ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేటినుంచి మొదలయ్యాయి. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుతో వైసీపీ ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా సభలో రోజా చేసిన జగన్ ను ఆకాశానికెత్తేశారు.ప్రతి ఒక్కరికీ ఛాంపియన్... Read more
కార్తీక మాసం శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు దళిత గిరిజన వాడలోని గ్రామదేవతల ఆలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో దూప దీప నైవేద్యం పంపిణీ... Read more
మరి ఎప్పుడో చచ్చిపోయిన కాళన్నను ఇంకా మనం ఎందుకు యాది జేసుకోవాలె. ఎందుకంటే కాళన్న తన రాతతోటి , తీరుతోటి మన గుండెల్ల నిలిచిండు గనుక. తెలంగాణ అంటె కాళోజీ, కాళోజీ అంటే తెలంగాణ అన్నట్టు బతికిండు... Read more
IRCTC ద్వారా రిలీజియస్ టూరిజం ప్రోత్సహించడానికి “దేఖో అప్నా దేశ్” కార్యక్రమం కింద దేశంలో ముఖ్యమైన మత పరమైన యాత్రా స్థలాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ IRCTC వివిధ రకాల ప్రత్యేక... Read more
హీరో అల్లుఅర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ నోటీసులు పంపింది. ర్యాపిడో సంస్థకు అల్లుఅర్జున్ చేసిన యాడ్ ఆర్టీసీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉండడమే కారణం.సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్ లో నటించేముందు ఓ సారి ఆ... Read more
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంద... Read more
కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామస్థుల ఫిర్యాదుకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్. ఆ గ్రామంలో అక్రమంగా నిర్మించిన ఐఎంబీ చర్చి, క్రైస్తవ ఆచారాలు పాటిస్తూ కూడా కొందరు ఎస్సీ సర్టిఫికెట్లు... Read more
కేంద్రం పెట్రోల్ పై విధించే పన్నులలో మూడు రకాల కంపోనెంట్స్ ఉంటాయి. అవి.. 1. సెంట్రల్ ఎక్సైజ్ 2. రోడ్ సెస్ 3. ప్రత్యేక ఎక్సైజ్ వీటిల్లో ఎక్సైజ్ పెంచితే దానిలో రాష్ట్రాలకు 42% వాటా మళ్ళీ ఇవ్వా... Read more
పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం... Read more
అక్కడ తగ్గించారు, మీ సంగతేంటి – పెట్రోల్ ధరలపై తెలుగురాష్ట్రాల సీఎంలను ప్రశ్నిస్తున్న ప్రజలు
దీపావళి పండగకు బహుమతిగానా అన్నట్టు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గించింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై పదిరూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వెంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు... Read more
బద్వేల్ 5వ రౌండ్ పూర్తయ్యే సరికి 42 వేల ఓట్ల మెజారిటీ తో వైస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ.. Read more
నాగచైతన్యతో విడాకులు తీసుకుని వరుసగా వార్తల్లో నిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ చానళ్లపై పరువునష్టం దావా వే... Read more
విజయదశమి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున చేసుకుంటా ము. ఈ పండుగ ఇచ్చే సందేశం ఏమిటి? ఈ పండుగ మనకు రెండు విషయాలను ఎప్పుడు ప్రభోదిస్తూవుంటుంది 1) విజిగీషీ ప్రవృత్తి 2)సంఘటిత... Read more
దేశంలో ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నింటినీ హిందూ సమాజానికి తిరిగి ఇచ్చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. నాగపూర్ లో జరిగిన ఇక్... Read more
ఇస్లామిస్టులు, ఖలిస్థాన్ వేర్పాటువాదులు, మావోయిస్టులతో పాటు…వివాదాస్పద వ్యక్తులు, సంస్థల జాబితాను ఫేస్ బుక్ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఉగ్రవాద వ్యాప్తికి కొందరు వ్యక్తులు, సంస్థలు ఫేస్... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 10th October 2021| MyindMedia Read more
వివాహం కోసం హిందూయువత మతంమారడం సరికాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అన్నారు. పెళ్లి అనేచిన్న కారణాలతో అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వధర్మం, సంప్... Read more
బొగ్గు గనుల్లో బొగ్గు ఉంది కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గుకి కొరత ఏర్పడింది. దాంతో సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు 50% విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఢిల్లీ కి సంబంధించి ఒక... Read more
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపే. ఈసారి అధ్యక్ష స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఓట్ల లెక్కింప... Read more
నిన్నామొన్నటి వరకు భయపెట్టిన వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మనదేశంలో 5 శాతంనుంచి 8శాతం వరకూ ధరలు పడి... Read more
నీట్ పరీక్షను రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్ష పే... Read more
అఖిలాభారతీయ భజరంగ్ దళ్ 2రోజుల సమావేశాలు తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రారంభం జరిగాయి అని రాష్ట్ర ల ప్రముక్ సహా ప్రముఖులు పాల్గొన్నారు Read more
హుజూరాబాద్, బద్వేలు అసెంబ్లీ స్థానాలు సహా దేశవ్యాప్తంగా ఖాళీఅయిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలల్లోని మూడు పార్లమెంట్ , 30 అసెంబ్లీ స్థానాలక... Read more