భద్రాద్రి రామయ్య కల్యాణవేడుక వైభవంగా జరిగింది. అయితే వేలాది, లక్షలాది మంది ప్రాంగణంలో ఆసీనులై ప్రత్యక్షంగా చూస్తుండగా జరిగే వేడుక ఈ సారి కొద్దిమంది భక్తుల మధ్య జరిగింది Read more
హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. Read more
కోవిషీల్డ్ ధరలను సీరం ఇన్స్టిట్యూట్ బుధవారం ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600గా నిర్ణయించింది. Read more
మోక్షపురిఅయోధ్యానగరిలో శ్రీరామజన్మోత్సవం.. బాలరాముడు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఈ ఏడాది చేయించిన బంగారు కిరీటాలను అలంకరింపచేశారు..
మోక్షపురిఅయోధ్యానగరిలో శ్రీరామజన్మోత్సవం.. బాలరాముడు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఈ ఏడాది చేయించిన బంగారు కిరీటాలను అలంకరింపచేశారు.. Read more
హేతువాదం-నాస్తికవాదం Read more
తెలంగాణలో కర్ఫ్యూ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మెట్రో రైల్ సర్వీస్ వేళల్నీ మార్చారు. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజూ Read more
కరోనా వ్యాప్తికారణంగా శ్రీవారి దర్శనాలను కుదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. మే నెల నుంచి ప్రత్యేక ప్రవేశదర్శనం టిక్కెట్ల కోటాను సగానికి సగం తగ్గించింది. Read more
లక్షరూపాయలకు మించి అమ్ముతుండడం, కృత్రిమ కొరత, బ్లాక్ లోఅమ్మకాల వార్తల నేపథ్యంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఇంజక్షన్ల వినియోగం, ఉపయోగాలపైనా ఆసక్తికర వ్యాఖ్... Read more
ఈనెల 22 నుంచి జార్ఖండ్ లో లాక్ డౌన్ Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా సోకింది.ఈ విషయాన్ని రాహులో స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు Read more
వచ్చే నెల 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ కొవిడ్-19 వ్యాక్సీన్ ఇచ్చేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కృతజ్ఞతలు తెలిపారు Read more
రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ నిరోధక వాక్సిన్ స్పుత్నిక్ -వి త్వరలోనే భారత్ రానుంది. పదిరోజుల్లో స్పుత్నిక్ టీకా ఉత్పత్తి దేశంలో ప్రారంభం అవుతుందని , ప్రతినెలా 5 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి జరు... Read more
కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో సహకారం అందిస్తున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్పై ప్రశంసలు కురిపిస్తూ ధన్యవాదాలు తెలిపారు సీరం ఇన్స... Read more
భారత్ లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్లో పర్యటించకూడదని తమ పౌరులను అమెరికా ప్రభుత్వం సూచించ... Read more
పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ICSE ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. Read more
పార్టీ అనుమతి లేకుండా బీజేపీనేతలు ప్రగతి భవన్ వెళ్లి కేటీఆర్ ను కలవడంపై పార్టీ చీఫ్ సంజయ్ ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై తేల్చేందుకు ఆయన నిజనిర్ధారణ కమిటీని Read more
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండడంతో కర్ఫ్యూ విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుందంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. Read more
కరోనా ఇంతగా వ్యాపిస్తుంటే ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. Read more
మహిళలను వేధించే పోకిరీల భరతం పడుతున్న షీటీమ్లకు అదనపు బలంచేరింది. షీ టీంలో ఉన్న పోలీసులకు ద్విచక్రవాహనాలు అందచేసింది ప్రభుత్వం. Read more
ఢిల్లీలో ఆరురోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేజ్రీవాల్ రాత్రి పదిగంటలనుంచి అమల్లోకి రానుంది. దేశంలో ప్రమాదకరపరిస్థితిలోకి వెళ్లిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఉంది. ఇది కచ్చితంగా కేజ్రీ బాధ్యతా... Read more
ఉత్తర్ప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో యోగీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించగా.. Read more
NCERT 12వ తరగతి చరిత్ర పుస్తకం లో’ ‘థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ’ పార్ట్ -2 లోని 234 వ పేజీలో షాజహాన్ మరియు ఔరంగజేబ్ యుద్ధాల సమయంలో కూల్చివేయబడిన దేవాలయాల మరమ్మత్తులు చేయడాని... Read more
దేశ విభజన అప్పుడు కానీ బాంగ్లాదేశ్ విమోచన అప్పుడు కానీ బాగా నష్టపోయింది దళితులు. కొన్ని వేల మంది చంపబడ్డారు. కొన్ని లక్షల మంది ఇళ్లు, భూములు పోగొట్టుకొని పొట్టచేత పట్టుకొని కాందిశీకులుగా భార... Read more
కరోనా మహమ్మారిని ఎదుర్కొందికి వాక్సిన్ ఒకటే మార్గం,అది కూడా పూర్తి రక్షణ ఇస్తుంది అని కాదు, కానీ కొంత వరకు రక్షణ ఇస్తుంది. వాక్సిన్ తీసుకున్నా కూడా మాస్క్ లు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించ... Read more
యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించింది. Read more