కాశీ విశ్వనాథ మందిరం ఆలయ శిఖరం, ప్రధాన దర్వాజాలకు బంగారు పూత పనులు పూర్తయ్యాయి. బయటి గోడల పునరుద్ధరుణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ శిఖర దిగువ భాగం తాపడం కోసం 23 కిలోల బంగారాన్ని ఉపయోగిం... Read more
నూపుర్ శర్మ, సబానఖ్విపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ – శర్మ చేతులు నరుకుతానని ప్రకటించిన ముఫ్తీ నదీంపై కేసు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేశారంటూ నూపుర్ శర్మసహా పలువురిపై డిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మతో పాటు నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబానఖ్వీ తదితరులపై ఎ... Read more
అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలి గుడ్ బై రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన మహిళాజట్టు కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ” Like all journeys this one too must come to an end” అ... Read more
ఒడిశాకు 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-IV బాలిస్టిక్ క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగే... Read more
భారత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గల్ఫ్ దేశాల డిమాండ్ – నూపుర్,జిందాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికేం సంబంధమంటూ భారత్ కౌంటర్
నూపుర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా చేరింది. ఆమె వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని సౌదీ విదేశాంగ శాఖ శాఖ అభ్యంతరం తెలిపింది. అందరి మత విశ్వాసాలను పరస్పరం గౌరవ... Read more
హిందూ దేవత నగ్న చిత్రాన్ని పెయింటింగ్ వేసిన MF హుస్సేన్కు పౌరసత్వం – ప్రవక్తను ఏదో అన్నందుకు కలత చెందిన ఖతార్
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ఖతార్లోని భారత రాయబారిని పిలిపించి.. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఖండించింది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నేత... Read more
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల అరబ్ కంట్రీస్ లో భారత్... Read more
ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్ లోయ వణికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా కశ్మీర్ ను వీడుతున్నారు. శుక్రవారం అందరూ ఆ ప్రాంతాన్ని వీడివెళ్లాలని నిర్ణయించారు. 1990 నా... Read more
భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ చెన్నైలో సందడి చేశారు. ది హిందూ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పత్రిక ఎడిటర్ తో ముఖాముఖి చర్చలు జరిపారు. సురేష్ నంబాత్, సహా ఇతర సిబ్బందితోనూ గంటలప... Read more
2022 మేనెలలో జీఎస్టీ లక్షా 40వేల 885కోట్ల రూపాయలు వసూలైంది. జీఎస్టీ వసూళ్ల ప్రారంభంనుంచి 1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి. 2022 నుంచి వరుసగా మూడునెలలు రికార్డుస్థాయిలో వ... Read more
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కరోనా సోకింది. కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయిందని..ఆమె హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్లో వెల్లడించింది. నేషనల్ హెరాల్డ... Read more
సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్తో తిరిగి రానున్న హిందుస్థాన్ మోటార్స్ – త్వరలో ఐకానిక్ ‘అంబాసిడర్’ కారు
హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఐకానిక్ అంబాసిడర్ కారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశ వీధుల్లో సర్వసాధారణంగా కనిపించేది. దేశంలో కార్ల తయారీ నిలిచిపోయిన సంవత్సరాల తర్వాత.. ఈ కారు టెక్నికల్ గ... Read more
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్(కేకే) కన్నుమూత – అసహజ మరణంగా కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. కోల్కతాలో తన ప్రదర్శన తర్వాత కేకే మరణించారు. ఆయన నజ్రుల్ మంచ్లో ఒక సంగీత కచేరీలో పాల్గొన్నారు. షో తర... Read more
యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది ఇస్లామిక్ సంస్థ జమియత్-ఉలమా-ఏ-హింద్. ఇది ముస్లిం పౌర విషయాలలో ఏకరూపతను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ... Read more
కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడానికి “పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్”
ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద బెనిఫిట్స్ ను విడుదల చేశారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు కోవిడ్-19 మహమ్మ... Read more
కేరళలోని అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహించిన ర్యాలీలో హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మతపరమైన నినాదాలు చేసిన బాలుడి తండ్రిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలు... Read more
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి... Read more
మదర్సాలను కీర్తించిన జర్నలిస్టుకు NCPCR చైర్మన్ కౌంటర్- వాటిని సమర్థించడం అంటే బాలల హక్కుల్ని ఉల్లంఘించడమేనన్న ప్రియాంక్
ట్విట్టర్ వేదిగ్గా మదర్సాలను పొగిడిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రణ్ విజయ్ సింగ్ పై మండిపడ్డారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ ప్రియాంక్ కనూంగో. మదర్సాలు సాధారణ పాఠశాలలవంటివే తప్ప మరేం... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం వాదనలను పూర్తి చేసింది. ఈ కేసులో సివిల్ దావాను జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎకె విశ్వేషా విచారించారు. దీనిపై మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకోన... Read more
హోంమంత్రి అమిత్ షా ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి వెళ్లారు షా. సంగ్రహాలయాన్ని గత నెలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని ఢిల్లీలోని తీన్ మూర్తి... Read more
అమిత్ షా నేతృత్వంలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ప్యానెల్ – ప్యానెల్ లో యోగి, ఉద్ధవ్ ఠాక్రే, జగన్ రెడ్డి
నూతనంగా ఏర్పాటైన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనా... Read more
స్వదేశీ హైపర్లూప్ సిస్టం అభివృద్దిపై ఇండియన్ రైల్వే దృష్టి – మద్రాస్ ఐఐటీతో కలిసి ప్రాజెక్ట్
‘స్వదేశీ’ హైపర్లూప్ సిస్టమ్ అభివృద్ధి కోసం IIT మద్రాస్తో చేతులు కలిపింది ఇండియన్ రైల్వె. 8.34 కోట్ల అంచనా వ్యయంతో ఇన్స్టిట్యూట్లో హైపర్లూప్ టెక్నాలజీల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలె... Read more
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన జరీన్… ప్రపంచ చాంపియన్షిప్లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ల... Read more
బహుశా వివాదాస్పదమయ్యే ఒక తీర్పులో మహారాష్ట్రలోని జువైనల్ జస్టిస్ బోర్డు ISIS ఉగ్రవాద దోషిని విడుదల చేయాలని నిర్ణయించింది. అతని విడుదల కు ఆదేశిస్తూ అతను వుండే ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు... Read more
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో శివ లింగం బయట పడింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి కంపెనీ వద్ద జరుగుతున్న తవ్వకాల్లో ఈ శివలింగం వెలుగు చూసింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వెనుకభ... Read more