రామకోటి రాసిన సోనాల రచనలో యువత, విద్యార్థులు – శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో రామకోటి రచన
శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో విద్యార్థులు రామకోటిరాశారు. శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో ఈ రామకోటి రచన కొనసాగుతోంది. రామనామ మే సర్వ పాప హరణమని..అందుకే ఈ కార్యక్రమం తలప... Read more
సీతారాంబాగ్ దేవలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి సేవ ప్రారంభంకాగా…ఆకాష్ పూరి,రాణి అవాంతిభాయ్ భవనం నుంచి ఎమ్మెల్యే... Read more
భారతీయ కుల లేదా వర్ణ వ్యవస్థ మీద గతంలో చాలా పుస్తకాలు వచ్చాయి. ఎక్కువగా ఈ పుస్తకాలు కులవ్యవస్థ లో లోటుపాట్లు గురించి, బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి గురించి వలస వాద రచయితలు రాసిన లేదా వక్రీకరించబడ... Read more
హర్యానా సీఎం కట్టర్ చేపట్టిన ‘మిషన్ వచన్’ కింద 182 కశ్మీరీ పండిట్ కుటుంబాలు 30 ఏళ్ల తరువాత భూ యాజమాన్య పత్రాలు పొందాయి. 1991 నుంచి 1993 మధ్య రాష్ట్రంలోని ఝుజ్జర్ జిల్లాలోని బహదూర... Read more
కొండగట్టు ఆంజనేయ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ... Read more
భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మంచులింగ దర్శనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి ఆగస్టు వరకు యాత్ర... Read more
విధుల్లో ఉన్న పోలీసునే దుర్భాషలాడి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు ఓ కార్పొరేటర్. సమయం ముగిసిందని దుకాణం మూయాలని పోలీసులు చెబుతుంటే అక్కడికి వచ్చి మరీ గొడవపడ్డాడు హైదరాబాద్ బోలక్ పూర్ కార్పొర... Read more
నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 2వ తేదీ ముందుగా పొలీస్ అనుమతి తీసుకుని కొందరు హిందువులు రాజస్థాన్ కరౌలి నగరంలో బైక్ రాలీ నిర్వహించారు. ఆ రాలీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న మెయిన్ బజార్ వద్దకు వచ... Read more
హిజాబ్ వివాదం సద్దుమణిగిన తరుణంలో అల్ ఖైదా చీఫ్ అయ్ మన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియో సందేశం కలకలం రేపుతోంది. అయితే ఎప్పుడో 2020లో చనిపోయాడనుకున్న అల్ జవహర్ తాజా వివాదాలపై మాట్లాడిన వీడియో బ... Read more
అటు గోరఖ్ నాథ్ ఆలయ ఘటన కేసు నిందితుడు ముర్తజాను విచారణలో భాగంగా లక్నో తరలించింది యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను దర్యాప్తు కోస... Read more
కరౌలీ మత ఘర్షణపై విచారణ – ముందుగానే హెచ్చరించిన పీఎఫ్ఐ – ఘర్షణలో పీఎఫ్ఐ పాత్ర కోణంలో దర్యాప్తు
నూతన సంవత్సరాది వేడుకల సందర్భంగా రాజస్థాన్ లోని కరౌలీలో జరిగిన మత ఘర్షణకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కరౌలి జిల్లాలో బైక్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగే ప్రమాదం ఉందని… పాపులర్ ఫ్ర... Read more
గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి కేసులో ఏటీఎస్ దర్యాప్తు – ముంబైలో ముర్తజా అబ్బాసీ ఇంటికి వెళ్లిన అధికారుల బృందం – మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ముర్తజా
గోరఖ్ పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో భాగంగా… ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నవీ ముంబైలో ముర్తజా అబ్బాసీ తన కుటుంబంతో ఉన్న ఇంటిని టీం సందర్శించ... Read more
కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశా... Read more
రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ – మైనార్టీలకు సంబంధించిన అంశాలపై చర్చ
