వసీం రిజ్వీ ‘మహమ్మద్’ పుస్తకాన్ని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
ఇటీవలే హిందూమతంలోకి మారిన వసీంరిజ్వీ రాసిన పుస్తకంలో ఇస్లాంను, ఖురాన్ ను కించపరిచేలా ఉందని…దాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పుస్తకాన్ని బ్యాన్ చేయ... Read more
ప్రధాని వాహనం మీదా ఏడ్పులేనా…ఏంటీ పుకార్లు, ఎందుకీ విషప్రచారం? మోదీ కాన్వాయ్ లో Mercedes-Maybach S650 గార్డ్ చేరింది. అయితే దానిపై మీడియాలోనూ, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్... Read more
ప్రజాగ్రహసభలో చీప్ లిక్కర్ గురించి ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యపైనే తెలుగురాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఆ సభలో సోమువీర్రాజు ఇంకా చాలా మాట్లాడారు. కానీ 75 రూపాయలకే చీప్ లిక్కర్... Read more
యూరోప్ మరియు అమెరికాలో క్రిస్మస్ వేడుకల మూలంగా కోవిడ్ omicron మ్యూటేషన్ విపరీతంగా వ్యాప్తి చెందింది. నార్వె లో scatec కంపెనీ క్రిస్మస్ వేడుకకు వెళ్ళిన 50% మందికి కోవిడ్ రావటం జరిగింది. జర్మన... Read more
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన ఆరుగురు సభ్యుల రోహింగ్యా కుటుంబాన్ని త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిపుర పోలీసులు, త్రిపుర స్... Read more
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ కార్యకారి మండలి సమావేశాలు ఈసారి గుజరాత్లో జరుగుతున్నాయి. జూనాగఢ్ లో మూడురోజులపాటు జరుగుతున్న ఈ ముఖ్య బైఠక్ కోసం దేశంలోని అన్నిరాష్ట్రాల నుంచి వీహెచ్పీ ప్రముఖులు హా... Read more
రామోజీ ఫిలింసిటీలో రాధే శ్యాం ప్రి-రిలీజ్ పంక్షన్ లో ఉద్రిక్తం నెలకొంది. కృష్ణంరాజు కటౌట్ పైకి అభిమానులంతా ఒక్కసారిగా ఎక్కడంతో కటౌట్ కూలింది. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి వి... Read more
ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన ‘వేల్ షార్క్’ విశాఖ తంతడి బీచ్ లో తేలింది. స్థానిక మత్య్సకారుల వలకు చిక్కింది. దాని బరువు సుమారు 2 టన్నులు.. 50 అడుగుల పొడవుంది. మత్య్సకారులు చేపల... Read more
విజయనగరం జిల్లా రామతీర్థం బొడికొండ పై ఉద్రిక్తత నెలకొంది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం జరిగింది.... Read more
సముద్రం లోతుల్లోకి వెళ్ళి “Advance Happy Birthday CM sir” అని రాసి ఉన్న పేపర్ ప్రదర్శిస్తూ విష్ చేశారు. తనకిష్టమైన స్కూబా డైవింగ్ చేస్తూ ఇష్టపడే నాయకుడికి ప్రత్యేకంగా విష్ చేయడం... Read more
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా గోవా, డామన్ & డయ్యూ లకు మాత్రం స్వేచ్చ లభించలేదు. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీసులు ఆక్రమించి కొన్ని శతాబ్ధాలుగా అక్కడే పాతుకు పోయారు. గోవాను భారతదే... Read more
జేఎన్టీయూ, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా – పదివేలమందికి ఉద్యోగాలు
నిపుణ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, జేఎన్టీయూ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మేళాను ప్రారంభించారు. ప్రస్తుతం యువత కేవలం ఉద్యోగ బాధ... Read more
ఇవాళ దత్తాత్రేయుని జయంతి . శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. ఈయనను హిందువులు త్రిమూర్తులు(బ్రహ్మ,విష్ణు,మహేశ్వరు) ల అవతారం కావున దత్తుడిని త్రిమూర్తి స్వరూపుడి... Read more
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఏపీఎస్ఆర్టీసి బస్సు వాగులో పడిన ఘటనలో తొమ్మిదిమంది ప్రయాణికులు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు. 47 మంది ప్రయా... Read more
ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. పరిస్థితి చేయిదాటి పోయినదని స్వయంగా అధికార పార్టీ ఎంపీ పార్లమెంట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదుకొంటే గాని ముందడుగు... Read more
“The secret of karma yoga which is to perform actions without any fruitive desires is taught by Lord Krishna in the Bhagavad Gita.” – Swami Vivekananda How much more admirable th... Read more
నరుడికి నారాయణుడు బోధించిన జీవనసారం భగవద్గీత.. మహాభారత యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన కర్తవ్య బోధ మాత్రమే కాదు, ఇది సకల ఉపనిషత్తుల సారం. ప్రపంచంలోనే తొలి వ్యక్తిత్వ, మరో విక... Read more
దివ్య కాశీలోని “బాబా విశ్వనాథుని” పుణ్యక్షేత్రం. పవిత్ర గంగానది నుంచి నేరుగా ఆలయ గర్భ గుడి వరకు రూ 900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ గారు జాతికి... Read more