ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం భారత్ లో నిర్మితమవుతోందని మీకు తెలుసా. పశ్చిమబెంగాల్లోని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం పేరుతో బృహదాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ... Read more
కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులపై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సహా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీని నిర్వహించింది. అక్రమ... Read more
కాశీ విశ్వనాథ్ ధామ్ కార్మికులకు 100 జతల జూట్ పాదరక్షలు అందించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. అక్కడ పనిచేస్తున్న కొందరు కార్మికులకు చెప్పులు లేవని తెలుసుకున్న ఆయన ఈ పని చేశారు. కొద్ది రోజల క్రి... Read more
మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యం గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దాని వెనక ఉగ్రకుట్ర ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధాని నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంట... Read more
తమిళనాడు కాంచీపురానికి చెందిన ఓ వ్యక్తి 2 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చాడు. అయితే అతనికి సంతానం లేదనుకుంటే పొరపాటు. తన ఇష్టానికి విరుద్ధంగా పిల్లలు క్రైస్తవమతంలోకి మారడమే కారణం. తమిళనాడ... Read more
రాహుల్ యాక్సిడెంటల్ హిందువు, ఎన్నికల పర్యాటకుడు – రాహుల్ ‘హిందు-హిందుత్వ’స్టేట్మెంట్ పై యోగి వ్యంగ్యాస్త్రాలు
తాను హిందువుగా గర్విస్తున్నానని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అమేథీలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్య చేశారు. రాహుల్ హిందుత్వ స్టేట్ మెంట్ ను ఎత్తిపొడుస్తూ… మేం భారతీయులం, హిందు... Read more
ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన చర్చి నిర్వాహకులు – తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో కొండపై ఉన్న అటవీ భూమిని క్యాథలిక్ చర్చి ఆక్రమించిన ఉదంతం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాల భూమిని చర్చి ఆక్రమించింది. తాజాగా ఈ విషయాన్ని గుర్త... Read more
బంగ్లాదేశ్ లోని దేవాలయాలను అపవిత్రం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలంటూ అక్కడి హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. రెండు రోజుల క్రితం లాల్మోనిర్హత్ జిల్లా హతిబంధ సమీపంలో మూడు హిందూ ఆలయాల్లో పాలిథిన్... Read more
తన కుమార్తైను కాపాడాలని వీహెచ్పీని ఆశ్రయించిన క్రైస్తవ మహిళ, వీహెచ్పీ చొరవతో బాధితురాలికి విముక్తి
27ఏళ్ల తన కుమార్తెపై ఓ ముస్లిం కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు కాపాడమంటూ ఓ క్రైస్తవ మహిళ విశ్వహిందూ పరిషత్ ను ఆశ్రయించింది. వీహెచ్పీ చొరవతో మంగళూరులో ఉన్న నిందితుడైన ముస్లిం వ్యక్తిని పో... Read more
కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ అయోధ్యను సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ పనుల పురోగతి గురిం... Read more
ముంబై దాదర్ చర్చిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ కు ముంబై కోర్టు జీవిత ఖైదు విధించింది. 2015లో పాస్టర్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఫాదర్ జాన్సన్ లారెన్స్ ను దోషిగా తేలు... Read more
అయోధ్య, వారణాశి తరహాలో పశ్చిమ యూపీలోని మధుర బృందావన్లో అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆమ్రోహాలో జరిగిన బహిరంగ... Read more
ఉగ్రవాదాన్ని ప్రేరేపించే బోధలు చేస్తున్న ఓ మసీదును ఫ్రాన్స్ మూసేసింది. జిహాద్ కు మద్దతుగా ఉగ్రవాద ప్రసంగాలుండడంతో ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవేలోని మసీదును ఆరునెలల పాటు తెరవకూడదని ఆదేశి... Read more
