శివసేన తిరుగుబాటుదారుడు ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య యుద్ధం ముదురుతోంది. సీనియర్ నేత సంజయ్ రౌత్ శివసైనికులను వీధుల్లోకి పంపుతామని బహిరంగ హెచ్చరిక చేశారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామ... Read more
అమర్నాథ్ యాత్రలో జంట ట్రెక్ మార్గాలలో వేర్వేరు ప్రదేశాలలో మోహరించే పర్వత రెస్క్యూ టీమ్లలో ఎనిమిది మంది మహిళా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బంది చేరనున్నారు. రెండేళ్ల విరామం... Read more
Chitram Bhalare Vichitram by Rj Vennela 24 June 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece6/myindmedia-archives.s3.amazona... Read more
Chitram Bhalare Vichitram by Rj Vennela 23 June 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece6/myindmedia-archives.s3.amazona... Read more
ఉత్తరప్రదేశ్ లో 4000 సంవత్సరాల పురాతన రాగి ఆయుధాలు లభ్యం – ద్వాపర యుగానికి చెందినవని ఆర్కియాలజికల్ అధికారుల వెల్లడి
ఉత్తర ప్రదేశ్ లోని మణిపురిలోని పొలంలో పాత రాగి ఆయుధాలు దొరికాయి. ఈ ఆయుధాలు దాదాపు నాలుగు వేల ఏళ్ల నాటివని చెబుతున్నారు. జిల్లాలోని తహసీల్ కురవాలి ప్రాంతంలోని గణేష్పూర్లో రైతు బహదూర్ సింగ్... Read more
ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఇండియన్ నావల్ షిప్(ఐఎన్ఎస్) నుంచి ప్రయోగించిన వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం)ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు డిఫ... Read more
నా అనుభవంతో సంక్షోభాన్ని ఓడిస్తాం, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం సజావుగా సాగుతుంది – శరద్ పవర్
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో నిరూపించగల ఏకైక వేదిక అసెంబ్లీ వేదిక అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) చీఫ్ శరద్ పవార్ గురువారం అన్నారు. ముంబైలో జరిగిన ప... Read more
కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధమే – మీరురండి మాట్లాడుకుందాం – అసమ్మతి ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ వర్తమానం
మహారాష్ట్రలో రాజకీయం గంటగంటకూ మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే డిమాండ్ కు శివసేన తలొగ్గుతోంది. షిండేకే అధిక సంఖ్యా బలం ఉన్నట్టు తేలడంతో… మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి వై... Read more
మహా రాజకీయం అసోంను చేరిన వేళ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వాశర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సంక్షోభానికి బీజేపీ వ్యూహం పన్నిందని రెబెల్ ఎమ్మెల్యేలను గౌహతికి తరలించి ఆతిథ్యం... Read more
మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత – తీవ్రవ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్రమోదీతో పాటు మరికొందరికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకీయా జాఫ్రీ వేసిన పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహ... Read more
ఇప్పటి వరకు వ్యాపారంలో లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి శతజయంతి, అలాగే తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే... Read more
నీతి ఆయోగ్ సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ను ప్రభుత్వం నియమించింది. ఇది వరకు అయ్యర్ స్వచ్ఛ భారత్ మిషన్కు నాయకత్వం వహించారు. పరమేశ్వరన్ 1981 బ్యాచ్ IAS అధికారి. రెండేళ్లపాట... Read more
తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాతృమూర్తి శ్రీవకుళమాత ఆలయ క్... Read more
ముర్ము నామినేషన్, ద్రౌపది పేరును ప్రతిపాదించిన మోదీ – బలపరిచిన కేంద్రమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యులు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ వేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్షా, బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్... Read more
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అస్థిరతంలో కొట్టుమిట్టాడుతూ ఉండడం, ఆయన పదవికి గండి ఏర్పడటంపై ఒక వంక రాజకీయ వాదోపవాదాలు జరుగుతూ ఉండగా, మరోవంక ఇదంతా ఓ మహిళను ఏడిపించిన ఉసురే ఆయన సీఎం ప... Read more
మహారాష్ట్రలో రాజకీయ సాక్సోభం కారణంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉద్వేగభరితమైన ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఉద్దవ్ వ్యాఖ్యలపై అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ట్విట్టర్ లో స్పందించారు. షిండే మూడు పేజీల ల... Read more
అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ నిరసనల మధ్య బీహార్ నుంచి తెలంగాణ వరకు రైల్వే ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. గత కొన్ని రోజులుగా టిక్కెట్ రద్దు చేసినందుకు ప్రయా... Read more
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వచ్చే ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆమెను కలిశారు. ద్రౌపది ముర్ము అధ్యక్ష పదవికి నామినేట్ చేయడాన్ని భారతదేశం... Read more
ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికిసమర్థురాలన్నారు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ. ముర్మును కేవలం గిరిజన అభ్యర్థిగా పేర్కొనడం తనకు ఇష్టం లేదని.. అయితే ఆమె రాష్ట్రపతి పదవికి “సమర్థురాలు” అని... Read more
మణిపూర్ అమ్మాయిని విదేశీ టూరిస్ట్ అని పిలిచిన సమాజ్ వాదీ పార్టీ నేత – విదేశీయురాలిని కానంటూ బదులిచ్చింది యువతి
సమాజ్వాదీ పార్టీ నాయకుడు మనీష్ జగన్ అగర్వాల్ మణిపూర్ అమ్మాయి లిసిప్రియ కంగుజామ్ను విదేశీ పర్యాటకురాలిగా తప్పుగా భావించి, తాజ్ మహల్ దగ్గర ఆమె ఫోటోను ఉపయోగించి బీజేపీపై దాడి చేసే ప్రయత్నం చే... Read more
తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం చిలుకానగర్లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు చేశా... Read more
ఆయన బలమైన, సంపన్నమైన దేశం గురించి కలలు కన్నారు : బలిదాన్ దివస్ సందర్భంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. “భారతదేశ ఐక్యతను పెంపొందించడానికి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన అసమానమైన... Read more
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, పార్టీ అధినేత్రి సుప్రియా సూలే ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసంలో కలిశారు. ఠాక్రే మహారాష్ట్ర ప్రజలను ఉద... Read more
పర్యాటకులందరినీ స్వాగతిస్తున్నాం, మాకు నిధులు కావాలి : మహా ఎమ్మెల్యేల క్యాంప్ పై అసోం సీఎం హిమంత
శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం అసోంలో క్యాంపేసింది. ఒక విలాసవంతమైన హోటల్లోవాళ్లు బస చేస్తున్నారు.అయితే మహా రాజకీయం అసోం చేరుకోవడంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శ... Read more
ఒక “డమ్మీ” ని రాష్ట్రపతిగా బీజేపీ కోరుకుంటోందని పుదుచ్చేరి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. INC పుదుచ్చేరి చేసిన ట్వీట్ స్క్రీన్షాట్ను షేర్ చేశ... Read more