IWF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా హర్షదా శరద్ గరుడ్ సోమవారం చరిత్ర సృష్టించారు. ఆమె 45-కిలోల బరువు విభాగంలో 153-కిలోలు ఎత్తింది. పోటీ ప్రారంభ... Read more
తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అసోంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గువాహటి నుంచి షిల్లాంగ్ కు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో విశ్వదీనదయాళన్ మృతిచెందాడు. 83 వ సీనియర్ జాతీయ అంతర్రా... Read more
ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ హఠాన్మరణం – గుండెపోటుతో కుప్పకూలిన వార్న్
ఆస్ట్రేలియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో చనిపోయారు. థాయిలాండ్లోని కోహ్ సమీయులో షేన్ వార్న్ విల్లాలో ఆయన కుప్పకూలారు. అక్కడి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలిత... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు మోదీ ప్రత్యేక సందేశాలు – కృతజ్ఞతలు చెప్పిన దిగ్గజ క్రికెటర్లు
భారత 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశాలు పంపారు. ‘మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, భారత్ తో, ఈ దేశ సంస్కృతితో మ... Read more
సైనాకు క్షమాపణ చెప్పాడు నటుడు సిద్ధార్థ. ఓ వైపు నెటిజన్ల నుంచి ఆగ్రహం, వరుస ట్వీట్లు, మరోవైపు జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గాడు సిద్ధూ. తన వ్యంగ్య హాస్యానికి క్షమాపణ చెబుతు... Read more
‘మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’కి మోది శంకుస్థాపన – వర్కౌట్ చేస్తున్న వీడియో వైరల్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీరట్ లో ‘మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’కి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో సర్ధాన పట్టణంలోని సలావా, కైలీ గ్రామాలలో యూనివర్సిట... Read more
స్మార్ట్ ఫోన్ ఇస్తామని చేతిలో బిస్కట్లు పెట్టారు, ప్రియాంకగాంధీ చీట్ చేశారు – యువతుల ఆగ్రహం
ఝాన్సీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహిళా మారథాన్ లో గందరగోళం నెలకొంది. మారథాన్ కు హాజరైన మహిళలు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకురాలు ప్రియాంకను దుమ్మెత్తి పోశారు. కారణం ముంద... Read more
భారత అథ్లెట్ అంజూ బాబీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం (లాంగ్జంప్, 2003) నెగ్గిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూను ప్రపంచ అథ్లెటిక్స్ అసోసియేషన్ ‘వుమన్ ఆ... Read more
భారత క్రికెట్ జట్టు ఆడగాళ్లకు కొత్త మెనూ అమలు చేయాలని నిర్ణయించింది బీసీసీఐ. ఇకనుంచి హలాల్ ధ్రువీకరణ ఉన్న మాంసాన్ని మాత్రమే ఆటగాళ్లు తినాలి (పంది మాంసం మరియు గొడ్డు మాంసం మినహాయింపు). స్పోర్... Read more
ట్విట్టర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ముందు నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్. బ్రాండ్ వాచ్ నిర్వహించిన వార్షికపరిశోధనలో మోదీ రెండోస్థానంలో, సచిన్ 35 వ స్థా... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం పై ఇస్లామిస్టుల తిట్లవర్షం..
దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ను ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు. బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా “To those celebrating, #Happy Di... Read more
భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ రాజకీయ అరంగేట్రం చేశారు. పేస్ తృణమూల్ పార్టీలో చేరారు. పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పేస్ తనకు సోదరుడిలాంటివాడని... Read more
టోక్యో పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ 8 పతకాలు(2 బంగారు,3 రజతం,3 కాంస్యం) సాధించింది.. • టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ – క్లాస్ 4 విభాగంలో భావినా పటేల్ రజత పతకం సాధించి భారత్ కు త... Read more
టోక్యోలో గ్రాండ్ గా పారాలింపిక్స్ -భారత్ నుంచి 54మంది క్రీడాకారులు 16వ పారాలింపిక్స్కు టోక్యోలో గ్రాండ్ గా మొదలయ్యాయి. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదంటూ పలు దేశాలకు చెందిన 4500... Read more
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన నన్ను అబ్బురపరిచింది : టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన తీరు తనను అబ్బురపరిచిందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న అందరినీ మోదీ ప్రశంసించడం... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణ స్వప్నం నెరవేసింది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా 130 కోట్ల భారతీయుల కళ్లల్లో మెరుపు మెరిపించాడు. ప్రత్యర్థులకు అందనంత దూరం జావెలిన్ ను విసి... Read more
వీళ్ళు భజన చేసే మెచ్చే నెహ్రూ, ఇందిరా పరివారం వల్లే స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి అన్ని వచ్చాయి చెప్తారు కదా! ఆ పరివారమే కదా ఈ దేశాన్ని 60 ఏళ్లు పాలించారు. భారత్ కి ఒలింపిక్స్ లో మెడల్స్ రాలే... Read more
మోదీ స్టేడియం సంగతేంటి…ఈ జాబితా చూడండి మరి! రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోదీ ప్రకటించగానే... Read more
మీరు మ్యాచ్ ఓడిపోయారేమో కానీ…అద్భుతమైన పోరాటపటిమతో భారతీయులందరి మనసులు గెలుచుకున్నారు. మీరు నిరాశ చెందాల్సిన పని లేదు…వచ్చేసారి తప్పక విజేతలవుతారు.. ఓటమి బాధలో ఉన్న భారత మహిళల హా... Read more
ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ టీంకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు ప్రధాని మోదీ. టోక్యోలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాండించిన మీకు శుభాకాంక్షలు అంటూ మాట్లాడారు. సంబరాల్లో ఉన్... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు ఐదో పతకం… పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియా.. Read more
దేశంలో క్రికెట్ తప్ప మరే ఇతర ఆటలకు తగినంత ప్రోత్సాహం లేదని అందరు అనుకుంటున్న విషయమే.. పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు పుణ్యమాని ఇప్పుడిపుడే బ్యాడ్మింటన్ లో మంచి ఫలితాలు చూస్తున్న... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు నాలుగో పతకం… హాకీ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల జట్టు.. 41 సంవత్సరాల తర్వాత మన పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ పతకాన్ని గెలిచింది.. Read more
టోక్యో ఒలింపిక్స్ విజేత పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, పోలీస్ కమిషనర్ సజ్జనర్ సింధుకు స్వాగతం పలికారు.. పెద్దసంఖ్యలో క్రీడాభిమానులు ఎయిర్ పోర్ట్ చేరుకుని శుభాకాంక్షల... Read more