భారత దేశంలో బీద వారికి సేవ చేయడానికి అమ్మగారి స్వచ్చంద సంస్థ “మిషనరీస్ ఆఫ్ చారిటీస్” కి 2006-2020 మధ్య వచ్చిన విదేశీ విరాళాలు జస్ట్ వెయ్యి కోట్లు కు పైగానే… మరి దేశంలో ఇంకా... Read more
మునావర్ ఫారూఖి షోను రద్దు చేయాలని తెలంగాణలోని హైందవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల పురాణాలపై వెకిలి కామెంట్లు చేసే మునావర్ ను స్వయంగా ప్రభుత్వమే పిలిచి షో పెట్టించడం దుర్మార్గమని హింద... Read more
భరూచ్ మతమార్పిడి కేసులో ప్రధాన నిందితుల కోసం జిల్లా కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పొందారు పోలీసులు. అబ్దుల్ సమద్ మహ్మద్ అలియాస్ దావూద్ సులేమాన్ పటేల్ (బేకరీవాలా), షబ్బీర్ మహ్మద్ పటేల... Read more
క్రిస్మస్ వేడుకల్ని రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం – వామపక్ష తీవ్రవాది జో చోప్రా పైత్యం
క్రిస్మస్ వేడుకల్ని నిషేధించారంటూ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో పుకార్లు రేగాయి. ఓ వామపక్ష సామాజిక కార్యకర్త అబద్దాలతో ట్వీట్ చేసింది. అయితే వేడుకల్ని నిషేధించలేదని ఉత్తరాఖండ్ పోలీసులు వి... Read more
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిని ఇరికించాలనుకున్నారు, ఆయన పేరు చెప్పాలని ఏటీఎస్ ఒత్తిడి చేసింది – ఎన్ఐఏ కోర్టులో ప్రత్యక్షసాక్షి
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిఆదిత్యనాథ్ ను ఇరికించే ప్రయత్నం జరిగిందా? సాక్షాత్తూ ముంబై ఏటీఎస్ ఈ కుట్రకు పాల్పడిందా? నాటి పేలుళ్ల కేసులో ఆదిత్యనాథ్ పేరు చెప్పాలని మహారాష్ట్ర ఏటీఎస్ ఒత్తిడి చే... Read more
హిందూ మతంలోకి మారినందుకు వసీం రజ్వీ తలకు రివార్డు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి రషీద్ ఖాన్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు భారత దేశాన్ని ఎప్పటికీ హిందూరాష్ట్... Read more
హిందూసమాజం నుంచి వెల్లువెత్తిన ఆందోనళల నేపథ్యంలో సరిగమ మ్యూజిక్ కంపెనీ వెనక్కి తగ్గింది. సన్నీలియోన్ మధుబన్ పాట సాహిత్యం మారుస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే రాధాకృష్ణుల ప్రణయగీతంపై సన్నీలియ... Read more
హిందువులు ఆయుధాలు సేకరించి పెట్టుకోవాలంటూ ఉత్తరాఖండ్ లో సాధువు నర్సింహానంద్ సహా ఇతర హిందూసంస్థల నాయకుల ప్రసంగాలు వైరల్ అవడంతో వారిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వాళ్ల ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉన్నా... Read more
దేశంలో లవ్ జిహాద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే యూపీలో మొదటి సారి లవ్ జిహాద్ నిందితుడికి శిక్షపడింది. అసలు పేరు దాచిపెట్టి ప్రేమపేరుతో యువతిని మోసం చేసిన జావేద్ అలియాస్ మున్నాకు 10 ఏ... Read more
విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. సామూహిక, బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారికి ఇక నుంచి జైలు శిక్షలుంటాయి. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొంద... Read more
శంభుని గుడి ఆక్రమణలను, దేవుడి స్థలంలో దుకాణాలు పెట్టిన అన్యమతస్థులను వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కంటేశ్... Read more
ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా అన్యమత ప్రచారం – అడ్డుకునేలా హిందూ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు
ఆదిలాబాద్ జిల్లాలో క్రైస్తవ మతమార్పిళ్లు పెరిగిపోతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ధర్మజాగరణ ప్రతినిధులు అప్రమత్తమవుతున్నారు. బోథ్ మండలం కోటా -కె లో హిందూ ధర్... Read more