ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ – 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్ – కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పూర్తిగా ఎలాన్ మస్క్ వశమైంది. 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్ ను పూర్తిగా సొంతం చేసుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అది పెద్ద డీల్ అని చెబుతున్నారు... Read more
భారత్ లో నియంతృత్వ పోకడలు పెరుగుతున్నాయన్న బైడెన్-ఇటీవల అలాంటి వ్యాఖ్యలే చేసిన అమెరికా-ధీటుగా బదులిచ్చిన భారత్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ బ్లింకెన్ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే తాజాగా అలాంటి కామెంటే చేశారు ప్రెసిడెంట్ బైడెన్. భారత్ లో నియంతృత్వ పోకడలు ఎక్కువ... Read more
370 ఎత్తివేత తరువాత జమ్ముకశ్మీర్లో మోదీ పర్యటన-పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పల్లి నుంచి గ్రామసభలనుద్దేశించి ప్రధాని ప్రసంగం
ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామసభలనుద్దేశించి అక్కడినుంచే మాట్లాడిన ఆయన… 20 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులక... Read more
ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించిం... Read more
ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్కు కారు కావాల్సిందిగా డ్రైవర్ తోపాటు వారు ప్రయాణిస్తున్న కారును పోలీసులు తీసుకెళ్లడంతో ఓ కుటుంబం రోడ్డుపై చిక్కుకుపో... Read more
సాంప్రదాయ చికిత్సను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆయుష్ మార్క్, ఆయుష్ వీసాలను విడుదల చేస్తోంది – ప్రధాని మోదీ
దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను అందించే సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించేందుకు భారత్ త్వరలో ‘ఆయుష్ మార్క్’ను ప్రారంభించనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవా... Read more
2013-14 నుంచి 2021-22 మధ్య బాస్మతి మినహా మిగతా బియ్యం ఎగుమతులు 109% పెరుగుదల – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత్ లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 2013-14లో $2,925 మిలియన్ల నుంచి 2021-22లో... Read more
సర్ ప్రైస్ గిఫ్ట్ ఇస్తానని పిలిచి గొంతుకోసింది – ఇష్టంలేని పెళ్లి తప్పించుకునేందుకు యువతి నిర్వాకం
వివాహం ఇష్టం లేని ఒక అమ్మాయి పెళ్లిని తప్పించుకోవడానికి కాబోయే భర్త గొంతుకోసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కోమళ్లపూడిలో చోటుచేసుకుంది. బాధితుడు రాము నాయుడు హైద... Read more
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్, ఆదివారం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు – అత్యధికంగా కేరళలో 940 కేసులు
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా పదులు, వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఆదివారం రికార్డు స్థాయిలో 2వేల కేసులు నమోదయ్యాయి. అంతేక... Read more
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించే యోచనలో కేంద్రం – వచ్చేవారంలో నిర్ణయం తీసుకునే అవకాశం
శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిష... Read more
సోనియాతో ప్రశాంత్ కిశోర్ భేటీ-కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు-గతనెలలో రాహుల్, ప్రియాంకనూ కలిసిన పీకే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో భేటీఅయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లి... Read more
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికాకు ధీటుగా బదులిచ్చిన భారత్-అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితినీ మేం పర్యవేక్షిస్తామన్న జైశంకర్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్... Read more
కొనసాగుతున్న భక్తుల రద్దీ – కిక్కిరిసిన తిరుగిరులు – ఇవాళ లక్షమంది భక్తులు కొండపైకి వస్తారని అంచనా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుగిరులు కిక్కిరిసిపోయాయి. రోజురోజుకూ కొండకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత అధికంగా సర్వదర్శనం టోకెన్... Read more
బుల్డోజర్ మంత్రాన్ని రాహుల్ గాంధీ సైతం అందిపుచ్చుకున్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, ప్రతీకారం ఉన్నాయని…ప్రజల సమస్యల్ని పరిష్కరించండి తప్ప విద్వేషాలు రేకెత్తించవద్దని బీజేపీక... Read more
రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం ప్రకటించిన జగన్ – మృతుల్లో ముగ్గురు అసోంకు చెందిన వారు
శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐద... Read more
కొత్త మంత్రివర్గం కొలువుదీరిన వేళ ఏపీలో అసంతృప్తి జ్వాలలూ ఎగిసిపడుతున్నాయి. తమను కొనసాగించకపోవడంపై పలువురు, మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వనందుకు మరికొందరు అలకబూనారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచ... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. పాతవాళ్ళు కొందరు, కొత్తగా కొందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క... Read more
సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని తనింట్లోనే తుదిశ్వాస విడిచారు. 300 కు పైగా సినిమాల్లో నటించారు... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
భారత్ లో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది వైరస్ తో చనిపోయారు. ఇక దేశంలో ఈరోజు వరకు... Read more
అమ్మవారి ఆలయంలో దొంగతనానికి వచ్చి గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన దొంగ – బయటకు తీసి అరెస్ట్ చేసిన పోలీసులు
అమ్మవారి ఆలయంలో చోరీకోసం వచ్చిన ఓ దొంగ అక్కడ గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం కోసం వచ్చాడు ఓ యువకుడు... Read more
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సీఎంస్ సమీర్ శర్మ ఆయనకు నోటీసుల... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022 | MyindMedia Read more