భారత్ ప్రతిచర్యతో బ్రిటన్ దిగివచ్చింది.
బ్రిటన్లోని భారత్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీని నియమించారు. ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ ఆఫీసు ముందు భారత్ బారికేడ్లను తొలగించిన కొద్ది గంటల్లోనే బ్రిటన్ స్పందించింది. కాగా బ్రిటన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్తాన్ వేర్పాటు వాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్ తన నిరసనను ప్రకటించింది.