మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన టీమిండియా ఆటగాళ్లను హీరో ఎన్టీఆర్ కలిశాడు. టీమిండియా ఆటగాళ్లలో ఉన్న తన స్నేహితులను విందుకు ఇంటికి పిలిచిన నగరవాసి నజీర్ ఖాన్….ఎన్టీఆర్ ను సైతం ఆహ్వానించారు... Read more
శ్రీలంకతో వన్డే సిరీస్ కు జస్ప్రీత్ బూమ్రా ఔట్ – పూర్తి స్థాయి ఫిట్నెస్ లేకపోవడమే కారణం
గౌహతి వేదిగ్గా శ్రీలంకతో రేపటినుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్, జస్ప్రీత్ బూమ్రా జట్టులో చేరకుండానే ఔటయ్యాడు. వన్డే సిరీస్ కోస... Read more
రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు. పంత్ కు... Read more
మూడున్నర దశాబ్దాల తరువాత ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడింది అర్జెంటీనా. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఫ్రాన్స్ ను ఓడించి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.సూపర్ స్టార్ మెస్సీ కలను సాకారం చేస్తూ ట్రోఫీని... Read more
ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్ లో ఫ్రాన్స్ పై విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది అర్జెంటినా. ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నిరీక్... Read more
T-ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా… ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లకే ఛేదించింది. ఆదివ... Read more
బీసీసీఐ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు బీసీసీఐ గౌరవకార్యదర్శి జైషా. ఇకనుంచి భారత మహిళా క్రికెటర్లకు వేతన ఈక్విటీ... Read more
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు మార్నింగ్ వాక్ సమయంలో 62 ఏళ్ల చౌదరి గుండెపోటుకు గురయ్యారు, సమీపంలోని ఆసుపత్రికి తరలి... Read more
భారత్ లో తొలిసారిగా నిర్వహించిన చెస్ ఒలంపియాడ్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఒలింపియాడ్ లో ఓపెన్&మహిళల... Read more
బ్యాడ్మింటన్లో భారత్ కు మరో స్వర్ణం – కామన్వెల్త్ గేమ్స్ లో మొదటి టైటిల్ సాధించిన లక్ష్య సేన్
కామన్వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు బ్యాడ్మింటన్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు స్వర్ణం సాధించిన కాసేపటికే మరో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ మ... Read more
కామన్వెల్త్ గేమ్స్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటింది. మహిళల సింగిల్స్లో కెనడాకు చెందిన మిచెలి లీని ఓడించి ఫైనల్ లో సత్తా చాటింది. భారత్ కు స్వర్ణ పతకాన్ని సాధించ... Read more
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం – 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాష్ సాబ్లేకు రజతం
కామన్వెల్త్ గేమ్స్ లో 3,000 మీటర్ల స్టీపుల్చేజ్ లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా అవినాష్ సాబ్లే నిలిచాడు.కామన్వెల్త్ గేమ్స్ 2022లో పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో 27 ఏళ్... Read more
పురుషుల 109 కేజీల ఫైనల్ లో కాంస్యం గెలుచుకున్న లవ్ప్రీత్ సింగ్ – ఇది భారత్ కు 9వ వెయిట్లిఫ్టింగ్ పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022 లో వెయిట్ లిఫ్టర్ లు దూసుకుపోతోన్నారు. తాజాగా పురుషుల 109 కేజీల వెయిట్లిఫ్టింగ్ ఫైనల్ లో లవ్ప్రీత్ సింగ్ 355 కేజీల బరువును ఎత్తి కాంస్యాన్ని గెలుచుకున్నాడు. దీంతో... Read more
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్లిఫ్టర్ల విజయ పరంపర కొనసాగుతోంది. 73 కేజీల పురుషుల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. దీంతో... Read more
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున ఫురుషుల వెయిట్ లిప్టింగ్ 55 కేజీల విభాగంలో పోటీపడిన సంకేత్ సర్గర్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఒక్క కేజీ తేడాతో స్వర్ణ... Read more
బ్యాన్ చేసిన తరువాత కూడా పేరు మార్చుకుని దేశంలో అందుబాటులోకి వచ్చిన పబ్జీ గేమ్ బీజీఎంఐ పైనా నిషేధం విధించింది కేంద్రం. బీజీఎంఐ(BGMI) అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. మరోసారి ప్రభుత్... Read more
చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ స్వదేశానికి తిరిగి వచ్చిందని ఆయన అన్నారు. భారతదేశం తొలిసారిగా ఆతిథ... Read more
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా భారత్ తరపున సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్... Read more
కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన క్రీడాకారులతో మోదీ వర్చువల్ ఇంటరాక్షన్ – స్ఫూర్తినింపే ప్రయత్నం
కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్గా ఇంటరాక్ట్ అయ్యారు. వారిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ఈనెల 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్, బర్మింగ్ హామ్ లో జరిగ... Read more
సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రోను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, పరుగులరాణి పీటీ ఉష కూడా నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేద... Read more
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు 22 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) రాబోయే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ల కోసం 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఒరెగాన్లోని యూజీన్లో జూలై 15 నుంచి 24 వరకు జరగనున్న ప్రపంచ... Read more
హర్యానాకు చెందిన 105 ఏళ్ల బామ్మ కొత్త రికార్డు – వడోదరలో 100 మీటర్ల రేసులో బంగారు పతకాన్ని గెలుచుకున్న రామ్ బాయి
వయసు అనేది కేవలం ఒక సంఖ్య అని.. వడోదరలో జరిగిన 100 మీటర్ల రేసులో హర్యానాకు చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు కొత్త రికార్డు సృష్టించి నిరూపించింది. హర్యానాలోని చర్కి దాద్రీకి చెందిన రామ్ బాయి గత వా... Read more
అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలి గుడ్ బై రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన మహిళాజట్టు కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ” Like all journeys this one too must come to an end” అ... Read more
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL-15 సీజన్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ సీజన్లో టోర్నమెంట్లో చేరిన రెండు కొత్త జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్, ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియ... Read more
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన జరీన్… ప్రపంచ చాంపియన్షిప్లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ల... Read more