మమతా దీదీ గిరి.....? Read more
బెంగాల్ చరిత్ర అంతా సంఘర్షణ మయమే Read more
స్వయంసేవకులు 43 ప్రధాన నగరాలలో, 2442 టీకా కేంద్రాలు, 10,000 అవగాహనా కేంద్రాలను ప్రారంభించారు : శ్రీ సునీల్ అంబేకర్
దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం సేవకులు తమకు తాముగా ముందుకు వచ్చి దేశాన్ని దేశ ప్రజలను ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయట Read more
కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశాన్ని ఉద్దేశించి భారతీయ సమాజం లోని ముఖ్య వ్యక్తులు మే 11నుండి 16వ తేదీ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి వివిధ సామాజిక మాధ్యమాల... Read more
2-deoxy-D-glucose (2-DG) అనే డ్రగ్ కి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చైనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఆసరా చేసుకొని తమ వాక్సిన్ లని అమ్ముకొని [1.25 ట్రిలియన్ డాలర్లు ]... Read more
సీఎంను కలిసిన నోముల భగత్ Read more
మూడోసారి బెంగాల్ సీఎంగా బాధ్యత చేపట్టిన మమతా బెనర్జీ కీలకమైన హోం అండ్ హిల్ అఫైర్స్, ఆరోగ్య శాఖలను తన వద్దే ఉంచున్నారు. Read more
ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హింసాకాండకు కారకులైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విదేశాల్లోనూ భారతీయులు ప్రదర్శనలు న... Read more
కరోనా విలయ కాలంలో ప్రజలకు సేవ చేసేందుకు వైద్యులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులు, వైద్యసిబ్బంది నియామకాలు చేపట్టింది సర్కారు. Read more
అటు ఏఐసీసీ చీఫ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. అసలైతే జూన్ 23న పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. Read more
అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వకర్మ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రా... Read more
తెలంగాణలో కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం అవుతోంది Read more
కరోనా విలయం నేపథ్యంలో సరిహద్దుల వెంబడి వివాదం నడుస్తోంది. బోర్డర్లో అడ్డుకుంటున్న పరిస్థితి. . Read more
కరోనా మరో జర్నలిస్టును బలిదీసుకుంది... Read more
తనక కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన భూముల్లో సర్వే చేశారంటూ మంత్రి ఈటల కుటుంబం వేసిన అత్యవసర పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. Read more
దేవరయాంజల్లోని దేవాదాయ భూముల్నీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులోభాగంగా... Read more
కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైన సందర్భంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు.
అయితే చైనా కమ్యూనిస్డు పార్టీ అనుబంధ ఓ సోషల్ మీడియా ఖాతాలో భారతదేశాన్ని అపహాస్యం చేస్తూ చైనీస్ సైట్ వీబో రెండు ఫొటోలు పబ్లిష్ చేసింది. దానిపై చైనా ప్రజానీకం విమర్షలు తలెత్తడంతో ఆ రెండు పోస్ట... Read more
ఇరవై ఏళ్ల తరువాత తమిళనాడులో బీజేపీ మళ్లీ ఖాతా తెరిచింది. 2001 ఎన్నికల తరువాత ఈసారి మళ్లీ నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలిచారు. Read more
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. Read more
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మూడోసారి సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. అయితే పార్టీ విజయం సాధించినా అనూహ్యంగా అధినేత్రి మమత ఓడిపోయారు. సీఎంగా ప్రమాణస్వీకారం Read more
గ్రేటర్ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ పోగొట్టుకున్నట్టైంది. అక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్... Read more
దేశమంతా ఉత్కంఠగా చూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మూడురాష్ట్రాల్లో అధికార పార్టీనే తిరిగి ఆదరించారు ప్రజలు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన రాష్ట్రం Read more
నాదేశం ఆత్మనిర్భరంతో కరోనాపై పోరాడుతుంది - నాదేశం గెలుస్తుంది - కరోనా ఓడుతుంది. Read more
అందరికి దేశం అభివృద్ధి చెందాలి అని ఉంటుంది. అందరికీ 24 గంటల విద్యుత్తు చవగ్గా, రైతులకు వారు పంటలు పండించుకునేందుకు వీలుగా కావలసినప్పుడు నీరు దొరకాలి అంటే అనకట్టలు,కాలవలు కట్టాలి, విత్... Read more
ఈటల అసైన్డ్ భూముల కబ్జా నిజమేనని తేలింది. భూ వివాదానికి సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో .... Read more