక్కడ సిక్కులను ఈ దేశంలో ఉండదలిస్తే “సున్నిలు గా” మారండి... Read more
బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఒకరికోసం మన్మోహన్ లాబీయింగ్ ? – తన తాజా కాలమ్లో పేర్కొన్న రషీద్ కిద్వాయ్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలకు పేరుగాంచిన కాలమిస్ట్ రషీద్ కిద్వాయ్, దివంగత మోతీలాల్ వోరాను కీర్తిస్తూ తన తాజా కథనంలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇండియా టుడేలో ప్రచురించి... Read more
పాకిస్తాన్ ISI కార్యకర్త హనీట్రాప్ లో హైదరాబాద్ DRDL ఉద్యోగి – సీక్రెట్ మిస్సైల్ డెవలప్మెంట్ సమాచారం లీక్
హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL) కాంట్రాక్ట్ ఉద్యోగి భారతదేశం మిస్సైల్ డెవలప్మెంట్ కు సంబంధించిన రహస్య రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్లోని ఆరోపించిన ISI కార్... Read more
సికింద్రాబాద్ అల్లర్లలో ప్రధాన సూత్రధారి సహా 22 మంది అరెస్ట్ – పక్కా ప్రణాళికతోనే ఎటాక్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకాండకు సంబంధించి రైల్వే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ విధ్వంసకాండ వెనుక కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోన... Read more
నోయిడాలో చైనా గూడాచారులు – నకిలీ భారతీయ పాస్పోర్ట్లను జారీ చేసిన కోల్కతా పాస్పోర్ట్ కార్యాలయం
నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు చైనా గూఢచర్య నెట్వర్క్ ను ఛేదించారు. ఘర్బారా గ్రామంలో ‘చైనీస్ ఓన్లీ’ అనే క్లబ్ పై దాడి చేసి…చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 20 మంది చైనా... Read more
మహ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలపై నూపుర్ శర్మకు బెదిరింపుల మధ్య, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) , మాజీ బీజేపీ ప్రతినిధి గురించి 10 నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఇస్లా... Read more
అగ్నిపథ్ నిరసనలపై ఎస్పీ అబద్దపు ప్రచారాలు – ఫ్యాక్టరీ ప్రమాదంలో గాయపడిన వారి ఫొటోలను స్కీం బాధితులుగా నమ్మించే ప్రయత్నం
అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో అల్లర్లకు మరింత ఆజ్యం పోసేలా ఉంది సమాజ్ వాదీ పార్టీ తీరు. ఆ పార్టీ నాయకురాలు రచనా సింగ్ ఓ ఫ్యాక్టరీ పేలుడు బాధితులను అగ్నిపథ్ అల్లర్ల బాధితులు... Read more
పాకిస్తాన్ లో మైనార్టీలపై ఆగని అఘాయిత్యాలు – పంజాబ్ ప్రావిన్స్ లో హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 16న పంజాబ్ ప్రావిన్స్ లో ఇద్దరు మైనర్ హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగింది. బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్... Read more
తెలంగాణకు పాకిన అగ్నిపథ్ మంటలు – సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆందోళనకారుల విధ్వంసకాండ
అగ్నిపథ్ మంటలు తెలంగాణకు వ్యాపించాయి. నిరసనకారుల ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికింది. అగ్నిపథ్ ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలంటూ… వేలాదిగా దూసుకువచ్... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనల్లో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి కాలర్ పట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గురువారం పిలుపునిచ్చిన ‘చలో రాజ్ భవన్’ ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. పార్టీ కార్యకర్తలు స్కూటర్ను తగులబెట్టి.. ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. రాహుల్ గాంధ... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనలు కాంగ్రెస్ పతనానికి దారితీస్తాయి : బసవరాజ్ బొమ్మై
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాల్లో నిరసనలు చేస్తున్నారు. నేతలు చేసే నిరసనలు కాంగ్రెస్కు వినాశకరమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బ... Read more