నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐఐటీ లో ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కారణాలు తెలుసుకోవాలని, విద్యార్థినులకు భరోసా ఇద్దామని వెళ్లిన బీజేపి మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి గీతా మూర్తి ని, ఇతర బీజేపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.. అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆసమయంలో బీజేపి నేతలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.