లావణ్య కేసులో మహిళా నేతలతో బీజేపీ కమిటీ – తంజావూరు వెళ్లి నిజాలతో నివేదిక ఇవ్వాలని పార్టీ ఆదేశం
క్రైస్తవ మతమార్పిడి మాఫియా వేధింపులకు బలైన లావణ్య ఆత్మహత్య ఘటనపై విచారణకు బీజేపీ ఓ కమిటీని వేసింది. క్రైస్తవమతంలోకి మారాలని ఒత్తిడి తేవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చినట... Read more
క్రైస్తవంలోకి వస్తేనే పుట్టిన బిడ్డను చూపిస్తామని బ్లాక్ మెయిల్ – భార్య, అత్తింటివారిపై ఫిర్యాదు చేసిన మారెప్ప
మతం మారితేనే పుట్టిన బిడ్డను చూడనిస్తామన్నభార్య, అత్తింటివారిపై ఓ వ్యక్తి కేసు పెట్టిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. అతని మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించిన అత్తింటి వారందరిపైనా పోలీ... Read more
73వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీ రాజ్ పథ్ లో పరేడ్ కన్నుల పండువలా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈసారి పంజాబ్ శకటం ప్రత్యేకంగా నిలిచింది. భార... Read more
రామమందిర నిర్మాణపనుల్లో మరో అడుగు… నిర్మాణ పనుల్లో మూడోదశగా ఆలయ అంతస్తు పనులు మొదలయ్యాయి.. గ్రానైట్ రాళ్ల అమరిక మొదలైంది… ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పనులు మొదలుపెట్టారు... Read more
చిందులేస్తున్న మతోన్మాదులు విమర్శలను తిప్పికొట్టిన నటుడు, దర్శకుడు, ఐఎంకే కేరళ: మెప్పడియాన్ అనే మలయాళ చిత్రంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి చెందిన అంబులెన్స్ వినియోగించారు. దీనిని ఓర... Read more
జమ్మూకాశ్మీర్లో పనిచేసిన కల్నల్ తేజ్కుమార్ టికో అక్కడ నుంచి కాశ్మీరీ పండిట్లను ఎందుకు, ఎలా తరిమివేశారో వివరిస్తూ `కాశ్మీర్: ఇట్స్ అబోరిజన్స్ అండ్ దెయిర్ ఎక్సోడస్’ అనే పుస్తకం రాశారు. కా... Read more
జనవరి 19వ తేదీ 1990. ఈ రోజు కొన్ని వేల హిందూ, సిక్కు కుటుంబాలకు చీకటి రోజు. కొంప, గోడూ వదిలేసి తమ చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి, ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టు బట్టలతో తమ దేశంలోనే... Read more
కర్నాటకలో సంస్కృత యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి, నిధులు కేటాయించడంపై దుమారం రేగుతోంది. మగడిలో విశ్వవిద్యాలయ క్యాంపస్ నిర్మాణానికి 324 కోట్లు నిధులు కేటాయిస్తూ... Read more
ఆ గుజరాత్ నగరాల్లో హిందువుల జనాభా తగ్గింది…చూస్తుండగానే ముస్లింల ప్రాబల్యం పెరిగింది
గుజరాత్ లోని బెహ్రూచ్, సూరత్ వంటి ప్రాంతాల్లో జైనులు, హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు? సొంత ప్రాంతాల్ని వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయారు? ఉన్నంతకాలం ఎలా నరకం అనుభవించారు? 2014లో మోదీ గుజరాత్ సీఎంగ... Read more
గత వారం జనవరి 6వ తేదీన కర్ణాటక లో మంగుళూరు లో నివసిస్తున్న “ముందాదిగుట్టు సదానంద మర్ల” అనే ఒక హిందూ తండ్రి ఈ క్రింది విధంగా పత్రికా ప్రకటన ఇచ్చాడు. ” మొన్న జనవరి 3వ తేదీన N... Read more
కథక్ మాస్ట్రో బిర్జు మహరాజ్ కన్నుమూత – కథక్ ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన నృత్యకారుడు
కథక్ మాస్ట్రో పండిటి బిర్జూమహరాజ్ కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బిర్జూ కథక్ డాన్సర్ మాత్రమే కాక..మంచిగాయకుడు, కవి, డ్రమ్మర్ కూడా . లక్నో ఘరానాకు చెందిన బిర్... Read more
మలయాళ దర్శకుడు అలీ అక్బర్ మతం మారారు. ఇస్లాంను వీడి హిందూమతంలోకి మారి రామసింహన్ అయ్యారు.అలీ అక్బర్ తో పాటు ఆయన భార్య లూసియమ్మ కూడా హిందుత్వం స్వీకరించారు. కల్నల్ బిపిన్ రావత్ మరణాన్ని వేడుకగ... Read more
