రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం ప్రకటించిన జగన్ – మృతుల్లో ముగ్గురు అసోంకు చెందిన వారు
శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐద... Read more
యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి “హెలీనా”ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్ నుంచి ఎత్తైన ప్రాంతాలలో ప్రయోగించారు. ఇది ప్రప... Read more
నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1 విడుదల – మొదటి మూడు స్థానాల్లో గుజరాత్, కేరళ, పంజాబ్
నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ (SECI)లో గుజరాత్, కేరళ తోపాటు పంజాబ్ మొదటి మూడు రాష్ట్రాలుగా నిలిచాయి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర... Read more
మహాత్మా జ్యోతి రావు ఫూలే 196వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ లో బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... Read more
రైతులకు మద్దతుగానంటూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో దీక్షకు దిగితే…ప్రతిపక్ష బీజేపీ హైదరాబాద్ లో దీక్ష చేపట్టింది. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె ది... Read more
శ్రీరామనవమి రోజున ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లోని ఒక హాస్టల్ సమీపంలో కొందరు విద్యార్థులు ఉత్సవం జరుపుకొంటుండగా ఘర్షణ చెలరేగింది. ఆ హాస్టల్ లో మాంసాహారం తయారు చేయవద్దన... Read more
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ – నిమిషాల్లో పునరుద్ధరించిన అధికారులు, నిపుణులు
భారత్ కు చెందిన పలు ట్విట్టర్ ఖాతాలను ఆధీనంలోకితీసుకున్నారు హ్యాకర్లు. అయితే నిపుణులు, అధికారులు అవి హ్యాక్ అయిన కొన్ని నిమిషాల్లోనే పునరుద్ధరించారు. హ్యాక్ అయిన అకౌంట్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభ... Read more
గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ మరింత పెరుగుతోంది. తాజాగా భద్రాచలం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ... Read more
రామకోటి రాసిన సోనాల రచనలో యువత, విద్యార్థులు – శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో రామకోటి రచన
శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో విద్యార్థులు రామకోటిరాశారు. శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో ఈ రామకోటి రచన కొనసాగుతోంది. రామనామ మే సర్వ పాప హరణమని..అందుకే ఈ కార్యక్రమం తలప... Read more
10 Principles of India-Africa Engagement! July 25, 2018 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఉగాండా పర్యటన సందర్భంగా ఉగాండా పార్లమెంట్ ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా 10 Principles of India... Read more
కొత్త మంత్రివర్గం కొలువుదీరిన వేళ ఏపీలో అసంతృప్తి జ్వాలలూ ఎగిసిపడుతున్నాయి. తమను కొనసాగించకపోవడంపై పలువురు, మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వనందుకు మరికొందరు అలకబూనారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచ... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. పాతవాళ్ళు కొందరు, కొత్తగా కొందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క... Read more
సీతారాంబాగ్ దేవలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి సేవ ప్రారంభంకాగా…ఆకాష్ పూరి,రాణి అవాంతిభాయ్ భవనం నుంచి ఎమ్మెల్యే... Read more
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. యుద్ధానికి కారణమైన రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధించిన వేళ భారత్ ఆ దేశం నుంచి భారీ ఎత్తున... Read more
ఢిల్లీలో ఢీ – తెలంగాణ భవన్లో కేసీఆర్ రైతు దీక్ష – కేసీఆర్ పోరాటానికి రాకేష్ తికాయత్ సంఘీభావం
తెలంగాణ రైతులకు మద్దతుగా ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీఅంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో నిరసనదీక్షకు దిగారు. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలనే ప్రధాన డిమాండ్ తో ఆయన దీక్ష... Read more
భారతీయ కుల లేదా వర్ణ వ్యవస్థ మీద గతంలో చాలా పుస్తకాలు వచ్చాయి. ఎక్కువగా ఈ పుస్తకాలు కులవ్యవస్థ లో లోటుపాట్లు గురించి, బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి గురించి వలస వాద రచయితలు రాసిన లేదా వక్రీకరించబడ... Read more
హర్యానా సీఎం కట్టర్ చేపట్టిన ‘మిషన్ వచన్’ కింద 182 కశ్మీరీ పండిట్ కుటుంబాలు 30 ఏళ్ల తరువాత భూ యాజమాన్య పత్రాలు పొందాయి. 1991 నుంచి 1993 మధ్య రాష్ట్రంలోని ఝుజ్జర్ జిల్లాలోని బహదూర... Read more
హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థినని స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం-హిందూసంస్థల ఆధ్వర్యంలో ఆందోళన
హనుమాన్ మాలలో ఉన్నాడనే కారణంతో విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకుండా అడ్డుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బోథ్ మండలం పొచ్చెరలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యా... Read more
ఓవైపు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు తొలగిస్తూ మరోవైపు పోలీసులతో ఆకతాయిల పని పట్టిస్తోంది యూపీలోని యోగీ సర్కారు. అమ్మాయిని వేధిస్తున్న ఓ పోకిరీకి పోలీసులు గుణపాఠం చెప్పిన వీడియో సోషల్మీడియాలో చ... Read more
సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని తనింట్లోనే తుదిశ్వాస విడిచారు. 300 కు పైగా సినిమాల్లో నటించారు... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
ఇస్లాంకు ద్రోహం చేసిన బీజేపీకి మద్దతిచ్చిన కాఫిర్లు మీరంటూ ఓ ముస్లిం కుటుంబంపై ఇరుగుపొరుగువారే దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. రుద్రాపూర్లో ముస్లింలు అధికంగా జీవించే ఉథంసింగ్ నగర్ కు... Read more
భారత్ లో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది వైరస్ తో చనిపోయారు. ఇక దేశంలో ఈరోజు వరకు... Read more
బ్రిటీష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో రోహిల్లా స్వాతంత్ర్య పోరాటం జరిగింది. 1836 నుంచి 186... Read more
కొండగట్టు ఆంజనేయ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ... Read more