విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపు మేరకు ఈరోజు బంద్ తెలంగాణ రాష్ట్రంలో మతకల్లోలాలు జరిగేలాగా మునావరు షోకు అనుమతి ఇవ్వడం , గోషామాల్ ని తగలబెట్టేస్తానన్న రషీద్ ఖాన్ నీ అరెస్టు చేయకపోవడం, సౌత్ జోన్ డిసిపి సాయిచైతన్య ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఇవన్నీ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూన్నాయి. ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గానికే కొమ్ము కాయడానికి నిరసిస్తూ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఈ రోజు అదిలాబాద్ జిల్లా బంద్ లో బాగంగా బోథ్ పట్టణంలో వ్యాపార విద్యాసంస్థలు స్వచ్చాందం గా బంద్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ పాలిక్ రమేష్. మండల సమ్యోజక్ కట్కురి సాయి. పట్టణ సమ్యోజాక్ గంగజినిఖిల్. vhp మండల అధ్యక్షులు బుస రాము.గొరక్ష ప్రముఖ్ కలేరి శేకర్ కార్యకర్తలు కునరాము. ఇప్పరాము. లక్ష్మణ్. మహేష్. వేముల కిష్టయ్య.జక్కుల వెంకటేష్.కటకం సిద్దు.రాజు మెకానిక్ మరియు vhp బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు