హైదరాబాద్ కాషాయమైంది. గల్లీలన్నీ జాతీయ నేతలతో నిండిపోయాయి. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప సభ కోసం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్, జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ ఇంటర... Read more
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటనకు వచ్చారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ హైదరాబాద్ నగరం వేద... Read more
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లా తులుం రైల్వే స్టేషన్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారని డీజీపీ... Read more
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు 22 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) రాబోయే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ల కోసం 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఒరెగాన్లోని యూజీన్లో జూలై 15 నుంచి 24 వరకు జరగనున్న ప్రపంచ... Read more
శ్రీనగర్లోని ఆల్ ఇండియా రేడియో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రకు సంబంధించి వివరాలతో... Read more
అగ్నిపథ్ ను నిరసిస్తూ హన్మకొండ లో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. పథకాన్ని రద్దుచేయలని నినాదాలు చేస్తూ ముం... Read more
డీఆర్డీవో మరో ఘనత సాధించింది. మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ను కర్ణాటకలోని చ... Read more
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఫలితాలను వెల్లడించారు. జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్ష పేపర్-1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది... Read more
దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన 15 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపన్నుశాఖ అటాచ్ చేసింది. బినామీ లావాదేవీల (నిషేధం) చట్టం, 1988 ప్రకారం ఈ ఆస్తిని అటాచ్ చేసింది. ఓ వ్యక్తి తన పేరు... Read more
Chitram Bhalare Vichitram by Rj Vennela 01 July 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece6/myindmedia-archives.s3.amazona... Read more
జులై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైంది. సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న నేపథ్యంలో… టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ నెలకొంది. ఈ... Read more
Chitram Bhalare Vichitram by Rj Vennela 30 June 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece6/myindmedia-archives.s3.amazona... Read more
Chitram Bhalare Vichitram by Rj Vennela 29 June 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece6/myindmedia-archives.s3.amazona... Read more
మహారాష్ట్రలో అధికార మార్పు తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు పార్టీ చీఫ్ శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేర్కొంది. తన పోల్ అఫిడవిట్ల కోసం పవార్కు ఆదా... Read more
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ప్రధాని నరేంద్రమోదీ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో.. భూమిని ఆరోగ్యవంతంగా మార్చడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.... Read more
ఉదయ్ పూర్ హత్యకు కారణం నూపుర్ శర్మనే, ఆమె దేశానికి క్షమాపణ చెప్పాలి – సుప్రీం వ్యాఖ్యలు
ఉదయ్ పూర్ హత్య నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఈ స్థితికి నూపుర్ శర్మనే కారణమని, ముఖ్యంగా కన్నయ్య హత్యకు కారణం ఆమె చేసిన వ్యాఖ్యలేనని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశప్రజల... Read more
మహారాష్ట్ర పరిణామాలపై మరోసారి స్పందించారు నటి కంగనా. “చెడు సమాజాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, విధ్వంసం ఆసన్నమైందని అర్థం. ఆ తరువాత వినూత్న సృష్టి మొదలవుతుంది. జీవిత కమలం వికసిస్తుంది... Read more
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా యాత్ర జరగలేదు. రెండేళ్ల తరువాత రంగరంగవైభవంగా జరుగుతున్న యాత్రకోసం లక్షలాదిగా భక్తులు పూరీ తరలివ... Read more
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కావాలని దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీ కేంద్ర నాయకత్వం కోరింది : నడ్డా
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండమని దేవేంద్ర ఫడ్నవీస్ను పార్టీ కేంద్ర నాయకత్వం కోరిందని భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా తెలిపారు. “దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్... Read more
ఔరంగాబాద్ నగరాన్ని శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధరాశివ్గా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రకటన చేసిన అనంతరం పేర్లన... Read more
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.... Read more
ఆలయ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన రాష్ట్రీయ వానరసేన బృందం
అన్యాక్రాంతమైన దేవాలయ భూములు కాపాడేందుకు సంకల్పదీక్ష తీసుకుని పోరాటం చేస్తున్న తెలంగాణ వానరసేన బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూముల విముక్తి కోసం చర్యలు తీసుక... Read more
అగ్నిపథ్ పథకంపై ఆదిలాబాద్లో నెహ్రూయువకేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ యువతకు వాస్తవాలు తెలిపే ఉద్దేశంతో నిర్వాహకులు కార్యక్రమం ఏర్పాట... Read more
తమిళనాడు నాగపట్నం జిల్లా అధమంగళంలోని కీజా కన్నాపూర్లో ఓ మద్యం దుకాణాన్నిమహిళలు ధ్వంసం చేశారు. పుదుచ్చేరి నుంచి అక్రమంగా తీసుకువచ్చి మద్యం విక్రయిస్తున్నారంటూ వారీ పనికి పాల్పడ్డారు. పదేళ్లుగ... Read more
మహారాష్ట్ర సంక్షోభాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను వెన్నుపోటు పొడిచారంటూ ఓ ఊహాచిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు పార్టీ సీని... Read more