అల్లా మాల్స్ ను ఇష్టపడడు, అక్కడికి వెళ్లేవాళ్లు సైతాను బిడ్డలు – ఇస్లాం బోధకుడి పైత్యం
అల్లా మాల్స్ ను ఇష్టపడడు కనుక ముస్లింలు మాల్స్ కు దూరంగా ఉండాలి…కేరళకు చెందిన ఓ ముస్లిం ప్రబోధకుడి ఆదేశమింది.మాల్స్ లో ఆడ, మగ కలిసి తిరుగుతారని…అలాంటివి అల్లా ఒప్పుకోడని అందువల్ల... Read more
ఆంగ్లంలో indianexpress లో వచ్చిన చిదంబరం వ్రాసిన వ్యాసం లోని విషయాలను గమనిస్తే” ఒక ప్రక్క నేను ఒక హిందువుగా జన్మించాను, ఒక హిందువుగా పెరిగాను, నా జీవితమంతా నన్ను నేను హిందువుగానే ... Read more
అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో... Read more
మహ్మద్ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీపై ఫిర్యాదు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. రిజ్వీ ఇటీవల రాసిన ఓ పుస్తకంలో ప్రవక్తను దూషిస్తూ... Read more
శబరిమల ఆలయంలో నైవేద్యం/ప్రసాదం తయారీకి “అపవిత్రమైన హలాల్ బెల్లం” వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మరియ... Read more
కార్తీక మాసం శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు దళిత గిరిజన వాడలోని గ్రామదేవతల ఆలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో దూప దీప నైవేద్యం పంపిణీ... Read more
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇల్లందకుంట వెళ్లారు ఈటల రాజేందర్. అక్కడ కొలువైన సీతారాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈటలకు స్వాగతం పలికారు. ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందచేశ... Read more
నేత్రవైద్య నిపుణులు డాక్టర్ గౌడ జనార్దన్ రచించిన ‘ఆనందమయ జీవితానికి ఆరోగ్యసాధన’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ షేక్ పేటలోని జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మ... Read more
ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథుడి ఆలయంలో ఇవాళ మాతా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టంచారు. వందేళ్ల క్రితం కాశీ ఆలయం నుంచి చోరీ అయిన ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి తీసుకువచ్చ... Read more
ఈనెల 17 నుంచి కర్తార్ పూర్ కారిడార్ ను తిరిగి తెరవనున్నట్టు హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కోవిడ్ కారణంగా 2020 మార్చిలో యాత్రను రద్దు చేశారు.. ”కర్తార్పూర్ గురు... Read more
భోపాల్లో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పెద్దసంఖ్యలో ముస్లింలు ఆయనవచ్చే దారిలో బారులు ధన్యవాదాలు తెలిపారు. త్రిపుల్ తలాక్ ను రద్దు చేసినందుకు ధన్యవాదాలంటూ ఉన్... Read more
హిందుత్వను ఇస్లాం ఉగ్రవాద జిహాదీలతో పోలుస్తూ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘Sunrise Over Ayodhya: Nationhood in Our Times’ పై నిషేధం విధించాలని హిందూసేన డిమాండ్ చే... Read more
భువనేశ్వరీ పీఠాధిపతిగా పరివ్రాజకాచార్య శ్రీ కమలానంద భారతీ స్వామి పట్టాభిషక్తులయ్యారు. విజయవాడ సమీపంలోని గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో కూర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతీ స్వామీజీ, సంఘ్ , విశ... Read more
పశ్చిమ బెంగాల్ నదియాకు చెందిన బీరేన్ కుమార్ ప్రధాని మోదీకి ఓ అఫూర్వ కానుక అందజేశారు. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలతో కూడిన విభిన్న అంశాలను జోడిస్తూ రూపొందించిన వస్త్రాన్ని ఆయన మోదీకి బహుకరించ... Read more
నమాజ్ శబ్దం ఎందరికో నిద్రాభంగం కలిగిస్తోంది – సాధువులం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవద్దా – ఎంపీ ప్రగ్యాసింగ్
మసీదుల నుంచి రోజూ ఐదుసార్లు లౌడ్ స్పీకర్లతో వినిపించే శబ్దం చాలా చికాగ్గా ఉందని వ్యాఖ్యానించారు బీజేపీ భోపాల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ సాధ్వి ప్రగ్యాసింగ్. రోజూ ఉదయం 5 గంటలనుంచి మొదలయ్యే పెద్ద శబ్... Read more
గుజరాత్ వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణాలను మరింత విస్తృతం చేసేందుకు బజరంగదళ్ ముందుకెళ్తోంది. ముఖ్యంగా సూరత్ లో అన్ని ప్రాంతాలకు లౌడ్ స్పీకర్లను అందజేయాలని నిర్ణయించింది. రోజూ రెండుసార్లు చ... Read more
వందేళ్ల క్రితం అపహరణకు గురైన మాతాఅన్నపూర్ణాదేవి తిరిగి వారణాశికే చేరింది. కెనడాలో గుర్తించిన విగ్రహాన్ని ఇటీవలే భారత్ తీసుకువచ్చారు.ఢిల్లీనుంచి తీసుకొచ్చి యూపీ ప్రభుత్వానికి అందచేశారు.ఈనెల 1... Read more
రామాయణ యాత్రలో భద్రాచలంకు చోటు దక్కింది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే “శ్రీ రామాయణ యాత్రను” చేపడుతోంది. “దేఖో అప్నా దేశ్”( చూడండి మన దేశాన్ని)... Read more
వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింద... Read more
హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ . తన కొత్త పుస్తకంలో ఇలా పోల్చడంపై మండిపడింది బీజేపీ. ముస్లిం ఓట్ల కోసం ఇస్లామిక... Read more
బీహార్ జార్ఖండ్ బంగాల్ ఒడిస్సా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రముఖమైన పండుగగా నిర్వహించబడే “ఛత్” పూజ… అనగా మంత్రాలు ఏవీ లేకుండానే యజ్ఞాలు ఏవి లేకుండానే పండితులైన బ్రాహ్మణులెవ్... Read more
‘శ్రీ రామాయణ యాత్రారైలు’ ను భారతీయ రైల్వే ప్రారంభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నవంబర్ 7న ఢిల్లీ నుంచి ప్రారంభించింది. పలు పుణ్యక్షేత్రాల మీదుగా రైలు... Read more