కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. Read more
కోవిద్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను మూసివేస్తున్నట్టు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. Read more
సినిమాస్టార్లు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు తెరకెక్కించడం కొత్తేం కాదు.. Read more
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. Read more
షహీద్ దివస్ సందర్భంగా మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ భగత్ సింగ్,రాజ్గురు,సుఖ్దేవ్లకు నివాళులు అర్పించారు. ఈ Read more
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.దీంతో అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారితో పాటు.. మరొ 9 మంది ప్రాణాలు విడిచారు. Read more
సుప్రీం తీర్పు అనంతరం అక్కడ మందిర నిర్మాణం కోసం చేపడుతున్న తవ్వకాల్లో అనేక అవశేషాలు లభిస్తున్నాయి. Read more
ఈ క్రమంలో ఎవరో దుండగులు నాటు బాంబుల దాడులకు వేసిన ప్లాన్ కాస్త.. ఓ బాలుడి ప్రాణం తీసింది.బుర్దవాన్ ప్రాంతంలో సోమవారు నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. Read more
Uttarakhand | A banner was put up outside temple in Ghanta Ghar, Dehradun stating that 'Entry of non-Hindus impermissible here'. Temple authorities denied knowing about it. Ba... Read more
తాను ఓ పెద్ద గాడిదనంటూ సంభోధించుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. Read more
హోలీ సంబరాలకు గుజరాత్ రాష్ట్రంల ఈ సారి కూడా దూరంగా ఉండబోతోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో Read more
యూపీలోని ఘజియాబాద్లో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శతాబ్ధి ఎక్స్ప్రెస్లోని జనరేటర్ కార్లో మంటలు మంటలు చెలరేగాయి. Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read more
వెస్ట్ బెంగాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేద్దామనుకున్న మజ్లీస్ పార్టీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. Read more
అక్రమంగా నెమలి ఈకలను చైనాకు తరలిస్తున్న ముఠాకు కస్టమ్స్ అధికారులు చెక్ పెట్టారు. దాదాపు 21 లక్షల నెమలి ఈకలను ఓ కంటైనర్లో చైనాకు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. Read more
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొత్తం ఏడు రౌండ్లలో ఈ లెక్కింపు కొనసాగింది. Read more
కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తోంది. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మొగుతున్నాయి. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య టఫ్ వార్ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంన్నట్లు సీఆర్పీఎఫ్ డీజ... Read more
ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి. అంతేకాదు.. భారత ప్రభుత్వం కూడా కొన్ని దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ఆఫ్రికా దేశమైన జమైనాకు భారత్ వ్యాక్సిన్ సహాయం చేసింది. Read more
వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార టీఎంసీతో పాటుగా.. ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. Read more
వెస్ట్ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ హత్యారాజకీయాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. Read more
ప్రధాని నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. గురువారం నాడు పురులియా జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. Read more
మసీదులు, దర్గాలు ఉపయోగించే లౌడ్స్పీకర్లపై కర్ణాటక రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆంక్షలు విధించింది. Read more
గ్యాలియర్ సమీపంలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో భారత వాయుసేన సీనియర్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. Read more