నెల్లూరులో ఆదివారం జరిగిన హనుమాన్ శోభా యాత్రపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఓ వర్గం ర్యాలీ తీస్తున్న హనుమాన్ భక్తులపై దాడికి దిగింది. దాడిలో పలువురికి గాయాలైనట్టు తెలిసి... Read more
హిందూ దేవీదేవతల చిత్రాలతో లో దుస్తులు – హిందూ సమాజం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన సహారా రే స్విమ్ – వెబ్ సైట్ నుంచి కలెక్షన్స్ తొలగింపు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవీదేవతల చిత్రాల్ని ముద్రించిన లోదుస్తులను విక్రయించేందుకు ప్రయత్నించిన సహారా రే వెనక్కి తగ్గింది. హిందూ సమాజం నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావ... Read more
లౌడ్ స్పీకర్లకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – అక్రమంగా ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని ఆదేశం
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశించింది. చట్టవిరుద్ధంగా ఉన్నవాటిని, సౌండ్ ల... Read more
కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలో హిజాబ్ తర్వాత మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ విద్యార్థులను పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేద... Read more
భారతీయ ముస్లింలంతా భాధితులు – భారతీయ హిందువులను నిందితులుగా చూపే పనిలో జర్నలిస్ట్ అర్ఫా షేర్వానీ
భారతీయ ముస్లింలను బాధితులుగా చిత్రీకరించే మరో ప్రయత్నంలో జర్నలిస్ట్ అర్ఫా ఖాణుమ్ షేర్వానీ తలమునకలైంది. భారతదేశంలోని హిందువులను నేరస్థులుగా చూపించడానికి ప్రయత్నించారు. అర్ఫా, ది వైర్ అనే యూట్... Read more
మంగళూరులో మసీదు కింద మందిరం – వామపక్షాలతో కలిసి చరిత్రను వక్రీకరించిన కాంగ్రెస్ పాలకులు
కర్ణాటక, మంగుళూరు శివార్లలో జమాలిలో ఉన్న ఒక పాత జమా మసీదుని పునరుద్ధరించడానికి అంటే పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హిందూ దేవాలయాలలో వుండే వాస్తు శిల్పాలు, చెక్కడాలు గల స్తంభాలు గల క... Read more
మంగళూరులో మసీదు పునర్నిర్మాణ తవ్వకాల్లో బయటపడిన మందిరం – భూరికార్డులు పరిశీలించేవరకు పనులు ఆపాలని వీహెచ్పీ విజ్ఞప్తి
కర్ణాటకలోని మంగళూరు శివార్లలో పాత మసీదు క్రింద హిందూ దేవాలయాన్ని ఆనవాలు బయటపడ్డాయి. పట్టణ శివారు మలాలిలోని జుమా మసీదులో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా…చక్కటి శిల్ప సౌందర్యంతో కూడిన స్తంభ... Read more
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వృద్ధ సాధువులు, ఋషులు సహా పూజారుల ప్రయోజనాల కోసం పెద్ద అడుగు వేయబోతోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న లోక్ కళ్యాణ్ సంకల్ప్ హామీకి అనుగుణంగా రా... Read more
ఔరంగజేబు చాలా మంది తలలు నరికాడు, కానీ మన విశ్వాసాలను వమ్ము చేయలేకపోయాడు – ఎర్రకోటలో మోదీ ప్రసంగం
న్యూఢిల్లీలోని ఎర్రకోటలో గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పురబ్ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పాల్గొన్నారు. ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ గురు తేజ్ బహదూర్ అమర త్యాగాన... Read more
కుతుబ్మినార్ సమీపంలోని “ఖువ్వత్-ఉల్-ఇస్లాం” మసీదును నిర్మించడానికి 27 హిందూ దేవాలయాలను కూల్చివేశారు – పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్
ఏప్రిల్ 18న మధ్యప్రదేశ్లోని భోపాల్లో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన సంభాషణలో ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కేకే మహ్మద్ మాట్లాడుతూ, ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువ్వత్-ఉల్... Read more
RSS సర్ సంఘచాలక్ ప్రసంగాన్ని తప్పుగా చూపిస్తున్న మీడియా-అసలు మోహన్ భగవత్ ఏమన్నారంటే!!
