మొన్న శ్రీశైల మల్లన్నను సేవించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లిన ఆమె..అక్కడినుంచి హెలికాఫ్టర్లో భద... Read more
వైకుంఠ ఏకాదశి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఆ రోజు దేశవిదేశాలనుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటిఅసౌకర్యం కలగకుండా చూడాలని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందినీ ఆదేశించారు ఈవో ధర్మారెడ్డి.... Read more
గీతా జయంతి సందర్భంగా శ్రీసరస్వతి శిశుమందిర్ బాన్సువాడ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బొప్పిడి భూమి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులు భగవద్గీత అ... Read more
పార్వతీదేవి కాంతిమతి అంబాల్ గా , శివయ్యను నెళ్ళిఅప్పర్… నెల్లైఅప్పర్ అనే పేరుతో పిలిచే వీరి భవ్యమైన ఆలయాల సముదాయం : ‘తిరునెల్వేలి‘. లింగ రూపంలో ఉన్న శివుడిని నెల్లైయప్పర్ గ... Read more
వారణాశిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో గుర్తించిన శివలింగానికి రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు శివలింగానికి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. జ్... Read more
అయోధ్యలో రామాలయం పనులు 2023 చివరికల్లా పూర్తవుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఇప్పటికి సగం పనులు పూర్తయ్యాయన్నారు.ఆలయ నిర్మాణానికి సంబంధించి పాలంపూర్లోనే బీజేపీ తొలి... Read more
హిందూ ధర్మ జాగరణ మండలి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక రామాలయంలో కార్తీక దీపోత్సవం,తులసి దామోదర కళ్యాణం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. నిర్మల్ నుండ... Read more
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆదిదేవుడి విగ్రహం – రాజస్థాన్లో ప్రారంభం – విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ గా పేరు
ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహావిష్కరణ ఇవాళ జరిగింది. 369 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజస్థాన్లోని రాజ్ సమందర్ జిల్లాలో ఉదయ్ పూర్ సమీపంలోని నాథత్వారాలో నిర్మించారు. అత్యంత ఎత్తులో కొలువుద... Read more
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్ ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అంతకుముందు సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న మోదీ మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం... Read more
కేరళ కాసర్కోడ్ అనంతపద్మనాభస్వామి కోనేరులో 70ఏళ్లుగా ఉంటున్న మొసలి బబియా కన్ను మూసింది. కేవలం స్వామికి పెట్టే ప్రసాదాలు మాత్రమే తినే శాకాహారి అది. అంతే కాదు చెరువులోని చేపలను కూడా తినదని భక్త... Read more
సొనాల లో శ్రీ రామాలయం లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాములోరి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, ఇట్టి కార్యక్రమం 9 రోజులు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమం లో... Read more
కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ నుండి మీనా మసీదును తొలగించాలంటూ మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఠాకూర్ కేశవ్ దేవ్ జీ ఆలయంలో కొంత పైభాగం పైన మసీదు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. శ్రీ కృష్ణ జన... Read more
అయోధ్య రామమందిర నిర్మాణ వ్యయం 1800 కోట్లు – 2024 సంక్రాంతి నాటికి పూర్తికానున్న నిర్మాణం
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 18 వందల కోట్లు వెచ్చించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఫైజాబాద్ లో జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఆలయనిర్మాణానికి సంబంధించిన ఈ మొత్తం వ్యయ... Read more
జ్ఞానవాపి కాంప్లెక్స్ లో పూజలకు అనుమతికోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ హిందువుల తరఫు దాఖలైన పిటిషన్ను వారణాసి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. హిందువుల పిటిషన్ను సవాలు చేస్తూ ముస్లిం వర్గ... Read more
ద్వారకాపీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్లోని శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 99 ఏళ్లు. జగద్గురు ఆ... Read more
వరదబీభత్సంతో అల్లాడుతున్న పాకిస్తాన్లో లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలో బెలూచిస్తాన్లోని హిందువులు మానవత్వం చాటారు. ఓ గ్రామంలోని హిందూ మందిరంలో 300 మంది ముస్లింలకు ఆశ్రయం ఇచ్చారు. కచ్చ... Read more
దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం విచారణ-తమిళనాడు సర్కారుకు నోటీసులు..
తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణియ... Read more
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బాహుబలి మరియు RRR రచయిత) మొదటినుండి జాతీయవాది. అందుకే అతని సినిమాల్లో మన దేశ ప్రాచీన సంస్కృతి కి సంబంధించిన దృశ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే చాలా మంద... Read more
అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా వెబ్సైట్లలో ‘అశ్లీల’ రాధాకృష్ణ పెయింటింగులు – ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న హిందూ సంస్థలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాధా కృష్ణుల అశ్లీల చిత్రాలను విక్రయిస్తోందని హిందూ జనజాగృతి సమితి నిన్న ఆరోపించింది. దీంతో ఆగ్రహం చెందిన ట్విట్టర్ వినియోగదారులు #Boycott_Amazon అనే హ్యాష్ట్యాగ్... Read more
బ్రిటన్ ప్రధాని పోటీదారు.. భారతీయ సంతతికి చెందిన నేత రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడానికి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించేందుకు అతని సతీమణి అ... Read more
ఆదిలాబాద్ లోని నేరడిగొండ మండల కేంద్రంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్ట... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై త్వరలో సినిమాతోపాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆర... Read more
భారతదేశంలో లెక్కలేనన్ని రహస్యాలను దాచుకున్న వినూత్నమైన దేవస్థానాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయమే ఉత్తరాఖండ్లో ఉంది. ఆ దేవస్థానం రక్షా బంధన్ రోజున మాత్రమే భక్తులకు దర్శనార్థం అందుబాటులో... Read more
భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయం : మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ
భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయమని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. సికింద్రాబాద్ నగరంలో స్థానిక జన్మభూమి శాఖలో రక్షాబంధన్ పర... Read more