మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త,ఎమ్మెల్యే రవిరాణాకు బెయిల్ మంజూరైంది. ముంబై సెషన్స్ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు హన... Read more
28 ఏళ్లకు సొంతూరికి -తల్లి ఆశీస్సులు తీసుకున్న ఆదిత్యనాథ్ – అన్నేళ్లకు కొడుకును చూసి ఉద్వేగానికి గురైన సావిత్రీదేవీ
చాలా కాలం తరువాత మాతృమూర్తి సావిత్రీదేవిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ. 28 ఏళ్ల సుదీర్ఘకాలం తరువాత ఆయన తన సొంతూరు ఉత్తరాఖండ్ లోని పంచూర్ వెళ్లారు.తన ఆధ్యాత్మిక గుర... Read more
మోదీ పర్యటన సందర్భంగా ప్రవాసభారతీయులు అక్కడ భగవాను ప్రదర్శిస్తే ఇక్కడ సెక్యులర్ కాంగ్రెస్ వాదులకు మండినట్టుంది. ఆ పార్టీ స్పోక్ పర్సన్ అదేం జెండా అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. https://twi... Read more
మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి జర్మనీలోని బెర్లిన్లో భారత కమ్యూనిటీతో సంభాషించారు, మోదీ సభలో ప్రసంగిస్తూ, “మినిమం గవర్నమె... Read more
మహానవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే పై కేసు నమోదైంది. ఔరంగాబాద్లో మే 1న జరిగిన బహిరంగ సభలో MNS చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన ప్రసంగంపై పలువురు ఫిర్యాదు చేశారు. ఔరంగాబాద్లో దాఖలైన ఎఫ్ఐఆర్లో సభ ని... Read more
2017 నుంచి పలుసార్లు మానసిక వికలాంగురాలైన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో మహారాష్ట్రలోని స్పెషల్ పోక్సో కోర్టు ఒక తండ్రి, అతని కుమారుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్... Read more
IWF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా హర్షదా శరద్ గరుడ్ సోమవారం చరిత్ర సృష్టించారు. ఆమె 45-కిలోల బరువు విభాగంలో 153-కిలోలు ఎత్తింది. పోటీ ప్రారంభ... Read more
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపటి నుంచి అసోం, మిజోరాంలో నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. అస్సాంలోని తముల్పూర్లో మే 4వ తేదీన జరిగే బోడో సాహిత్య సభ 61వ వార్షిక సదస్సులో రాష్ట్రపతి ప్ర... Read more
పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయడం – జీసెస్ కి చెప్పి చర్యలు తీస్కోమనండి – పాల్ దాడిపై స్పందిస్తూ వర్మ వరుస ట్వీట్లు
రైతుల పరామర్శకు వెళ్లిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన సంగతి తెలిసిందే. దాడిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అదేస్థాయిలో పాల్ బదు... Read more
వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ వీడియో – నేపాల్లో విందులో బిజీగా కాంగ్రెస్ నేత – బీజేపీ సెటైర్లు
రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. నేపాల్ రాజధాని ఖాట్మండులో ప్రస్తుతం రాహుల్ ఉన్నారు. CNN మాజీ కరస్పాండెంట్ అయిన తన స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహానికి రాహ... Read more
మూడు రోజుల పర్యటన లో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ ఈ సాయంత్రం బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీనికి ముందు, ఫెడరల్ ఛాన్సలరీ వద్ద మోదీకి అక్కడ... Read more
సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఎన్ఆర్ఐ – నంద్ మూల్ చందానీ నియామంపై డైరెక్టర్ విలియమ్ బర్న్ పోస్ట్
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్చందానీ నియమితులయ్యారు. సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ ఓ బ్... Read more
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపై రెండు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్నిఆదేశించింది సుప్రీంకోర్టు. బల్వంత... Read more
మహారాష్ట్ర నవ నిర్మాణసేన ఆధ్వర్యంలో జూన్ 5 ఛలో అయోధ్య పర్యటన సాగనుంది. దీంతో ముంబైలో ఛలో అయోధ్య పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. అందులో “జై శ్రీ రామ్. నేను నా స్వార్థం కోసం మతతత్వవాదిలా ఉండట్... Read more
ఉత్తరాఖండ్ పాఠశాలల్లో భగవద్గీత, రామాయణాన్ని ప్రవేశపెడతాం : విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్
ఉత్తరాఖండ్ పాఠశాల పాఠ్యాంశాల్లో భగవద్గీత, రామాయణం తోపాటు వేదాలను చేర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ సోమవారం తెలిపారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని అమలు చేస్తున... Read more
జాతీయవాదం గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్ తప్పనిసరిగా ఆర్ఎస్ఎస్ శాఖలను సందర్శించాలి: బీజేపీ నేత పర్వేశ్ సాహిబ్ సింగ్
ఉత్తరప్రదేశ్లో తిరంగ శాఖలను ప్రారంభించడం గురించి ఆప్ ప్రకటించిన ఒక రోజు తర్వాత, జాతీయవాదం గురించి తెలుసుకోవడానికి నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా... Read more
పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ను ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన 1987-బ్యాచ్ IAS అధికారి అయి... Read more
Amrutha Binduvulu – 26 April 2022 by Rj Usha http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives.s3.amazonaws.com... Read more
దేశం ప్రస్తుతం బొగ్గు కొరత ఎదుర్కొంటోంది. దీంతో రైల్వే చాలా ప్రయాణీకుల రైళ్లు క్యాన్సల్ చేసింది..బొగ్గుతో ట్రైన్స్ నడవనప్పుడు ప్రయాణీకుల ట్రైన్స్ ఎందుకు కాన్సిల్ చేయాలి అని కొందరి అనుమానం. వ... Read more
రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన బోథ్ మండల కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం పిలుపు మేరకు ఆదిలాబాద్ లోని బోథ్ మండల బీజేవైఎం తరపున నిరుద్యోగ భృతి కోసమై మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామ... Read more
రష్యా నావీకి చెందిన క్రూయిజర్ ‘మాస్కోవ’ ని నల్ల సముద్రంలో ముంచేసిన ఉక్రెయిన్ కి చెందిన ‘నెప్ట్యూన్’ యాంటీ షిప్ మిసైళ్ళు గత సోవియట్ యూనియన్ ని చెందిన పాత తరం మిసైళ్ళు. సోవియట్ యూనియన్ జమానాలో... Read more
జర్మనీలో ప్రవాస భారతీయుల సాదర స్వాగతం – భారత సంతతి చిన్నారులతో ఉల్లాసంగా గడిపిన మోదీ
మూడురోజుల యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయుల నుంచి సాదరస్వాగతం లభించింది. బెర్లిన్-బ్రాండెన్బర్గ్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా హోటల్ అడ... Read more
ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ అరెస్ట్ పై స్టే – ఖలిస్తాన్ వేర్పాటువాదులతో కేజ్రీవాల్ కు సంబంధాలున్నాయన్న విశ్వాస్
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ అరెస్టుపై పంజాబ్ & హర్యానా హైకోర్టు స్టే విధించింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పలు ఆరోపలు చేశా... Read more
యూరప్ పర్యటనలో ప్రధాని – మూడు దేశాలకు మోదీ – ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు అంశాలపై చర్చ
మూడు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని యూరప్ వెళ్లారు. జర్మనీతో ఆయన పర్యటన మొదలైంది. తెల్లవారుజామున డిల్లీ నుంచి ఆయన జర్మనీ బయల్దేరారు. ఈ మేరకు పీఎంవో ట్వీట్ చేసింది. PM @narendramodi emplanes... Read more