భారత్ లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్లో పర్యటించకూడదని తమ పౌరులను అమెరికా ప్రభుత్వం సూచించ... Read more
పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ICSE ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. Read more
పార్టీ అనుమతి లేకుండా బీజేపీనేతలు ప్రగతి భవన్ వెళ్లి కేటీఆర్ ను కలవడంపై పార్టీ చీఫ్ సంజయ్ ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై తేల్చేందుకు ఆయన నిజనిర్ధారణ కమిటీని Read more
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండడంతో కర్ఫ్యూ విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుందంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. Read more
కరోనా ఇంతగా వ్యాపిస్తుంటే ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. Read more
మహిళలను వేధించే పోకిరీల భరతం పడుతున్న షీటీమ్లకు అదనపు బలంచేరింది. షీ టీంలో ఉన్న పోలీసులకు ద్విచక్రవాహనాలు అందచేసింది ప్రభుత్వం. Read more
ఢిల్లీలో ఆరురోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేజ్రీవాల్ రాత్రి పదిగంటలనుంచి అమల్లోకి రానుంది. దేశంలో ప్రమాదకరపరిస్థితిలోకి వెళ్లిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఉంది. ఇది కచ్చితంగా కేజ్రీ బాధ్యతా... Read more
ఉత్తర్ప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో యోగీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించగా.. Read more
NCERT 12వ తరగతి చరిత్ర పుస్తకం లో’ ‘థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ’ పార్ట్ -2 లోని 234 వ పేజీలో షాజహాన్ మరియు ఔరంగజేబ్ యుద్ధాల సమయంలో కూల్చివేయబడిన దేవాలయాల మరమ్మత్తులు చేయడాని... Read more
దేశ విభజన అప్పుడు కానీ బాంగ్లాదేశ్ విమోచన అప్పుడు కానీ బాగా నష్టపోయింది దళితులు. కొన్ని వేల మంది చంపబడ్డారు. కొన్ని లక్షల మంది ఇళ్లు, భూములు పోగొట్టుకొని పొట్టచేత పట్టుకొని కాందిశీకులుగా భార... Read more
కరోనా మహమ్మారిని ఎదుర్కొందికి వాక్సిన్ ఒకటే మార్గం,అది కూడా పూర్తి రక్షణ ఇస్తుంది అని కాదు, కానీ కొంత వరకు రక్షణ ఇస్తుంది. వాక్సిన్ తీసుకున్నా కూడా మాస్క్ లు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించ... Read more
యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించింది. Read more
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కరోనా కాటుతో మృతిచెందారు.గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను గురువారంన నాడు హైదరాబాద్లోని Read more
రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలతో పాటు.. Read more
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. గురువారం నాడు తొలిసారి రెండు లక్షలు దాటగా.. Read more
ఈ క్రమంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలకంగా మారుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను అందజేస్తున్నప్పటికీ.. అవి సరిపోవడం లేదని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంల... Read more
దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన మర్కజ్ మసీదు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది ఈ మసీదులోనే తబ్లీగీ జమాత్ సమావేశాలు జరిగాయి. అయితే ఈ మసీదు కేంద్రంగా Read more
కరోనా మహమ్మారిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటూ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర విపత్తు నివారణ నిధులను కరోనా బారినపడ్డ బాధితుల బాగ... Read more
యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో యోగీ సర్కార్ అప్రమత్తమైంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో Read more
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ ఎన్నిక ముగియక ముందే రాష్ట్రంలో మరో మినీ సంగ్రామానికి నగారా మ్రోగింది. రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల స... Read more
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్ర... Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. పార్టీ నుంచి ఓ అసెంబ్లీ స్థానానికి బరిలో ఉన్న ఓ అభ్యర్ధి కరోనా కాటుతో మరణించారు. ద... Read more
హస్యబ్రహ్మ శంకరనారాయణ జీవితం ఓ తెరిచిన పుస్తకం వంటిది. ఆయన జీవితంపై గుంటూరుకు చెందిన న్యాయవాది చొప్పరపు శ్రీనివాస్రావు పరిశోధన చేశారు. ఇందుకుగాను ఆచార్య నాగార్జున యూనవర్సిటీ Read more
న్నమొన్నటి వరకు లక్షకుపైగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో రికార్డులు బ్రేక్ చేస్తూ రెండు లక్షల మార్క్ను దాటేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గ... Read more