ఉత్తరాఖండ్ పౌరీగర్వాల్ లోని పౌరీ శివారులో ఉన్న ఇది జనరల్ బిపిన్ రావత్ ది..దేశసేవకోసం ఆర్మీలో చేరి అంచలంచలుగా ఎదిగిన రావత్ కు తన గ్రామమంటే ప్రాణం. రిటైర్డ్ అయ్యాక ఇల్లు బాగుచేసుకుని శేషజీవితం... Read more
హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు యావత్ దేశం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఢిల్లీలో జరిగిన రావత్ అంతిమ యాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. దారిపొడవ... Read more
హెలికాఫ్టర్ ప్రమాదంపై సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు
బిపిన్ రావత్ మరణంపై సంతోషం వ్యక్తం చేస్తూ..అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసిన వారి అరెస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జమ్ము, కశ్మీర్, లద్దాక్, రాజస్థాన్, గుజరాత్, యూపీ పోలీసులు ఇప్పటికే పలువురిని... Read more
హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ బిపిన్ రావత్, రావత్ సతీమణి మధులిక సహా ఉన్నతాధికారులకు ప్రవాసభారతీయులు నివాళులు అర్పించారు. న్యూజెర్సీలోని శ్రీ సాయి దత్త పీఠం సహా పలుచోట్ల కా... Read more
ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటంటే భారతదేశ చరిత్ర పుస్తకాలలో భారత హిందూ రాజులు ఓడిపోయిన యుద్ధాలు గురించే ఎక్కువ రాయబడ్డాయి. అలాగే హిందువులు స్వతఃసిద్దంగా అహింసా వాదులు అని చెప్పే విధంగా చరిత్ర చిత్రిక... Read more
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినవాళ్లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్మీ అధికారి ఉన్నారు.. బిపిన్ రావత్కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తోన్న లాన్స్ నాయక్ సాయితేజ…. సాయితేజది చ... Read more
ప్రమాదానికి గురై 13 మంది ఆర్మీ ఉన్నతాధికారుల్ని పొట్టనపెట్టుకున్న Mi-17V5 ప్రపంచంలోనే అత్యాధునికమైనది. రష్యా తయారు చేసిన ఆర్మీ హెలికాఫ్టర్. దాదాపు 50 దేశాల సైనిక బలగాలు…ఈ విమానాల్నే వి... Read more
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు..మిగిలిన ఆ ఒక్కరు బిపిన్ రావతేనని తెలుస్తోంది. తీవ్రంగా కాలినగాయాలతో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత ఆయన్ని... Read more
ఎవరు ఈ బిపిన్ రావత్ … దేశమంతా జనం సెర్చ్ చేస్తున్న ప్రశ్న .. ! ఆయన తన కుటుంబ సభ్యులతో , వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కూనూరు అడవుల్లో కూలిపోవడం , ప్రమాద... Read more
దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ…. ఘోరం జరిగింది. ఆర్మీ హెలికాప్టర్ ఐఏఎఫ్ ఎంఐ-17V5 తమిళనాడు కూనూరులో కుప్పకూలింది. 14 మంది ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎ... Read more
రోటీని చేస్తూ అందులో ఉమ్మివేస్తున్న ఘటన మరోటి వెలుగు చూసింది.తందూరీ రోటీ చేస్తూ పిండిపై ఉమ్మివేస్తున్న నౌషద్ అనే వ్యక్తిని యూపీ మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2, 2021 న ఓ ఎంగేజ్ మెం... Read more
కేరళ మరో సిరియాలా తయారవుతోందా..అక్కడ వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే అలాంటి అనుమానాలే వస్తాయి. పాఠశాలల విద్యార్థులను జిహాదీల వైపు ప్రోత్సహిస్తున్నారు కొందరు. ఓ SDPI కార్యకర్త నేను బాబరీని అని ఉ... Read more
‘ఇక్కడ ఉండడం ఇబ్బందైతే నిరభ్యంతరంగా దేశాన్ని వీడండి. మీకు సౌకర్యంగా ఉన్న దేశానికి సంతోషంగా వెళ్లిపొండి’ జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా , మహబూబా ముఫ్తీని ఉద్దేశి... Read more
సొంతపార్టీ ఎంపీలకు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఎంపీ పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాలు కొడుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా మారకుంటే మార్పులు తప్పవని మంగళవారం జరిగిన పార్ట... Read more
సొంత యూట్యూబ్ చానల్ “క్యూ న్యూస్” ద్వారా కేసీఆర్ తీరును ఎండగడుతున్న తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. డిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగ... Read more
తెల్లదొరలా అవ్వాలని తండ్రి అనుకుంటే, వారిని ఎదిరించి యోధుడయ్యాడు – యోగి అయ్యాడు.. – ఆజాదీ కా అమృతోత్సవ్ ప్రత్యేకం
ఉన్నత విద్యావంతుడైన తండ్రి ఆ బిడ్డ గురించి ఎన్నో కలలు గన్నాడు. భారతీయ సంస్కృతి ఏమాత్రం ఒంటబట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అసలు భారతీయుడిగా కాక…ఓ ఇంగ్లిష్ బిడ్డలా తనను తీర్చిదిద్దాలనుకున్నా... Read more
స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టాలకు నాడు వంగదేశంగా చెప్పే బెంగాల్ వేదికైంది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, అరవిందో, సుభాష్ చంద్రబోస్, ఖుదీరాంబోస్, సరోజినీ నాయుడు వంటి స్వాతంత్య్ర యోధ... Read more
భోథ్ మండలం ధన్నూర్ (బి) గ్రామంలో బలరాం జాదవ్ ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి మంచి స్పందన వచ్చింది. మండలం చుట్టుపక్కల గ్రామాల నుండి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్యులకు చూపించుకొని వైద్యపరీక్షల... Read more
నాగాలాండ్లో ఘటనపై కోర్టు ఎంక్వైరీకి ఇండియన్ ఆర్మీ ఆదేశించింది. భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ విచారణ... Read more
దేశంలోనే తొలి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శారదా మీనన్ కన్నుమూశారు. పలు ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె 98 ఏళ్లవయసులో కొద్దిసేపటిక్రితం చనిపోయారు. మంగళూరులో పుట్టిన డాక్టర్ శారద.. మద్రాస్... Read more
హర్యానాలో ఘోరం జరింగింది. రోహ్తక్లోని భాలి ఆనంద్పూర్ లో పెళ్లి బరాత్ లోనే యువతిని తుపాకీతో కాల్చాడు మహ్మద్ సాహిల్ అనే యువకుడు. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంద... Read more