గుజరాత్ సీఎంగా భూపేంద్రపటేల్ పేరునే ఖరారు చేసింది అధిష్టానం. ఈనెల 12 ఆయన మరోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ సీనియర్లు భూపేంద్ర ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. పటేల్ రాష్ట్రంలో కీలకమైన పాటీదార్ సమాజికవర్గానికి చెందిన నాయకుడు. ఇక హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రతిభాసింగ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం