రామాయణ యాత్రలో భద్రాచలంకు చోటు దక్కింది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే “శ్రీ రామాయణ యాత్రను” చేపడుతోంది. “దేఖో అప్నా దేశ్”( చూడండి మన దేశాన్ని)... Read more
క్షమాపణ ధ్రువీకరణ పత్రాలు అందించే నెపంతో తాలిబన్లు ఆఫ్గన్ పౌరులను వేధింపులకు గురిచేస్తున్నారని పౌరుల ఇళ్లు దోపిడీ చేస్తున్నారని ఆఘ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సాలేహ్ ఆరోపించారు. బుధవ... Read more
వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింద... Read more
హర్యానా, యూపీల్లో పెట్రోల్ పోయించుకుంటున్న ఢిల్లీ వాసులు – వ్యాట్ తగ్గించాలని ఇంధన డీలర్ల డిమాండ్లు
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించేందుకు నిరాకరించింది డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం. దీంతో వాహనదారులే కాదు, ఇంధన డీలర్లూ ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీల్లో పె... Read more
అందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అధికారులు వినూత్నంగా వెళ్తున్నారు. రాష్ట్రంలో 36 జిల్లాలుండగా వ్యాక్సినేషన్లో ఔరంగాబాద్ జిల్లా 26 వ స్థానంలో ఉంది.... Read more
హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ . తన కొత్త పుస్తకంలో ఇలా పోల్చడంపై మండిపడింది బీజేపీ. ముస్లిం ఓట్ల కోసం ఇస్లామిక... Read more
శ్రీనగర్ పాతబస్తీలో మహ్మద్ ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఓ కశ్మీర్ పండిట్ నడుపుతున్న కిరాణా దుకాణంలో ఇబ్రహీం సేల్స్ మన్ గా పనిచేస్తున్నాడు. ఛాతి, పొత్తికడుపుప... Read more
Jaagruthi Vyaasaalu- Sunitha – 11 November 2021 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives.s3.amaz... Read more
Jaagruthi Vyaasaalu- Sunitha – 22 October 2021 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives.s3.amazo... Read more
రాష్ట్రపతికి దిష్టి తీసిన మంజమ్మ.. కదిలి వచ్చిన వనదేవత తులసి.. అందరిదృష్టీ ఆ అమ్మలపైనే…
పద్మ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ జెండర్ జోగమ్మ, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెళ్లి పురస్కారం అందుకున్న తులసీ గౌడ భారతీయులందరి దృష్టినీ అకర్షించారు. చ... Read more
చర్చిలో పియానో వాయిస్తూ, పెండ్లి చేసుకుంటానని మాయమాటలతో ప్రేమ, పెళ్లిల పేరిట యువతుల్ని లోబర్చుకోవడం, డబ్బులు దండుకొని వదిలేయడం, ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో నాకు లీడర్లు, పెద్ద... Read more
బీహార్ జార్ఖండ్ బంగాల్ ఒడిస్సా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రముఖమైన పండుగగా నిర్వహించబడే “ఛత్” పూజ… అనగా మంత్రాలు ఏవీ లేకుండానే యజ్ఞాలు ఏవి లేకుండానే పండితులైన బ్రాహ్మణులెవ్... Read more
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులు “ఓం ప్రకాష్ గర్గ్” జీ (95 ఏళ్లు) దేహాన్ని చాలించారు. ఉత్తరప్రదేశ్ లో జనసంఘ్ సంఘటనా మంత్రిగా, ఉమ్మడి బీహార్ ప్రాంత ప్రచారక్ గా, విశ్వహిందూ పరిష... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట యూపీ బీజేపీ నాయకుడు అజయ్ శర్మ పై కాల్పులు జరిగాయి. ప్రయాగరాజ్ లో అర్థరాత్రి ఆయన ఇంటిసమీపంలో దుండగులు కాల్చారు. అజయ్ శర్మ భుజం, కడుపులోకి దగ్గరినుంచి కాల్పులు జరిపినట్... Read more
త్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై కేసు నమోదు – కట్నం కోసం వేధించిన అత్తమామలపై కూడా కేసు
ఫోన్లో మూడు సార్లు తలాక్ చెప్పిన మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన మహ్మద్ ఖాన్ అనే వ్యక్తిని అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశాడు. సెప్టెంబర్ 21 ఫోన్ లో తనకు తలాక్ చెప్పాడంటూ అతని... Read more
IRCTC ద్వారా రిలీజియస్ టూరిజం ప్రోత్సహించడానికి “దేఖో అప్నా దేశ్” కార్యక్రమం కింద దేశంలో ముఖ్యమైన మత పరమైన యాత్రా స్థలాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ IRCTC వివిధ రకాల ప్రత్యేక... Read more
ప్రపంచ వ్యాప్తంగా ఔషధ మొక్కల డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారత ప్రభుత్వం వీటి సాగుపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 75,000 హెక్టార్లలో అంటే సుమారు 1.80లక్షల ఎకరాల భూమిలో... Read more
అసోంలోని లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది రాష్ట్రప్రభుత్వం. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను సత్వరం తొలగించాలన్న గౌహతి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం... Read more
నాపై విమర్శలు చేసేవారికి తాను తీసుకున్న అవార్డే తగిన సమాధానం చెప్తుందని బాలీవుడ్ నటి కంగనారనౌత్ అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా కంగనా పద్మశ్రీ అందుకున్నారు. పురస్కారం అందుక... Read more
హీరో అల్లుఅర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ నోటీసులు పంపింది. ర్యాపిడో సంస్థకు అల్లుఅర్జున్ చేసిన యాడ్ ఆర్టీసీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉండడమే కారణం.సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్ లో నటించేముందు ఓ సారి ఆ... Read more
గతేడాది డిసెంబర్లో ఖైబర్పఖ్తూన్ రాష్ట్రంలోని శ్రీపరమ్హంసజీ మహరాజ్ ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. 1920లో తేరీ అనే గ్రామంలో దీన్న... Read more