నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట – దేశవ్యాప్తంగా తనపై నమోదైన 10 కేసులను విచారణకై ఢిల్లీ కోర్టుకు బదిలీ
బీజేపీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. ప్రాణ హాని ఉంద... Read more
మధుర, బృందావన్ లను క్రూయిజ్ సర్వీస్ తో అనుసంధానం చేస్తాం : కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్
దేశంలో మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. యమునా నదిపై జలమార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా త్వరలో మధుర-బృందావన్ లను క్రూయిజ్ సర్వీస... Read more
నుపుర్ శర్మ కేసులో జర్నలిస్ట్ నవికా కుమార్ కు రక్షణ కల్పించిన సుప్రీం కోర్టు – అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు
నూపుర్ శర్మ వివాదంలో టైమ్స్ నౌ యాంకర్ నవికా కుమార్ పై దాఖలైన ఎఫ్ఐఆర్ లో ఆమెపై బలవంతపు చర్య తీసుకోవద్దని రాష్ట్రాల పోలీసులను నిన్న సుప్రీం కోర్టు ఆదేశించింది. టైమ్స్ నౌలో మే 26న ప్రసారమైన ట... Read more
మహిళలకు యూపీ ప్రభుత్వం రక్షా బంధన్ కానుక – ఆగస్ట్ 10-12 వరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రక్షా బంధన్ కానుకగా 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (UPSRTC) ద్వ... Read more
అసోంలో జిహాదీ కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఓ మదర్సాను ధ్వంసం చేశారు అసోం పోలీసులు. మరిగావ్ లోని జామియుల్ హుందా మదర్సాపై స్థానికులనుంచీ అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చినట్టు సీఎం హిమంత బిశ్వాశర్మ... Read more
ప్రతీ మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది! ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్బుత మార్పులు జరుగుతాయి!! దీన్నే మనము ఇంగ్లీష్ లో Turning Point అంటూ ఉంటాం. అలాంటి ఒకాన... Read more
కర్ణాటకలో ప్రవీణ్ నెట్టారు హత్యను వ్యతిరేకిస్తూ బెంగళూరులో హిందూ సంఘాలు నిరసనలు ప్రదర్శించారు. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ లు అయిన SFI, SDPI, CFI దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దక్షిణ కన్నడ జి... Read more
కర్ణాటకలో పుత్తూరులో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సీని... Read more
హజ్, ఉమ్రా సర్వీసులకు GST మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ టూర్ కంపెనీల పిటిషన్ – కొట్టేసిన సుప్రీం కోర్టు
సౌదీ అరేబియాకు వెళ్లే యాత్రికులకు అందించే హజ్, ఉమ్రా సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వివిధ ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ టూర... Read more
ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర వైభవంగా సాగుతోంది. కన్వర్లకు ఊరూరా స్వాగతం పలుకుతున్నారు. ఇక సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశం మేరకు అధికారులు కన్వీరీల యాత్రకు అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. ఇక... Read more
రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఝార్ఖండ్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం బైద్యనాథ్ ను సందర్శించారు. రేపటితో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి హోదాలో ఝార్ఖండ్ లో ఆయన చివరి పర్యట... Read more
సుప్రీంకోర్టులో నూపుర్ శర్మకు ఉపశమనం లభించింది. తదుపరి విచారణ వరకు ఆమెను ఆరెస్ట్ చేయవద్దని ఆయా రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తన అరెస్టులపై మినహాయింపులు ఇవ్వాలని..తనపై నమోదైన కేసు... Read more
నూపుర్ శర్మ వీడియోను చూసినందుకు 23 ఏళ్లవ్యక్తిపై దుండగులు దాడి చేసిన ఘటన బిహార్లో జరిగింది. సీతామర్హి జిల్లాకు చెందిన అంకిత్ కుమార్ ఝా అనే వ్యక్తి తన మొబైల్ లో నూపుర్ శర్మ ప్రసంగాల వీడియోలు... Read more
తన అరెస్టులపై స్టే విధించాలంటూ నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలపై ఆమెపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. తనను రేప్ చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపుల... Read more
ఉత్తర్ప్రదేశ్ మౌ జిల్లా దోహ్రిఘాట్ సమీపంలో.. ఘాగ్రా నదినుంచి వెండి శివలింగం లభ్యమైంది.దానిబరువు 53 కిలోలు. స్థానికుడైన రామ్మిలాన్ రోజూ నదీ స్నానానికెళ్తుంటాడు. ఆదివారం ఉదయం స్నాన... Read more
హిందువులను అన్నివిధాలా లొంగదీసుకోవడమే లక్ష్యం – బిహార్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో విస్తుగొలిపే నిజాలు
పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. బిహార్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో అనేక విషయాలు బయటపడ్డాయి. అందులో భాగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దర్ని... Read more
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అమర్నాథ్ యాత్రకు అడుగడుగునా ఆటంకం అవుతోంది. మూడు రోజుల విరామంతో మొదలైన యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. పహెల్గాం,బల్తాల్ మార్గాల్లో వెళ్లేందుకు అక్కడి సిబ్బంది... Read more
తిరిగి ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర – జమ్ము యాత్రినివాస్ నుంచి బయల్దేరిన 4వేల మంది భక్తుల బృందం
ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. హఠాత్తుగా వచ్చిన వరదలతో పలువురు చనిపోయిన సంగతి తెలిసిందే. మరికొందరు భక్తులు గల్లంతయ్యారు. అయితే పరిస్థితి తిరి... Read more
అమర్నాథ్ యాత్రలో చనిపోయిన భక్తుల సంఖ్య 16 చేరింది. గల్లంతైన 40 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. వరద తీవ్రత ఆగిపోయినా నిన్నటి ఘటనా ప్రాంతంలో వర్షం మాత్రం ఏకధాటిగా కురుస్తోంది. భారత ఆర్... Read more
కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు డాక్యుమెంటరీ – హిందువుల ఆందోళన – ఫిల్మ్ మేకర్ పై నెటిజన్ల ఆగ్రహం
కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో క్లిప్, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ‘కా... Read more
దేశంలో జూలై 10న జరుపుకోనున్న ఈద్ అల్-అధా పండుగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వద్దని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ ముస్లిం సమాజాన్ని కోరారు. “హిందువుల... Read more
నూపుర్ శర్మను అవమానించేలా, రెచ్చగొట్టేలా ట్వీట్ – అఖిలేశ్ యాదవ్ పై చర్య తీసుకోవాలని యూపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ
నూపుర్ శర్మను అవమానిస్తూ ట్వీట్ చేసిన అఖిలేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన ట్వీట్ …మహిళా ద్వేషాన్ని ప్రస్ఫుటం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ... Read more
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నార... Read more
మహారాష్ట్రలో నూపుర్ శర్మకు మద్దతిచ్చినందుకు ఉమేష్ కోల్హే తల నరికి చంపిన ఇస్లాంవాదులు
ఉదయపూర్లో తల నరికిన తరహాలోనే మహారాష్ట్రలో 54 ఏళ్ల వ్యక్తిని పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ దుకాణం నడుపుతున్న బాధితుడు ఉమేష్ కోల్హే జూన్ 21న రాత్రి తన స్కూట... Read more
శ్రీనగర్లోని ఆల్ ఇండియా రేడియో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రకు సంబంధించి వివరాలతో... Read more