ప్రభుత్వం :
ప్రపంచ దేశాల జనాభా సంఖ్యతో పోలిస్తే మనదేశంలోనే కోవిడ్ బారిన పడివారిన సంఖ్య శాతం చాలా తక్కువ.. అలాగే ప్రపంచ దేశాల జనాభా సంఖ్యతో, ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందిన వర్ధమాన దేశాల కోవిడ్ మరణాల శాతం తో పోలిస్తే మన దేశ కోవిడ్ మరణాల శాతం బహు స్వల్పం.
ప్రతిపక్షాలు, మేధావులు, మీడియా:
అది ఎలా కుదురుతుంది? ఎన్ని కోట్ల మంది జనం కోవిడ్ బారిన పడ్డారో చెప్పండి. ఎన్ని లక్షల కోవిడ్ మరణాలు సంభవించాయో చెప్పండి. వీటికి శాతం లెక్కలు ఎందుకు? దేశ జనాభాతో సంబంధం ఏమిటి? ప్రజలను మభ్యపెట్టడానికి ప్రభుత్వం శాతం లెక్కల వెనుక దాక్కుంటున్నది. అమెరికాలో (33 కోట్ల జనాభా) 6 లక్షలు మంది పోతే మోడీ నిర్వాకం వల్ల భారత్ (జనాభా 135 కోట్లు పైనే) సుమారు 4 లక్షల మంది పోయి, కోవిడ్ మరణాల్లో ప్రపంచంలో రెండో స్థానం సంపాదించాం.
మోడీ గద్దె డిగాలి
ప్రభుత్వం :
ఇప్పటి వరకు దేశంలో సుమారు 24 కోట్ల మంది ప్రజలు కనీసం ఒక డోస్ వాక్సిన్ ఇవ్వగలిగాం. అంటే చైనా, అమెరికా తరువాత భారత దేశమే తమ ప్రజకు అత్యధికంగా వాక్సిన్ ఇవ్వగలిగింది.
ప్రతిపక్షాలు, మేధావులు, మీడియా:
అదెలా కుదురుతుంది? ఇజ్రెయేల్ (సుమారు కోటి జనాభా)
న్యూ జీలాండ్ (సుమారు 50 లక్షలు జనాభా) వాటి దేశాల్లో సుమారు 70%మంది ప్రజల వరకు వాక్సిన్ ఇచ్చారు. అమెరికాలో 33 కోట్ల మందిలో 30% శాతం వరకు ఇచ్చారు. మోడీ చేతకానితనం వల్ల భారత్ ప్రజల్లో 15% మందికి కూడా వాక్సిన్ అందలేదు.
మోడీ గద్దె దిగాలి.
ఏదో స్టాండ్ తీసుకోండి
absolute నంబర్స్ తీసుకుంటారా?
percentage నెంబర్స్ తీసుకుంటారా?