బంగ్లాదేశ్ నావల్ షిప్ సముద్ర అవిజన్ 5 రోజుల పర్యటన కోసం విశాఖ చేరుకుంది. ఇండియన్ ఈస్టర్న్ నావెల్ కమాండ్ అధికారులు నెవీబ్యాండ్ తో ఘనస్వాగతం పలికారు. వంగబంధు షేక్ ముజుబుర్ రెహమాన్ శతాబ్ది ఉత్సవాలతో పాటు… బంగ్లాదేశ్ విమోచన యుద్ధం స్వర్ణోత్సవాల ఉమ్మడి వేడుకకోసం అవిజన్ భారత్ వచ్చింది. ఈ సందర్భంగా రెండు దేశాల నావికాదళాలు ప్రొఫెషనల్ ఇంట్రాక్షన్స్,క్రాక్ డెక్ విజిట్స్, ఐఎన్ఎస్ విశ్వకర్మ, ఐఎన్ఎస్ డేగా సందర్శన ఉంటాయి.
1971 లో గెలిచిన యుద్ధంలో పాల్గొన్నవారి అనుభవాలతో స్పెషల్ డాక్యుమెంటరీ ఆకట్టుకోనుంది.
పరస్పర చర్యపై ప్రత్యేక డాక్యుమెంటరీ సందర్శనలో ప్రధాన ముఖ్యాంశాలు.