Chitram Bhalare Vichitram – by Rj Vennelaa 09 May 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece6/myindmedia-archives.s3... Read more
Amrutha Binduvulu – 10 May 2022 by Rj Usha http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives.s3.amazonaws.com/w... Read more
Jaagruthi Vyaasaalu- Sunitha – 08 May 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives.s3.amazonaws... Read more
శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించిన శ్రీలంక కోర్టు
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు నమల్ సహా పలు మిత్రపక్షాలను దేశం విడిచి వెళ్లకుండా గురువారం కోర్టు నిషేధించి... Read more
1857లో దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న 282 మంది భారతీయ సైనికుల అస్థిపంజరాలు అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో లభ్యమయ్యాయని పంజాబ్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్... Read more
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్నాటక కేబినెట్ ఆమోదం – వ్యతిరేకిస్తున్నామన్న విపక్ష కాంగ్రెస్
మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఈ బిల్లుకు జీవం పోసేందుకు ఎలాంటి చట... Read more
57 రాజ్యసభ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నిక ఉంటుంది. మే 24న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. జూన... Read more
మరో కశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. బుద్గాంలో రాహుల్ భట్ అనే పండిట్ ను లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పు లు జరిపారు. శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాహుల్ భట... Read more
ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 15న బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2020 నుంచి రాజీవ్ కుమార్... Read more
తాజ్ గదులపై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన అలహాబాద్ హైకోర్టు – ఆ అంశాన్ని చరిత్రకారులకు వదిలేయాలని హితవు
తాజ్ మహల్లో మూసి ఉన్న 22 గదులను తెరచి, వాటిలో ఏముందో చూడాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం... Read more
రాజస్థాన్ లో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో దోషిగా మౌల్వీ – అబ్దుల్ రహీమ్ కు లక్ష రూపాయల జరిమానా
గతేడాది నవంబర్లో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో మౌల్వీ అబ్దుల్ రహీమ్(43)ని రాజస్థాన్లోని కోట జిల్లాలోని పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమ... Read more
పంజాబ్లో అశాంతిని వ్యాప్తి చేసే కుట్ర – ‘లష్కర్-ఎ-ఖల్సా’ పేరుతో ఉగ్రవాద సంస్థను సృష్టించిన పాక్
పంజాబ్లోని మొహాలీలో ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో బాంబు పేలుళ్లు జరిగిన రెండు రోజుల తర్వాత కొత్త ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది.పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) భారతదేశంల... Read more
కాశ్మీర్ వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో NIA కోర్టు ముందుకు యాసిన్ మాలిక్ – నేరాన్ని అంగీకరించిన యాసిన్
2017లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు ముందు హాజరయ్యాడు వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్. కఠినమైన అన్ లాఫుల్ యాక్టీవిటీస్ అండ్... Read more
ఉజ్జయినిలోని ఒక మసీదులో భోజరాజు కాలం నాటి శివుని, గణేశుని విగ్రహాలు – వెల్లడించిన పురావస్తు శాఖ
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఒక మసీదులో శివుడు, గణేశుడి విగ్రహాలున్నాయని పురావస్తుశాఖ నిర్ధారించింది. మహామండలేశ్వర్, అఖండ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు అతులేశానంద జీ మహారాజ్ నివేదించిన కొన్ని రోజుల... Read more
గత నెలలో పాలక్కాడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ లో పని చేసే జీషాద్ ను అరెస్టు చేశారు. పోలీసులు నాలుగు రోజులు అతన్ని ప్రశ్నించారు. జిషాద్... Read more
ఆగ్రాలోని తాజ్మహల్ లో తాళం వేసి ఉన్న 22 గదులను తెరవాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థలం తమదేనంటున్నారు జైపూర్ రాజకుటుంబానికి చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి. ప్రస్తుతం... Read more
నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జె) వ్యవస్థాపకుడు గుర్పత్వంత్ సింగ్ పన్ను ఓ ఆడియో మెసేజ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ను హెచ్చరించాడు. పంజాబ్... Read more
రమ్నిక్ సింగ్ వ్యక్తిగత వివరాల కోసం ట్విట్టర్ కు పోలీసుల లేఖ – ఖలిస్తానీ టెర్రర్ కు వ్యతిరేకంగా గళం విప్పిన రమ్నిక్
పంజాబ్ ఖలిస్తానీ మూమెంట్ ను వ్యతిరేకిస్తున్న రమ్నిక్ సింగ్ వివరాలు కోరుతూ పంజాబ్ పోలీసులు ట్విట్టర్ కు లేఖరాశారు. ఖలిస్తాన్ ఒక విఫలమైన పాకిస్తానీ ప్రాజెక్ట్ అని.. పంజాబ్లోని సిక్కులు ఎవరూ ద... Read more
క్వీన్ ఎలిజబెత్ లేకుండానే ఈసారి బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాణి ప్రారంభ సమావేశాలకు హాజరుకాబోరని బకింగ్ హామ్ ప్యాలెస్ ముందుగానే ప్రకటించింది. 96 ఏళ్ల క్వీన్ అనారోగ్యసమస్యలతో... Read more
మమతా బెనర్జీ పుస్తకం కబితా బితాన్ కు బంగ్లా అకాడమీ అవార్డు – సాహిత్యసేవకు గుర్తింపుగా మమతకు పురస్కారం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ బంగ్లా అకాడమీ అవార్డు సీఎం మమతా బెనర్జీని వరిచింది. ఆమె రాసిన కబితా బితాన్ పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె స్వయంగా రాసిన 946 కవితలున్న పుస్తకం అది. 2020లో కోల... Read more
సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నకు డయాలసిస్ జరుగుతోంది. అయితే ఉదయం అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చి తుదిశ్వాస వ... Read more
అటు శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం క్రమక్రమంగా ఆందోళనలకు దారితీసింది. నిరసనకారుల ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇక ప్రధాని మహింద రాజపక్సే ర... Read more
కుతుబ్ మీనార్ పేరును విష్ణుస్తంభంగా మార్చాలి – యునైటెడ్ హిందు సంస్థ డిమాండ్ – కాషాయజెండాలతో నిరసన
అది తాజ్ మహల్ కాదు తోజో మహల్ అనే శివాలయం అని దాన్ని నిర్థారించేలా మూసి ఉన్న తలుపులు తెరిచి పరిశోధించేలా ఆర్కియాలజీసర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. మ... Read more
తాజ్ మహల్ కాదు, శివాలయం – మూసి ఉన్న 22 గదులు తెరచేలా ఆదేశాలివ్వాలంటూ అలహాబాద్ కోర్టులో పిటిషన్
తాజ్ మహల్లో తాళం వేసి ఉన్న గదులను తెరిచి శివాలయం ఉనికిని నిర్ధారించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం 22 గదులు మూసి ఉన్నాయని అక్కడ హిందూవిగ్రహాలు, సనాతన హైందవానికి సంబ... Read more
పంజాబ్ లో పోలీస్ ఇంటలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ లో పేలుడు – పోలీసు ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం
సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై రాకెట్తో నడిచే గ్రెనేడ్ (RPG) పేల్చడంతో పంజాబ్ హై అలర్ట్ లోకి వెళ్ళింది. మొహాలిలోని సెక్టార్ 77లో ఉన్న కార్యాలయంల... Read more