ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినవాళ్లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్మీ అధికారి ఉన్నారు.. బిపిన్ రావత్కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తోన్న లాన్స్ నాయక్ సాయితేజ…. సాయితేజది చ... Read more
దేశంలోనే తొలి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శారదా మీనన్ కన్నుమూశారు. పలు ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె 98 ఏళ్లవయసులో కొద్దిసేపటిక్రితం చనిపోయారు. మంగళూరులో పుట్టిన డాక్టర్ శారద.. మద్రాస్... Read more
ఈ రోజు దేశంలో హిందూ అనండి హిందుత్వం ఆనండి దానిని ఎవ్వరు విస్మరించే పరిస్థితి లేదు , కాబట్టి మేము కూడా హిందువులమే కానీ RSS చెప్పే హిందువులం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ,వాళ్లే ఒక... Read more
రైతులను ఉద్దరించడానికే తమ ప్రభుత్వాలు ఉన్నాయని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బాకాలు ఊదుతాయి.. రైతు భరోసా, రైతు బంధు పథకాలను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి.. దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్న... Read more
మన మీడియా, విదీశీ మీడియా పని కట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఎలా టార్గెట్ చేస్తోందో ఈ స్లైడ్స్ ద్వారా చూడండి. ఇది ఇప్పుడు మొదలు అయింది కాదు. దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడి... Read more
సీతారామశాస్త్రిని చాలా దగ్గరనుండి చూశాను. అతడి కెంత పొగరో మీకు తెలియదు, నాకు తెలుసు. అంత పొగరున్నవాడు ఇంత జనాదరణ ఎలా పొందగలిగాడు? చదవండి…విగరున్నవాడికే పొగరు ఉంటుంది. అది సహజం. ఆ మాత్రం పొగర... Read more
సిరివెన్నెల మరణం తరువాత… రకరకాల పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తూ… శునకానందం పొందుతోన్న ఒంకర తోక బ్యాచ్… ఫ్లష్ చేస్తే కొట్టుకుపోయే, కమ్మోడ్ లోని, అశుద్ధం లాంటోళ్లు! హిందూమతాన్ని, హిందువుల్ని, హిం... Read more
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల అసలు పేరు చెంబోలు సీతారామశాస్ర్త... Read more
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీకదీపోత్సవంలో విశాఖ వెళ్తూ గుండెపోటుతో కన్నుమూశారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2006లో రిటైర్... Read more
అమరవీరుడు, తెలుగుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్రను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగిన కార్యక్రమంలో సతీష్ బాబు సతీమణి, తల్లి అవార్డును అందుకున్నారు. గత ఏడాది... Read more
ఏపీలో పలుచోట్ల వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తుఫాను ప్రభావంతో గూడూరు బైపాస్ ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులకు ఏబీవీపీ తోడుగానిలిచింది. ఆదిశంకర కళాశాల వద్ద నీటి ప్రవాహం ఎక్కువవడంతో... Read more
అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో... Read more
ఏపీలో ముఖ్యంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్రం నుంచి అన్నివిధాలా ఆదుకుంటామని జగన్ కు హామీ ఇచ్చారు. ఏపీలో పలుచోట్ల భారీ వ... Read more
తాము ఇటీవలే తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ… జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ సర్కార... Read more
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేటినుంచి మొదలయ్యాయి. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుతో వైసీపీ ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా సభలో రోజా చేసిన జగన్ ను ఆకాశానికెత్తేశారు.ప్రతి ఒక్కరికీ ఛాంపియన్... Read more
కార్తీక మాసం శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు దళిత గిరిజన వాడలోని గ్రామదేవతల ఆలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో దూప దీప నైవేద్యం పంపిణీ... Read more