పోర్చుగీసు వారు ధ్వంసం చేసిన దేవాలయాలను పునర్నిర్మించాల్సి ఉంది – గోవా సీఎం ప్రమోద్ సావంత్
గోవాలో పోర్చుగీస్ వాళ్లు ధ్వంసం చేసిన ఆలయాలను పునర్మించాల్సి ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. పర్యాటకులను దేవాలయాల వైపు ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించ... Read more
ఆశ్చర్యపోవడానికి అక్కడ ఏమీ లేదు! తరతరాల నుండి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చట్ట పరిధిలో విషయం బయటపడ్డది కనుక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కానీ ఇదేమీ పెద్ద విషయం కాదు. అసలు ఆశ్చర్యపోవాల్సిం... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో జారీ చేసిన సర్వే ఆర్డర్పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వే చేయాల... Read more
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో బయటపడిన శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ అన్నారు. దాన్ని హిందూ పక్షం నిరూపించగలదన్నారు. “ఈ విషయం సంక్లిష్టంగా ఉంది.... Read more
ప్రాచీన_విశ్వనాధ_శివలింగం 100అడుగులా!!! కాశీ నుండి ఐబాక్ ఎత్తుకుపోయిన ధనం 1400ఒంటెలపై_ఘోరికి పంపబడ్డాయి!!! ఇప్పుడు కాదు 1854లొనేకోర్ట్ లో జ్ఞానవాపి మస్జీద్ పై కేస్ వేశారు!!! ఇప్పటివరకు జరిగి... Read more
వారాణాసిలో జ్ఞాన్వాపి వద్ద వివాదాస్పద కట్టడ ప్రాంగణంలో కోర్టు ఆదేశానుసారం మే 16న జరిపిన సర్వేలో ఒక పురాతనమైన శివలింగం వెలుగులోకి వచ్చింది. జ్ఞాన్వాపి విషయానికి వస్తే గతంలో అక్కడ దేవస్థానం... Read more
మథుర షాహీ ఈద్గా మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు కోర్ట్ అంగీకరించింది. కృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదును వీడియో తీయాలని పిటిషన్ దాఖలైంది. వారణాశి జ్ఞాన... Read more
జ్ఞానవాపి వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని సివిల్ కోర్టుకు సుప్రీం ఆదేశం – విచారణ రేపటికి వాయిదా
కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేందుకు వారణాసిలోని కోర్టు నియమించిన కమిషన్ నివేదికను సమర్పించింది. మే 14 నుంచి 16 వరకు నిర్వహించిన సర్వే పనుల నివ... Read more
ఉగ్రవాదులకు నిధుల కేసులో కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు
తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. మాలిక్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా ఎన్ఐఏ అధికారులను ప్రత్యేక న్య... Read more
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో శివ లింగం బయట పడింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి కంపెనీ వద్ద జరుగుతున్న తవ్వకాల్లో ఈ శివలింగం వెలుగు చూసింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వెనుకభ... Read more
హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన గుజరాత్ ఎంఐఎం నేత డానిష్ ఖురేషిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారణాశి జ్ఞానవాపి మసీదులో శివలింగాన్ని గురించి ప్రస్తావిస్తూ హిం... Read more
అవును మా సినిమా వల్లే లోయలో జనం మాటలు నేర్చుకున్నారు, కశ్మీర్లో పాక్ జెండా ఎగిరింది – ఫరూఖ్ అబ్దుల్లాకు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్
కశ్మీర్ హిందువుల తరిమివేత, పండితుల ఊచకోత నేపథ్యంగా తీసిన ది కశ్మీర్ ఫైల్ మూవీపై మరోసారి మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా. ఆయితే అంతే ఘాటుగా బదులిచ్చాడు సినీదర్శకుడు వివేక్ అగ్... Read more
మథుర మసీదులో ప్రార్థనలను నిషేధించండి – స్థానిక కోర్టులో పిటిషన్ – శ్రీకృష్ణ మందిరంపైనే మసీదు కట్టినట్టు ఆధారాలు
