మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కరోనా కాటుతో మృతిచెందారు.గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను గురువారంన నాడు హైదరాబాద్లోని Read more
రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలతో పాటు.. Read more
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. గురువారం నాడు తొలిసారి రెండు లక్షలు దాటగా.. Read more
ఈ క్రమంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలకంగా మారుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను అందజేస్తున్నప్పటికీ.. అవి సరిపోవడం లేదని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంల... Read more
దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన మర్కజ్ మసీదు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది ఈ మసీదులోనే తబ్లీగీ జమాత్ సమావేశాలు జరిగాయి. అయితే ఈ మసీదు కేంద్రంగా Read more
కరోనా మహమ్మారిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటూ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర విపత్తు నివారణ నిధులను కరోనా బారినపడ్డ బాధితుల బాగ... Read more
యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో యోగీ సర్కార్ అప్రమత్తమైంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో Read more
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ ఎన్నిక ముగియక ముందే రాష్ట్రంలో మరో మినీ సంగ్రామానికి నగారా మ్రోగింది. రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల స... Read more
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్ర... Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. పార్టీ నుంచి ఓ అసెంబ్లీ స్థానానికి బరిలో ఉన్న ఓ అభ్యర్ధి కరోనా కాటుతో మరణించారు. ద... Read more
హస్యబ్రహ్మ శంకరనారాయణ జీవితం ఓ తెరిచిన పుస్తకం వంటిది. ఆయన జీవితంపై గుంటూరుకు చెందిన న్యాయవాది చొప్పరపు శ్రీనివాస్రావు పరిశోధన చేశారు. ఇందుకుగాను ఆచార్య నాగార్జున యూనవర్సిటీ Read more
న్నమొన్నటి వరకు లక్షకుపైగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో రికార్డులు బ్రేక్ చేస్తూ రెండు లక్షల మార్క్ను దాటేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గ... Read more
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. ఓ వైపు లాక్డౌన్ విధించమని చెప్తూనే.. రాష్ట్రాలపై భారాన్ని మోపుతోంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం త... Read more
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు.. కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా యూపీ సీఎంవోలోకి కూడ... Read more
యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అఖిలేశ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. Read more
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఘన నివాళులు అర్పించారు. Read more
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ Read more
రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు రికార్డు స్థాయిలో Read more
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్సార్సీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీపై టీఎంసీ శ్రేణులు దుష్ప్త్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. Read more
ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీలో పాల్గొంటున్న మోదీ.. సీఎం దీదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం నాడు రాష్ట్రంలోని వర్ధమాన్ నియ... Read more
అగ్రనేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోదీ ప్రచారం చేస్తుంటే మరోవైపు అమిత్ షా చేస్తున్నారు. ఇంకోవైపు మైనార్టీ అగ్రనేత, కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ... Read more
భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ వ్యాఖ్యానించారు. దేశంలో లవ్ జిహాద్ నిజంగానే కొనసాగుతోందని ఆరోపించారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఈ లవ్ జిహాద్ Read more
సోమవాతి అమావాస్యను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా నదులకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా హరిద్వార్లో గంగా నదిలో భక్తులు పెద్ద ఎత్తున స్నానమాచరించారు. తెల్లవారుజామునుంచే సాధువులు Read more
బెంగాల్ ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు అననుకూల పరిస్థితులలో తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లో ఏ పార్టీ పరిస్థితే ఏమిటే తెలుసుకొనేందుకు సర్వే చేయించారు దానివివరాలు తృణమూల్ కాంగ్రెస్ Read more