ఏసు తప్ప మరో దేవుడు లేడని..డబ్బాశ చూపి, బెదిరిస్తూ మతమార్పిడి చేసే ప్రయత్నం చేసిన నలుగురు క్రైస్తవ బోధకుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెహోర్ జిల్లా గురాడికి చెందిన మనోహర్ బన్సల్... Read more
టీటీడీ ఆస్థాన పండితుడు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో పలు వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరాయణ పు... Read more
అయోధ్యలో భవ్య మందిర నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు కీలకమైన పునాది దశలో ఉన్నాయి. ఇక ఆలయం ఎఫ్పుడెప్పుడు పూర్తవుతుందా రామయ్య ఎప్పుడు అందులో కొలువుదీరుతాడా అని యావత్ ద... Read more
యూపీలోని నేపాల్ సరిహద్దు వెంబడి మసీదులు, మదర్సాలు పెరగడంపై సశస్త్ర సీమా బల్ ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో వందలాదిగా మసీదులు వెలిశాయి. యూపీ, నేపాల్ తో 570... Read more
40 కోట్ల రూపాయల విలువైన పురాతన విగ్రహాలను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ విగ్రహాల దుకాణంలో వీటిని గుర్తించారు. అరుదైన పార్వతీదేవి విగ్రహాన్ని అంతర్జాతీయ మార్కెట్లో... Read more
ఆ నాగ సాధువు పేరు కరుణేష్ కుమార్ శుక్లా. నాగ సాధువు అనగానే త్రిశూలం ధరించి కాషాయాంబరాలతో ఉన్న ఒక సన్యాసి మనకు గుర్తుకు వస్తాడు. కానీ కరుణేష్ కుమార్ శుక్లా సుప్రీంకోర్టు లాయరుగా హిందు ధర్మంకో... Read more
గడచిన వెయ్యి సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఇతర మతాలలోకి ఏకపక్షముగా అదే పనిగా జరుగుతున్న మతం మార్పిడిలు, దానివల్ల హిందువుల సంఖ్య క్రమంగా క్షీణించిపోవడం, దీనికి చాలా వ... Read more
ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో తన వాల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్ సైట్లో భారతీయ వారసత్వ ప్రదేశాల వివరాల్ని హిందీలో ప్రచురించింది. అందుకు హర్షం వ్యక్తం చేసిన యునెస్కో శాశ్వత ప్రతినిధి... Read more
ఎంత తేడా ఉన్నదో గమనించారా ? భర్తృహరి సుభాషితాలలో ఒక సుభాషితం ఉన్నది … అది.. విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా స్తేఽపి స్త్రీ ముఖపంకజం సులలితం దృష్ట్వైవ మోహం గతాః । శాల్యన్నం... Read more
స్థానిక స్వామి వివేకానంద 159 వ జయంతి సందర్బంగా మర్రిగూడలోని యూత్ ఫర్ బెటర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు పోనుగోటి దామోదర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద విగ్రహానికి గజమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్... Read more
దేవాలయాల వద్ద కరోనా గైడ్ లైన్స్ ఆధారంగా దర్శన ఏర్పాట్లు చేస్తామనే ఆలోచన దేవాదాయ శాఖ ఎందుకు చేయడం లేదు?. వేలకోట్ల దేవుడి సొమ్ము జమచేసుకున్న దేవాదాయ శాఖ భక్తులకు కనీస జాగ్రత్త ఏర్పాట్లు చేసి ద... Read more
ధర్మ పరిరక్షణ, జాతీయ వాదాన్ని గట్టిగా వినిపించాలనే ఉద్దేశంతో సోనాల గ్రామంలో సభ్యులు “జై హింద్” వాట్సప్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులో సోనాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన జాత... Read more
గడచిన కొద్ది సంవత్సరాలుగా ఘర్ వాపసీ అనే పదం పత్రికల్లో చాలా ప్రాచుర్యం పొందింది. దానికి సంబంధించి అనేక కథనాలు వ్యాఖ్యానాలు ఫోటోలు వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య టైమ్స్ అఫ్ ఇండియా పత్రికల... Read more