సరిహద్దులో గడ్డకట్టే చలిలో గణతంత్ర వేడుకలు చేసుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. మువ్వన్నెల పతాకాలు చేతబట్టి భారత్ మాతాకీ జై నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను బీఎస్ఎఫ్ తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. చుట్టూ మంచు కప్పబడి ఉన్న స్థితిలో జవాన్లు త్రివర్ణ పతాకాన్ని పదర్శిస్తున్నారు. చివరి రక్తపు బొచ్చు వరకు దేశమాత సేవలోనే తరిస్తామని క్యాప్షన్ ఇచ్చింది.
#PicOfTheDay 📸
है दुआ, मुकम्मल हो सभी ख्वाईशें मेरी और पूरे हो हर अरमान।
तिरंगा हो सुबह मेरी और तिरंगा ही हो जिंदगी की शाम।
खून का आखरी कतरा हो जिसके खातिर और होठों पर हो "मां तुझे सलाम"।#HappyRepublicDay2022सीमा सुरक्षा बल – सर्वदा सतर्क #JaiHind #AzadiKaAmritMahotsav pic.twitter.com/NucvnNBg0F
— BSF (@BSF_India) January 26, 2022