భైంసా అల్లర్లలో అరెస్ట్ అయిన యువకులు బెయిలుపై బయటకొచ్చారు..
దాదాపు నాలుగున్నరనెలల తరువాత 12 మంది యువకులకు జైలునుంచి ముక్తిలభించింది..
స్థానిక బీజేపీ నాయకురాలు సుహాసినీరెడ్డి సహా పలువురు వారికోసం బెయిల్ ప్రయత్నాలు చేశారు..
All rights reserved @MyindMedia