వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లనుప్రకటించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల్లో బీసీ 1... Read more
నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి.తారకరత్న చితికి ఆయన తండ్రి మోహన కృష్ణ నిప్పుపెట్టారు. నందమూరి కుటుంబసభ్యులు భారమైన హృదయంతో తారకరత్నకు అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు ఆయన భౌతిక కాయా... Read more
బీజేపీకి కన్నా రాజీనామా – రాష్ట్ర పార్టీ తీరు సరిగా లేనందునే పార్టీని వీడుతున్నానన్న లక్ష్మీనారాయణ
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ నుంచి ఆయనతో పాటు బీజేపీలోకి వచ్చి చేరిన ఆయన సన్నిహితులు, అనుచరులు సైతం... Read more
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. నందమూరి తారకరామారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా …ఆయన చిత్రంతో వందరూపాయల వెండి నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు ఆయన కుమార్తె పురంధేశ్వరిని క... Read more
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ శ్రీమతి గుమ్మడి కూతుహలమ్మ తిరుపతిలోని స్వగృహంలో కన్నుమూశారు. వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించారు. 1978... Read more
ఏపీలో మూడు రాజధానులపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వేదికగా విశాఖే రాజధాని అని.. త్వరలోనే అక్కడ్నుంచే కార్యకలాపాలు సాగుతాయని కీలక ప్రకటన చేసేశారు. ఇప్పటి... Read more
అనారోగ్యంతో కన్నుమూసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. అంతకుముందు సినీప్రముఖులు, పెద్దసంఖ్యలో ఆయన అభిమానులు విశ్వనా... Read more
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో… ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో… ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో… అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జ... Read more
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర ఏడోరోజు కొనసాగుతోంది. ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయన యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా క్లాక్ టవర్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో లోకేష్... Read more
ఏపీ రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపైనే చర్చ జరుగుతోంది. రాజధాని విశాఖేనని… త్వరలో తాను విశాఖ వెళ్లబోతున్నానంటూ ఢిల్లీ వేదిగ్గా జగన్ అన్న సంగతి తెలిసిందే. ప... Read more
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. దీంతో సీబీఐ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కోఠీలోని సీబీఐ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు... Read more
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి – హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన నారాయణ హృదయాలయ వైద్యులు
నటుడు, నందమూరి కుటుంబ సభ్యుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా తయారైందని వైద్యులు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కొద్ది... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఏపీతో మూడుముక్కలాట ఆటవద్దని…రాష్ట్రాన్ని మళ్లీ విడగొ... Read more
నారాలోకేష్ తలపెట్టిన పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత... Read more
ఆలయాన్ని డ్రోన్ తో చిత్రించిన ఘటనపై దర్యాప్తు – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రించిన ఘటనపై దర్యాప్తు – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పంది... Read more
జీవో నెంబర్ 1 విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీ కోర్టు స్పష్టం చేస్తూ. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ సం... Read more
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. 50కి పైగా ప్రాంతాల్లో 35 టీంలతో సోదాలు కొనసాగుతున్నాయి.తెల్లవారుజామున మూడు ఐటీ బృందాలు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఆదిత్య కన... Read more
ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. లాటరీ వసూళ్లపై జనసేన నేతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సత్తెనపల్ల... Read more
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు చంద్రబాబు. రొంపిచర్ల ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలులో ఉంచారు. అన్నమయ్య జిల్లాకు వచ్... Read more
తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెడుతోంది. ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దక్షిణభారతదేశంలో ఇది రెండో ట్రైన్ కాగా… తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది.... Read more
రాజధాని అంశంలో దాఖలైన పిటిషన్ పై విచారణ – అఫిడవిట్ దాఖలు చేయాలని రైతులు, నాయకులు, అధికారులకు సుప్రీం సూచన
రాష్ట్ర రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ రాష్ట్రప్రభుత్వం గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం... Read more
చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన లోకేశ్ యువగళం యాత్ర – లోకేశ్ ను కలిసిన జిల్లాకు చెందిన న్యాయవాదులు
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. 11వ రోజైన ఇవాళ ఆయన మంగసముద్రం విడిది కేంద్రంనుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన న్యాయ... Read more