వచ్చేఏడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మపురస్కారాల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Read more
మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ని ప్రారంభించారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. Read more
పేదరికం కారణంగా ఎవరి చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు చదువులే పునాది అని …అందుకే నాణ్యమైన ఉన్నత చదువులు అందించడమే... Read more
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్ ఇస్తూ ముందస్తు బెయిల్ పై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 25 హైకోర్టు వెకేషన్ బెంచ్... Read more
సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్ బాబుని ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా శరీర... Read more
చిత్తూరు జిల్లా కుప్పంలో వారంరోజులుగా బీభత్సం సృష్టించి నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ రెండు ఏనుగు... Read more
తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ మేరకు ప్రజల్ని అప్రమత్తం చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు... Read more
ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీసు లో అభినందించారు. శనివారం విజయవాడ బస్ స్టాప్ లో ఎల్ బి నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ T. సతీష్... Read more
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పర్యటన సాగనుంది. ఈ టూర్ లో పలు దేశాల పారిశ్రామికవేత్త... Read more
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు…రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు.. రైతులను పరామర్శించారు.మొలకలు వచ్చిన ధ... Read more
గంజాయికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి వినియోగం యువ... Read more
ఎందుకంటే, సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల్లో మన భారతీయులు సుమారుగా 3000 మంది చిక్కుకు పోయారు. మన ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి ఇప్పటి వరకు సుమారు 2400 మందిని భారతదేశం తీసుకు వచ్చాయి. అయ... Read more
అసలు ఈ పేరుతో ఒక పురాణం ఉంది అని కూడా ఈ తరంలో చాలా మందికి తెలియదు. పద్దెనిమిది ప్రధాన హిందూమత పురాణాల్లో ఇది ఒకటి. దీనిని ఆ కాల పరిభాషలో ‘పురాణం’ అని పేర్కొన్నారు కానీ ఇది నిజంగా... Read more
అవినాష్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ – ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సుప్రీం... Read more
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం స్టే -హైకోర్ట్ ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. ఈనెల 25 వరకూ అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చే... Read more
అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరు... Read more
స్టార్ హీరోలతో అన్నీ సూపర్ హిట్లే – మైత్రీ మూవీ మేకర్స్ లెక్క తేల్చేపనిలో ఐటీ – రెండోరోజూ సోదాలు
చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు నిన్నసోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు రవిశంకర... Read more
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే ఎందుకు సస్పెండ్ చేసినట్టో చెప్పాలన్నారు. దొరలగడీలనుంచి బయటకు వచ్చినట్టు ఫీలవుతున్నానని అన్నారు. అంతకుమ... Read more
బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి – కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రహ్లాద్ జోషి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. నాలుగు సార్లు ఎమ... Read more
మేం లక్షల ఇళ్లు కట్టాం, నాలుగేళ్లలో నువ్ కట్టిన ఇళ్లెక్కడ – జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
ఏపీ సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర సెల్ఫీ తీసుకున్న ఆయన…. ‘‘చూడు….జగన్!.. ఇవే మా హయాంలో.. పేదల... Read more