జాతీయ మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయింది. చైర్ పర్సన్ సయ్యద్ షెహజాదితో పాటు కమిషన్ సభ్యులు కెర్సీ దెబూ, ధన్యకుమార్ జినప్ప, రించెన్ లామో రాష్ట్రప... Read more
మూడు రోజుల పర్యటనకోసం భారత్ వచ్చిన నేపాల్ ప్రధాని – కాశీ విశ్వనాథుడిని దర్శించుకోనున్న షేర్ బహదూర్ దంపతులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. దేవ్ బా తో పాటు ఆయన సతీమణి డాక్టర్ అర్జు దేవ్ బా సహా ఉన్న... Read more
మరొక అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలో జీలం నది నుంచి అపురూపమైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కొందరు కూలీలు జీలం నదినుంచి ఇసుక తవ్వుతుండగా... Read more
కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారు కైలాస మానససరోవర యాత్రీకులకు శుభవార్త తెలిపారు. వచ్చే సంవత్సరం చివరి నాటికి మానస సరోవర యాత్ర కోసం నేరుగా ఉత్తరాఖండ్ లోని పితోరగడ్ ద్వారా నేరుగా కైలాస్ పర్వత యాత... Read more
ఏప్రిల్ 3న నవ్రే వేడుకలు – కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ప్రసంగించనున్న ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏప్రిల్ 3న నవ్రే ఉత్సవాల సందర్భంగా కశ్మీర్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలోని సంజీవనీ శారదా కేంద్రం ‘త్యాగ్, శౌర్య దివస్... Read more
శ్రీశైలంలో కర్నాటక భక్తులకు, స్థానిక దుకాణదారుకు గొడవ – ఆగ్రహంతో దుకాణాలను తగులబెట్టిన భక్తులు
ప్రసిద్ధ శైవక్షేత్రం ఇరువర్గాల మధ్య ఘర్షణతో అట్టుడికింది. టీ దుకాణం దగ్గర మొదలైన చిన్న గొడవ విధ్వంసానికి దారి తీసింది. దేవాలయం సమీపంలోని దుకాణాలను కర్నాటకకు చెందిన కొందరు భక్తులు తగులబెట్టార... Read more
హలాల్ మాంసాన్ని ముస్లిమేతరులతో తినిపించడం పాపం – ముస్లిమేతరులు హలాల్ తినడం ధర్మభ్రష్టత్వం – కర్నాటక నేత రహీమ్ ఉచిల్
ముస్లిమేతరులు హలాల్ మాంసాన్ని తినడం అంటే ధర్మభ్రష్టులవడమేనని కర్నాటక బీజేపీ నాయకులు రహీమ్ ఉచిల్ అన్నారు. హలాల్ చేసిన విషయాన్ని దాచి పెట్టి ముస్లిమేతరులు దాన్ని తినేలా చేయడం ముస్లింలకూ మంచిది... Read more
‘ది కాశ్మీర్ ఫైల్స్’ను ఎగతాళి చేస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు – సీఎం నివాసం ఎదుట పండిట్ల నిరసన
కశ్మీరీ పండిట్ల మారణహోమం, కశ్మీర్ లోయ నుంచి పండిట్ల తరిమివేతపై వచ్చిన కశ్మీర్ ఫైల్స్ ను అవహేళన చేస్తూ శాసనసభలో సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీ వ్యాఖ్యలను నిరసిస్తూ..... Read more
హిందూ దేవీదేవుళ్లను అవమానించే యూజర్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయరు – ట్విట్టర్ పక్షపాత ధోరణిని నిలదీసిన ఢిల్లీ హైకోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై చర్య తీసుకున్నట్టు, హిందూ దేవతపై అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రచురించిన అకౌంట్పై స్వచ్ఛందంగా ఎందుకు చర్య తీసుకోలేదని మైక్రోబ్లాగింగ్ ప... Read more
మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని నదియాద్ పట్టణంలో జరిగింది. అమ్మాయి కులంవాడినని చెప్పుకుని నమ్మించాడు. 5 లక్షలుకూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్య... Read more
తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఎదో ఒక దేశంలో పురాతన శివ లింగం బయటపడ్డది అని. కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు. బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ ప... Read more
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నెలల తరబడి చురుగ్గా పార్టీ బిజెపి విజయం కోసం పనిచేసిన తర్వాత విరామం నుండి గత వారం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపడుతున్న సందర్భంగా... Read more