ఐదు రాష్ట్రాల ఎన్నికలపై జాతీయ స్థాయి మీడియా సంస్థలుగా చెలామణి అయ్యే కొన్ని చానళ్ల సర్వేలు సత్యానికి ఎంత దగ్గరగా ఉన్నాయనేది అనుమానమే. Read more
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికలు జరగనున్న వేళ.. కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కాంగ్ర... Read more
దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ సూసైడ్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ముంబైలోని ఓ హోటల్ రూంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన సూసైడ్ విషయాన్ని శివసేనా పార్టీకి చెందిన ఎంపీ ల... Read more
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాజన్న భక్తులకు శుభవార్త తెలియజేసింది. జాతర సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. Read more
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిష్టిత మహిళలకు అవార్డులను అందజేశారు. సమాజసేవ కోసం పాటుపడుతున్న మహిళలతో పాటుగా... Read more
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం 4.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ పదవి నుంచి తప... Read more
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసలో మరో ఇద్దరు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు డచ్ జాతీయుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. Read more
వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్రూడ్ బాంబులు కలకలం రేపుతున్నాయి. సౌత్ 24 పరగణ జిల్లాలోని భంగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్రూడ్ బాంబులు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉ... Read more
యూట్యూబ్,ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా స్టార్ దేత్తడి హారికాకు తెలంగాణ పర్యాటక శాఖ షాకిచ్చింది. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల... Read more
నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘర్షణలపై మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని.. అయితే ప్రతిసారి భైంసాలోనే... Read more
కాంగ్రెస్ పార్టీ చీఫ్గా మళ్లీ రాహుల్ గాంధీనే కావాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతర... Read more
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సికేషన్ డ్రైవ్ వేగవంతగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వారిత... Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనుమానం వస్తుందన్నారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. మత్స్యశాఖకు సంబంధించిన ప్రశ్నను హర్యానాకు చెందిన ఎం... Read more
అత్యాధునిక యుద్ధ విమానాలైన రాఫెల్ జెట్స్ తయారీ సంస్థ అయిన డస్సాల్ట్ ఓనర్ ఒలివర్ డస్సాల్ట్ మృతిచెందారు. ఆయన వయస్సు 69 ఏళ్లు. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒలివర్ డస్సాల్ట్ ఒకరు. ఫ్రాన్... Read more
నిర్మల్ జిల్లా భైంసాలో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. గతేడాది సంక్రాంతి సమయంలో చోటుచేసుకున్న విషాద సంఘటన మరువకముందే.. ఆదివారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ సారి ఓ వర్గానికి చెందిన వ్... Read more
బెంగాల్లో రాజకీయ దాడులు మళ్లీ మొదలయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇక్కడ సార్వత్రిక ఎ... Read more
ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో వెస్ట్ బెంగాల్ రాజకీయంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇన్నాళ్లు పరిపాలించిన మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ సారి ఓటమిని చవిచూడకతప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న... Read more
వెస్ట్ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. Read more
బీజేపీ ఫైర్ బ్రాండ్ భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరిలంచారు. Read more
ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు.. పార్టీలు ఏవైనా సరే.. ప్రజలను ఆకర్షించేందుకు కొంత మంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అందులో అధికార పార్టీ బీజేపీకి చెందిన నేతలతో పాటు.. Read more
కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోదీ చిత్రపటాలను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్... Read more
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బెంగాల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్ పీఠం ఎక్కాలని తహతహలాడుతున్న కమల దళం కలలు సాకారమయ్యేలా ఉన్నాయి. బెంగాల్లోని కీలక నేత... Read more
పెట్రోల్ ధరల గురించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిందేనని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజల్లో ఆందోళన కలుగుతుండటంతో కే... Read more
రాజస్థాన్లోని అనూప్గర్హ్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దు గుండా.. దేశంలోకి చొరబడేందుకు పాక్కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. Read more
లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. ఇటీవల హైదరాబాద్లో ఓ యువతిపై షారూక్ అనే యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. Read more