స్టార్ హీరోలతో అన్నీ సూపర్ హిట్లే – మైత్రీ మూవీ మేకర్స్ లెక్క తేల్చేపనిలో ఐటీ – రెండోరోజూ సోదాలు
చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు నిన్నసోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు రవిశంకర... Read more
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే ఎందుకు సస్పెండ్ చేసినట్టో చెప్పాలన్నారు. దొరలగడీలనుంచి బయటకు వచ్చినట్టు ఫీలవుతున్నానని అన్నారు. అంతకుమ... Read more
బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి – కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రహ్లాద్ జోషి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. నాలుగు సార్లు ఎమ... Read more
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై రాళ్లదాడి – వైసీపీ శ్రేణుల పనేనని అనుమానాలు
బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ కారుపై రాళ్లదాడి జరిగింది. వైసీపీ వాళ్ల పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళన 1200 రోజులకు చేరిన సందర్భంగా అ... Read more
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలుకాకపోతే ఈ కేసులో ఏ5 నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలి... Read more
నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తు... Read more
ఏపీఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం. అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే కో... Read more
అసెంబ్లీ సాక్షిగా విపక్ష ఎమ్మెల్యేలపై వైసీపీ సభ్యుల దాడి – అసెంబ్లీ చరిత్రలోనే చీకటిరోజన్న చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తం నెలకొంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై సభలో దాడి జరిగింది. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ తమ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గర నిరసన తెలుపుతుండగా… డోలా బాల వీరాంజ... Read more
పార్టీ ఆవిర్భావ సభ వేదిగ్గా బీజేపీతో పొత్తుపై జనసేన చీఫ్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తుపై కొంతకాలంగా భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. తాను బీజేపీతో పొత్తులో ఉంటే ముస్... Read more
వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ని విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది బృ... Read more
ఏపీ శాసనమండలికి సంబంధించి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు, 4 స్థానిక సంస్థల కోటా స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. ముఖ్యంగా గ్రాడ్... Read more
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు చేస్తోంది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ను అధికారులు అదుపులోకి తీసుక... Read more
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనను సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేస... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. అంతకుముందు ఆయన్ని రాఘవ... Read more
విశాఖ వేదిగ్గా ప్రారంభమైన గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇవాళ ముగిసింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిస్థితులు, వనరుల గురించి మ... Read more
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ... Read more
ప్రముఖ రచయిత్రి, దివంగత రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో..పలు ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మలక్ పేటలోని సొంతింట్లో ఆమె తు... Read more
తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని టీడీపీ నాయకుడు నారాలోకేశ్ ప్రకటించారు. మైనారిటీలకు ముఖ్యంగా పేద ముస్లింలకు అండగా ఉంటామన్నారు. జగన్ ముస్... Read more
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అతని పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసినా తన వ్... Read more
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుపై సెషన్స్ కోర్టులోనే విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు... Read more
మేం లక్షల ఇళ్లు కట్టాం, నాలుగేళ్లలో నువ్ కట్టిన ఇళ్లెక్కడ – జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
ఏపీ సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర సెల్ఫీ తీసుకున్న ఆయన…. ‘‘చూడు….జగన్!.. ఇవే మా హయాంలో.. పేదల... Read more