పదమూడున్నర కిలోల బంగారంతో భద్రాద్రిరాముడికి స్వర్ణకవచం చేయించారు. బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు. ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం.ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో భక్తులకు దర్శనమిస్తారు.
All rights reserved @MyindMedia