ఏప్రిల్ 13న హరిద్వార్లోని శ్రీ పూర్ణానంద్ ఆశ్రమంలో జరిగిన ఆరు రోజుల వేదనాథ సమ్మేళనం ముగింపు సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని భారతీయ మీడియ... Read more
ముందుస్థ యోజన లేకుండా ఎక్కడ దాడులు జరగవు, దాడులు చేసిన వాళ్ళు తమ లక్ష్యం పూర్తయిన తర్వాత తప్పించుకునేందుకు సరైన వ్యవస్థ చేసుకోకుండా ఎవరు దాడులు చేయరు ఇటువంటి దాడులు చేసే వారి వెనుక ఏ శక్త... Read more
లవ్ జిహాద్ ట్రాప్ లో పడిన తన కుమార్తెను అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించిన సీపీఎం నాయకుడు
నా కూతురు జోసినా మేరీ జోసెఫ్ ని సీపీఎం విద్యార్థి సంఘ (DYFI) నాయకుడు షాజిన్ లవ్ జిహాద్ లో ట్రాప్ చేసాడు. కాపాడండి అని కేరళ హై కోర్ట్ లో సీపీఎం జిల్లా నేత హెబియస్ కార్పస్ పిటిషన్ వేసాడు. న్యా... Read more
గురు తేజ్ బహదూర్ జయంతి సందర్భంగా ఎర్రకోటలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ – స్మారక నాణెం, పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ
తొమ్మిదో సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 21న ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించ... Read more
వ్యవసాయ రుణాల మాఫీ, పాత పెన్షన్ వ్యవస్థలను పునరుద్ధరించడం, ఉచిత హామీలను రాష్ట్రాలు అందించడం ఆందోళన కలిగించే విషయం అని SBI రీసెర్చ్ ఏప్రిల్ 18 నాటి నివేదికలో తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల దేశం... Read more
గుజరాత్ వడోదరాలో హింస – కత్తులు పట్టుకుని, రాళ్లు విసురుతూ బీభత్సం సృష్టించిన దుండగులు
రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు జరిగిన కొన్ని రోజుల తరువాత, గుజరాత్ లోని వడోదరలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆదివారం అర్థరాత్రి రెండు బై... Read more
అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 11న ప్రారంభమయ్యాయి. జూన్ 30న మొదలై దాదాపు 43 రోజులు కొనసాగనున్న యాత్రకు శనివారం వరకు 33,795 మంది రిజిస్టర్ చేసుకున్నారని శ్రీ అమర్ నాథ్ ష్రైన్ బోర్డు... Read more
ఏప్రిల్ 14న డేనిష్ యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీ స్ట్రామ్ కుర్స్ మరుసటి రోజు ఖురాన్ ను తగులబెడతామని ప్రకటించడంతో ఉన్మాద గుంపు స్వీడిష్ పట్టణంలోని లింకోపింగ్లో విధ్వంసానికి దిగింది. ‘అల్లా... Read more
హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టుకు పోటెత్తిన భక్తులు – నిన్న రాత్రి నుంచి లక్షమంది దర్శించారని అంచనా
హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి కావడంతో పెద్దసంఖ్యలో ఆంజనేయ మాలధారులు కొండకు తరలివచ్చారు. అర్థరాత్రినుంచే దీక్ష విరమణలు మొదలయ్యాయి. నిన్న రాత్రి ను... Read more
108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – హనుమాన్ జీ 4 ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశం నలుదిశల్లో విగ్రహాల ఏర్పాటు
దేశ వ్యాప్తంగా హనుమాన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గుజరాత్ మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్య... Read more
కొనసాగుతున్న భక్తుల రద్దీ – కిక్కిరిసిన తిరుగిరులు – ఇవాళ లక్షమంది భక్తులు కొండపైకి వస్తారని అంచనా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుగిరులు కిక్కిరిసిపోయాయి. రోజురోజుకూ కొండకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత అధికంగా సర్వదర్శనం టోకెన్... Read more
ఇస్లాం లోను అంటరానితనం ఉంది, వేరే వారి ఆధిపత్యాన్ని ముస్లింలు, ఇస్లాం సహించదు – బీఆర్ అంబేద్కర్
నేడు ఏప్రిల్ 14వ తేదీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి.. వారిని గుర్తు చేసుకుంటూ ఈ వివరాలు తెలుసుకుందాం. ఈ తరం వారికి తెలిసింది ఏంటంటే అంబేద్కర్ హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్... Read more
అక్బరుద్దీన్ ఓవైసి పై నాంపల్లి కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలి : వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్దం ప్రకటించే విధంగా.. దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సరైన శిక్ష పడాలని యావత్తు దేశం కోరుకుంది. క... Read more
శ్రీరామనవమి రోజున ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లోని ఒక హాస్టల్ సమీపంలో కొందరు విద్యార్థులు ఉత్సవం జరుపుకొంటుండగా ఘర్షణ చెలరేగింది. ఆ హాస్టల్ లో మాంసాహారం తయారు చేయవద్దన... Read more
గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ మరింత పెరుగుతోంది. తాజాగా భద్రాచలం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ... Read more