వారణాశిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం చేశారు భారత ప్రధాని మోదీ. రోజంతా ఆయన కాశీలోనే గడిపారు. ఉదయం వారణాశి చేరుకున్న ఆయనకు సీఎం యోగి,... Read more
మత ప్రాతిపదికపై భారత దేశ విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 1971 భారత్-పాక్ యుద్ధం మనకు చెబుతున్నదదేనని తెలిపారు. 1971లో భారత్ విజయం, ఇండో-బంగ్ల... Read more
గంగ నుంచి విశ్వనాథాలయం వరకు నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులను మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ప్రత్యక్షంగా వేలాదిమంది పాలుపంచుకోగా…కోట్లాదిమంది వివిధ మాధ్యమాల ద... Read more
కాశీలో గంగా పూజ – పుణ్యస్నానం తరువాత మరోసారి విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు ప్రధాని. తరువాత గంగానదిలో నౌకా విహారం చేశారు. విహార నౌకలోనే ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభ వేడుక సందర్భంగా నగరంలోని పారిశుధ్య కార్మికులనూ మోదీ పలకరించారు. వారిపైకి పూలు చల్లి అభినందించారు. గతంలో కూడా వారణాశి పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగారు మోదీ. Read more
అప్పటికప్పుడు మూడుసార్లు దుస్తులు మార్చారు మోదీ. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా వారణాశి వెళ్లిన మోదీ ఒక్కో సందర్భంలో ఒక్కో డ్రెస్ లో కనిపించారు. గోధుమరంగు కుర్తాలో వారణాశి చ... Read more
మోదీ వారణాశి పర్యటనలో ఓ అనూహ్య ఘటన జరిగింది. భద్రతాధికారులే అవాక్కయ్యారు. ప్రధాని విశ్వనాథాలయం సమీపానికి చేరుకోగానే… ఓ సాధువు హఠాత్తుగా మోదీ వాహనంవైపు వచ్చారు. మోదీ పర్సనల్ సెక్యూరిటీ... Read more
కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన భారత ప్రధాని మోదీకి వారణాశిలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి పట్టణానికి చేరుకునే దారిపొడవునా ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలిక... Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వారణాశి చేరుకున్న మోదీ ముందు కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి హారతినిచ్చారు. Read more
దివ్య కాశీలోని “బాబా విశ్వనాథుని” పుణ్యక్షేత్రం. పవిత్ర గంగానది నుంచి నేరుగా ఆలయ గర్భ గుడి వరకు రూ 900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ గారు జాతికి... Read more
హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ బిపిన్ రావత్, రావత్ సతీమణి మధులిక సహా ఉన్నతాధికారులకు ప్రవాసభారతీయులు నివాళులు అర్పించారు. న్యూజెర్సీలోని శ్రీ సాయి దత్త పీఠం సహా పలుచోట్ల కా... Read more
ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటంటే భారతదేశ చరిత్ర పుస్తకాలలో భారత హిందూ రాజులు ఓడిపోయిన యుద్ధాలు గురించే ఎక్కువ రాయబడ్డాయి. అలాగే హిందువులు స్వతఃసిద్దంగా అహింసా వాదులు అని చెప్పే విధంగా చరిత్ర చిత్రిక... Read more
కేరళ మరో సిరియాలా తయారవుతోందా..అక్కడ వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే అలాంటి అనుమానాలే వస్తాయి. పాఠశాలల విద్యార్థులను జిహాదీల వైపు ప్రోత్సహిస్తున్నారు కొందరు. ఓ SDPI కార్యకర్త నేను బాబరీని అని ఉ... Read more
తెల్లదొరలా అవ్వాలని తండ్రి అనుకుంటే, వారిని ఎదిరించి యోధుడయ్యాడు – యోగి అయ్యాడు.. – ఆజాదీ కా అమృతోత్సవ్ ప్రత్యేకం
ఉన్నత విద్యావంతుడైన తండ్రి ఆ బిడ్డ గురించి ఎన్నో కలలు గన్నాడు. భారతీయ సంస్కృతి ఏమాత్రం ఒంటబట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అసలు భారతీయుడిగా కాక…ఓ ఇంగ్లిష్ బిడ్డలా తనను తీర్చిదిద్దాలనుకున్నా... Read more
జైపూర్ పట్టణం లో కొలువైన మోతీదుంగ్రీ గణేష్ దేవాలయం వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. గర్భాలయంలో ఉన్న స్వామి వారు సింధూర వర్ణంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు. స్వామి వారి దివ్యమంగళ రూపం... Read more
సిరివెన్నెల మరణం తరువాత… రకరకాల పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తూ… శునకానందం పొందుతోన్న ఒంకర తోక బ్యాచ్… ఫ్లష్ చేస్తే కొట్టుకుపోయే, కమ్మోడ్ లోని, అశుద్ధం లాంటోళ్లు! హిందూమతాన్ని, హిందువుల్ని, హిం... Read more
మథురలో 144 సెక్షన్ – శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతామంటున్న హిందూ మహాసభ
కృష్ణ జన్మభూమి మధురలో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 6న కృష్ణుడు పుట్టిన ఆ నేలలో…అక్కడున్న షాహీ ఈద్గాలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించి మహా జలాభిషేకం నిర్వహిస్తామని హిందూ మహాసభ... Read more
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీకదీపోత్సవంలో విశాఖ వెళ్తూ గుండెపోటుతో కన్నుమూశారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2006లో రిటైర్... Read more