రూపేశ్ పాండే కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఝూర్ఖండ్ లో నిరసనలు – నిందితులను వదిలేసి తమపై కేసులు పెడ్తున్నారంటున్న హిందూసంఘాలు
జార్ఖండ్ హజారీభాగ్ లో హనుమాన్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన షఫీ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూపేష్ పాండే అనే యువకుడు మూకదాడికి బలైన తరువాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థిత... Read more
హిజాబ్ ను అడ్డుకునేవారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం – కర్నాటక కాంగ్రెస్ నేత ముఖర్రం ఖాన్
కర్నాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ముఖర్రం ఖాన్ వివాదాస్పద ప్రకటన చేశారు. తమ పిల్లలను హిజాబ్ ధరించకుండా ఆపేవారిని ముక్కలు ముక్కలు... Read more
మైనార్టీ విద్యా సంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు – కోర్టు తీర్పు మేరకు సర్క్యులర్
ప్రభుత్వ మైనార్టీ విద్యాసంస్థల్లోనూ హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కర్నాటక ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమ, హజ్, వక్ఫ్ శాఖ సెక్రటరీ మేజర్ మణివణ్నన్ ఈ మేరకు సర్క్యులర్... Read more
గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ కు పదవీగండం? – ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన పదవిలో క్రిస్టినా
ఆమె క్రైస్తవ మహిళ. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన పదవిలో కూర్చుంది. అంతే కాదు ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించి నలుగురు పిల్లలు ఉన్న ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్ల... Read more
కర్నాటక హిందూ విద్యార్థులను ‘హిందు టెర్రరిస్టులు” అన్న జర్నలిస్ట్ రాణా ఆయూబ్ – ముంబైలో కేసు నమోదు
వివాదాస్పద జర్నలిస్ట్ రాణా ఆయూబ్ పై మరో కేసు నమోదైంది. ఉడిపి కళాశాలలో హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థులను హిందూ ఉగ్రవాదులు అన్నందుకు ఆమెపై పలువురు ఫిర్యాదు... Read more
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదు – అక్కడ వ్యక్తి గుర్తింపు మతపరమైన గుర్తింపు కారాదు – తస్లీమా నస్రీన్
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదని…అసలు హిజాబ్ ఆణచివేతకు చిహ్నమని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. కర్నాటకలో హిజాబ్ వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆమె స్పంది... Read more
సెక్యూలరిజం పేరుతో ఇన్నాళ్లూ జరిగింది చాలు. మాకు మా భారతీయ “సర్వ ధర్మ సమభావన” అందించలేని ఈ విదేశీ సెక్యూలరిజం వద్దు. మీ సెక్యూలరిజం పాఠాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పే దమ్ము ధైర... Read more
ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క – సారలమ్మ జాతర – వనదేవతల మహాజాతరకు పోటెత్తుతున్న భక్తకోటి
తెలంగాణ కుంభమేళాగా చెప్పే సమ్మక్క-సారలమ్మ జాతర నేడు ప్రారంభమైంది. ఈనెల 19 వరకు వనదేవతల మహా జాతర జరగనుంది. అయితే కొద్ది రోజుల ముందునుంచే ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన అమ్మలిద్దరి దర్శనం... Read more
భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్ లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భక్తులే. అయితే.. ఓ దేశం లో.. కేవలం హిందువ... Read more
భాగ్యనగర వాస్తవ చరిత్ర బయటికొస్తుందని MIM భయపడుతోంది – వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాల్లో ఏం బయటపడిందో చెప్పాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఎంఐఎం ఒత్తిడి మేరకే తవ్వకాలు నిలిపేశారనే వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వీహెచ్పీ అధికార... Read more
కర్నాటక హిజాబ్ వ్యవహారంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ సంపూర్ణ ధర్మాసనం బు... Read more
ఓఐసీ తీరుపై భారత్ ఆగ్రహం – మా అంతర్గత సమస్యలను రాజ్యాంగానికి లోబడి మేం పరిష్కరించుకుంటామన్న విదేశాంగ శాఖ
హిజాబ్ వ్యవహారంలో ఇస్లామిక్ సహకార సంఘం..ఓఐసీ తీరును, వ్యాఖ్యల్ని భారత్ కొట్టేసింది. భారత వ్యతిరేక ఎజెండాకు ముగింపు పలకాలని హెచ్చరించింది. భారత్ లో ముస్లింలపై దాడులు పెరిగాయని, అంతర్జాతీయ సమా... Read more
