దళితవాదులు అన్న ముసుగులో అబద్దాలు ప్రచారం చేయటం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. జై భీమ్… జై మీమ్ పేరుతో దేశ ద్రోహులకు దళితులను దగ్గర చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇందుకోసం రాజ... Read more
మొగల్ రాజు ఔరంగజేబు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు, హైందవ రాజులు, వర్తకులు, వివిధ రకాల ప్రజల్ని రక రకాలుగా హింసించాడు. ఆఖరికి జుట్టు పెంచుకొన్నా, బొట్టు పెట్టుకొన్నా పన్నులు వేసి చిత్ర వధ చ... Read more
వక్ఫ్ బోర్డు ల పేరతో జరుగుతున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. 1994 నాటికి కేవలం 50వేల ఎకరాలకు మాత్రమే పరిమితం అయిన వక్ఫ్ ఆస్తుల విలువ కేవలం పాతిక ముఫ్పై ఏళ్లలోనే 9 లక్షల ఎకరాలకు చేరిపోయింది. మరో... Read more
అమ్మ కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో అమ్మ భాషకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అమ్మ భాష తోనే ఆప్యాయత, అనుబంధం ఏర్పాడతాయి అనటంలో అనుమానమే లేదు. అందుచేతనే ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన అమ్మ భాష... Read more
ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే గా పాటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వాలంటైన్స్ నామస్మరణతో మన యువత ఊగిపోతూ ఉంటారు కానీ వాలంటైన్స్ అసలు స్వరూపం తెలిస్తే బుర్ర తిరిగిపోతుంది. వృత్తిరీత్యా వైద్య... Read more
మహా కుంభమేళా లో పర్యావరణ పరిరక్షణ కోసం సంఘ్ ఉద్యమం … కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న అద్భుతఘట్టం కుంభమేళా. ఈ కుంభ మేళా లో పరిశుభ్రత కీలకమైన అంశంగా నిలుస్తుంది. దీనిని ద్రష... Read more
డా. ఎస్. లింగమూర్తి అర్థశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ………. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కి అన్ని వర్గాల నుంచి... Read more
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు పెద్దపీట వేస్తున్నారు . నిపుణులు , శాస్త్రవేత్తలకు కావలసిన వసతులను స్పష్టమైన మార్గంలో అందిస్తూ ప్రోత్సహిస్త... Read more
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా ప్రారంభం అయింది. దాదాపు 144 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుందని చెబుతున్నారు. ఇంతటి అరుదైన ఘట్టం కాబట్టి సుమారు 40 కోట్ల మంది భక్తు... Read more
విజయవాడలో హైందవ శంఖారావం ఎంత సంచలనం అయిందో,, సినీ రచయిత అనంత శ్రీరామ్ పేరు కూడా అంతే పాపులర్ అయ్యింది. లక్షల మంది హిందూ బంధువుల్లో ఆలోచనలు రేకెత్తే విధంగా ఆయన ప్రసంగించారు. హిందూ సమాజంలో చై... Read more
ఈ జనవరిలో ప్రయోగరాజు వేదికగా మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు. లక్షల మంది విచ్చేసే ఈ పవిత్ర కార్యక్రమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. విశిష్టంగా భావించే మహా కుంభమేళాకు చాలా ప్రత్యేకత ఉంద... Read more
దేశానికి ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ ఇక లేరు. దేశం కష్టాల ఊబిలో ఇరుక్కొని ఉన్నప్పుడు, బయటకు తీసి పట్టాలు ఎక్కించిన ఘనత ఆయనది. తర్వాత పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా దే... Read more
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విజన్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఏమీ లేని చోట అద్భుతాలు చేయటమే మోదీ టీమ్ గొప్పతనం. భారత దేశం చుట్టూ 7వేల 5 వందల కిలోమీటర్ల మేర సాగర తీరం ఉంటుంది. ఈ సముద్రంలోంచి క... Read more
జాతీయ సుపరిపాలన దినోత్సవం నవభారతానికి నాంది… దేశం గర్వించదగిన వ్యక్తి.. భారతదేశాన్ని ప్రపంచ దృష్టిలో విశ్వ విజేతగా నిలిపిన గొప్ప దార్శనికుడు దేశం కోసమే తన జీవితాన్ని ధారపోసిన మార్గ నిర... Read more
అయోధ్య లో భవ్యమైన రామమందిరం నిర్మాణం అయినప్పటి నుంచి,, రామాలయం కీర్తి ప్రతిష్టలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాముడి గుడిని దర్శించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య విస్తారంగా పెరుగుతోంది. ఈ క్రమంలో... Read more
అంతరిక్ష రంగంలో భారత్ దూసుకొని వెళుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నది. అందులో భాగంగా 2040 నాటికి చంద్రుడి మీద... Read more
సింగం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసుకొంటే,, బ్లైండ్ గా దూసుకెళ్లిపోయే పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ కథనం ఇది. అచ్చు గుద... Read more
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్కెచ్ ఎప్పుడూ మామూలుగా ఉండదు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయితే… బ్లైండ్ గా దూసుకొని పోతాడు. మధ్యలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనక్కి తగ్గేదేలే.. అన్న... Read more
భారతీయ సమాజంలో సేవా భారతి ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తున్నది. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ లు, వివిధ క్షేత్రాల కార్యకర్తలతో కలిసి సేవా భారతి ఎన్నెన్నో సేవా పనులు చేపడుతున్నది. దేశవ్యాప్తంగా వరద... Read more
వైష్ణవ ఆరాధకులకు ఎంతో విశిష్టమైన ధనుర్మాసం ఈ నెల 16 అంటే సోమవారం నుంచి మొదలవుతుంది. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల సహా అనేక క... Read more
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి అద్భుతమైన గుర్తింపు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు చిరపరిచితం. అద్భుతమైన వాగ్ధాటితో, పార్లమెంటుతో కాంగ్రెస్ పార్టీని ముప్పుతి... Read more
పార్లమెంటు సమావేశాల్లో పార్టీల వారీగా సీట్లను మారుస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కొన్ని గమ్మతైన విషయాలు చోటు చేసుకొన్నాయి. ఇప్పుడు అవే అంశాలు సోషల్ మీడియ... Read more
బంగ్లాదేశ్ లో ఇస్కాన్ గురువు చిన్మోయి కృష్ణదాస్ అరెస్టు సందర్భంగా పెద్దదుమారం చెల రేగింది. ఆయన విడుదల చేయాలి అన్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇస్కాన్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్... Read more
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్ష పార్టీల్లో అంతర్మథనంనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోతున్న ఓడ అని గుర్తించారు. అదే ఓడలో ప్రయాణిస్తే తాము కూడా మునిగిపోతామని ఇతర ప్రతిపక్ష పార్టీ... Read more