మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరికతాటి చెట్టు ఎక్కి కల్లు తీశారు.
పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మూడేళ్ల క్రితం తాను పంపిణి చేసిన గిరక తాడుకు కల్లు నేడు కల్లుపారుతోందని స్థానికులు చెప్పడంతో ఆగి గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీశారు మంత్రి. తరువాత ఆ కల్లును తానే తాగారు .