ఉత్తరప్రదేశ్ లో మథుర శ్రీకృష్ణాలయానికి ఆనుకుని ఉన్నమసీదు వాస్తవానికి ఆలయ భాగమేనని అక్కడ నమాజు చేయకుండా ఆపాలని స్థానిక కోర్టులో కొందరు పిటిషన్ వేశారు. మసీదు నిర్మాణానికి ముందు ఆస్థలంలో దేవాలయ... Read more
జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై యూపీ మాజీ సీఎం మాయావతి స్పందించారు. దేశంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అందులో ఈ వ్యవహారం ఒకటని ఆమె అన్నారు. అసలు స్వాతంత్ర్యం వచ్చ... Read more
జ్ఞానవాపి మసీదు సర్వేపై నివేదిక పూర్తికానందున కోర్టును అదనపు సమయం కోరనున్నాం – అసిస్టెంట్ కమిషనర్ అజయ్ సింగ్
జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన వీడియో సర్వే పూర్తైనప్పటికీ నివేదికను గడువులో సమర్పించలేకపోతున్నారు. అందుకు కాస్త అదనపు సమయం కోరుతున్నామని అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ సింగ్ తెలిపార... Read more
మధ్యప్రదేశ్లోని నీముచ్ లో ఘర్షణ – మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకున్న కొందరు
మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో మతపరమైన ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ఓ మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో... Read more
సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఆమ... Read more
జ్ఞానవాపి మసీదు విశ్వనాథమందిరంలో భాగమని అందులో సందేహమే లేదని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే స్పష్టం చేశారు. పురాణాల(వేద సాహిత్యం) ప్రకారం వారణాసిలోని జ్ఞానవాపి మసీద... Read more
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో రోప్వే నిర్మించే ప్రక్రియ ప్రారంభమైనందున త్వరలో శివుని భక్తులు మరింత సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో ఆలయాన్ని సందర్శించగలరు. కేదార... Read more
త్రిశూల్ దీక్షను ఉగ్రవాద శిక్షణాశిబిరంగా అభివర్ణించిన ఇస్లామిస్టులు – వారికి వంతపాడిన ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు జుబేర్
ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిశూల్ దీక్షా సంబరాన్ని ఆయుధ శిక్షణాశిబిరం గా వ్యాఖ్యానించాడు. అది ఉగ్రవాద శిక్షణా శిబిరం అంటూ ట్వీట్ చేసి... Read more
బుద్ధపూర్ణిమ రోజు బుద్ధుడు పుట్టిన నేలలో భారత ప్రధాని – మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో పర్యటించారు. ఉదయం నేపాల్లోని లుంబినీ చేరుకున్న ప్రధానిని ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా స్వాగతం పలికారు. బుద్ధ పౌర్ణమి పర్వదినం... Read more
వారణాశి జ్ఞానవాపి మసీదులో 12 అడుగుల శివలింగం బయటపడిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసద్ మరోసారి స్పందించారు. జ్ఞానవాపి మసీదు ఉందని…ఎప్పటికీ ఉంటుందని జోస్యం చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వ... Read more
అనుకున్నదే జరిగింది. జ్ఞానవాపి మసీదు ఒకప్పటి హిందూ ఆలయమేనని తేలింది. ఆవరణలోని ఓ బావిలో అతిపెద్ద శివలింగం బయటపడింది. హిందూదేవుళ్ల ఆనవాళ్లున్నాయంటూ ఆక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. మూడు ర... Read more
రాహుల్ భట్ హత్యతో కశ్మీర్ పండిట్లు మళ్లీ వణికిపోతున్నారు. కశ్మీర్ బుద్గాంలో ప్రభుత్వ కార్యాలయంలో విధుల్లో ఉన్న రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడేం జరుగుతుందో... Read more
జ్ఞానవాపి ఆలయంలో పూజలు చేయకుండా హిందువులను అడ్డుకున్నది ములాయమే – బీజేపీకి నాయకుడు ప్రేమ్ శుక్లా
వారణాసిలోని వివాదాస్పద జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ ఆలయ కాంప్లెక్స్ లో వీడియోగ్రఫీ సర్వేను కోర్టు తప్పనిసరి చేయటంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా షాకింగ్ కామెంట... Read more