కుటుంబ పార్టీలు ఎప్పటికీ బీజేపీకి పోటీ కాబోవు, ముస్లిం మహిళలు మా వెంటే ఉన్నారు – ఎన్నికల సభల్లో మోదీ
5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు మోదీ. బహిరంగ సభల వేదిగ్గా విపక్షాలను లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. కుటుంబ పార్టీలు బీజేపీకి ఎప్పుడూ పోటీ కాబోవని…తమ పార్టీతో అవి ఎన్నటికీ తల... Read more
క్రైస్తవ మాఫియా వేధింపులకు బలైన తమిళనాడు తంజావూరు విద్యార్థి లావణ్య ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా... Read more
కాశ్మీర్లో 12వ తరగతి టాపర్కు ఇస్లామిస్టుల బెదిరింపులు – హిజాబ్ ధరించాలని హెచ్చరికలు
జమ్మూ కాశ్మీర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షలల్లో టాపర్ గా నిలిచిన కాశ్మీరీ విద్యార్థి అరూసా పర్వేజ్ కు హిజాబ్ ధరించలేదని బెదిరింపులు వస్తున్నాయి. ఫలితాలు 8 ఫిబ్రవరి వ... Read more
మొన్నటివరకూ కలిసి ఉన్నాం – ఇప్పుడు హిజాబ్ అంటూ ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు – ఉడిపి కాలేజీ హిందూ విద్యార్థినులు
హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని హిందూ విద్యార్థినుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. హిజాబ్ అనేదే వివక్షాపూరితమైనదని…ముస్లింలు, ముస్లిమేతరులుగా తమను విభజిస్తోందని వారు ఆందోళన వ్యక్తం... Read more
హజారీబాగ్ మూకదాడి కేసులో నిందితులపై కేసు నమోదు – రూపేష్ పాండే అనే సరస్వతీ భక్తుడిని హత్య చేసిన గుంపు
ఫిబ్రవరి 8న ఝూర్ఖండ్లోని హజారీబాగ్ లో హత్యకు గురైన రూపేష్ పాండే కేసులో 27 మంది ముస్లింలు, వంద మంది అజ్ఞాతవ్యక్తులపై కేసు నమోదైంది. హజారీబాగ్ నగర బిజెపి ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ బాధిత కుటుంబా... Read more
ప్రియాంక దుష్ప్రచారాన్ని అందిపుచ్చుకున్న పాక్ – భారత్ లో బాలికల విద్యాహక్కును కాలరాస్తున్నారన్న విదేశాంగ శాఖా మంత్రి
బురఖా వివాదంపై ప్రియాంక గాంధీ చేసిన తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ అందుకుంది. భారత్ లో ముస్లిం బాలికల విద్యాహక్కును హరిస్తున్నారని…స్వయంగా అక్కడి విపక్ష పార్టీనే అంటోందని ఆదేశ విదేశాంగ... Read more
విద్యాసంస్థల్లో బుర్ఖాను, హిజాబును కేరళ ప్రభుత్వం నిషేధించినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయ్…
2019 లోనే కేరళ లోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ 150 విద్యా సంస్థల్లో బుర్ఖా మాత్రమే కాదు తలమీద కప్పుకునే హిజబ్ ను కూడా నిషేదించింది..అప్పుడు ఈ లిబరల్స్ నోళ్ళు ఏమయ్యాయి??కేవలం మోదీ వ్యతిరేక... Read more
జమాతే మటుకు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసే ఉద్దేశ్యంతో దీన్ని కర్నాటకలోని ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించింది..అక్కడ కూడా దీన్ని వివాదంగా మలచింది.. ఆ ఆరుగురు విద్యార్ధినులు కర్నాటక హైకోర్టుక... Read more
అసలు ఈ హిజాబ్ గొడవ వెనక పెద్ద కుట్ర ఉంది. ఆ వివరాల్లోకి వేళ్తే… ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా ఖాన్ తెరతీశారు. తన ఇస్లామిక్ నెట్ వర్క్ ద్వారా... Read more
మిషనరీ ఆగడాలకు బలైన లావణ్య గురించి నోరెత్తలేదు, ఇప్పుడు మతరాజకీయం చేస్తూ గగ్గోలు పెడుతున్నారు..
దేశంలోని కుహనా, తుక్డే గుంపు.. మొన్నటికి మొన్న తమిళనాడులో క్రైస్తవ మిషనరీ ఆగడాలకు బాలిక లావణ్య బలైతే కనీసం స్పందించలేదు. ప్రియాంక రాహుల్ సహా వీళ్లెవరూ మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ బాధితురాలు... Read more
ముస్లిం మహిళల హక్కులకోసం పోరాడే నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా కూడా కర్నాటక హిజాబ్ అంశంపై స్పందించింది. సపోర్టుగా…. ఆమెకు నోబుల్ బహుమతి ఇచ్చే నార్వే బుర్ఖాను, హిజాబును నిషేధించాయి. అ... Read more
బికినీ వేసుకుని స్కూల్ కు వెళ్లవచ్చా? బికినీ వేసుకుని ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లగలరా?
కర్నాటకలో హిజాబ్ వివాదం ముదురుతోంది. అయితే ఇది కర్నాటకకు మాత్రమే పరిమితం కాబోదు. యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతిపెద్ద కుట్రపూరిత చర్య ఇది అని స్పష్టమవుతోంది. తాజాగా సోకాల్డ్ సెక్యులర్ పార్... Read more