నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో భారీ నిరసనకు ద... Read more
శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసిన కోర్టు… ఎమ్మెల్యేల అనర్హతపై అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్ ను ఆద... Read more
కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన క్రీడాకారులతో మోదీ వర్చువల్ ఇంటరాక్షన్ – స్ఫూర్తినింపే ప్రయత్నం
కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్గా ఇంటరాక్ట్ అయ్యారు. వారిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ఈనెల 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్, బర్మింగ్ హామ్ లో జరిగ... Read more
గుజరాత్ లో ఘోరం జరిగింది. బోర్సాద్ లో రోడ్డుమీద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి ట్రక్కును ఎక్కించారు దుండగులు. ట్రక్ నడుపుతున్న వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దాని ఎదురుగా... Read more
అవినీతి విషయంలో యోగీ కఠిన వైఖరి – పీడబ్ల్యూడీ మంత్రి ఓఎస్డీ సస్పెన్షన్ – యోగీ తీరుపై మంత్రి కినుక
అవినీతి అధికారుల విషయంలో కఠినంగా ఉంటున్నారు యూపీ సీఎం యోగీ. తమ సిబ్బందిని గుడ్డిగా నమ్మవద్దని మంత్రులకు సూచించారు. పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద ఓఎస్డీ అనిల్ కుమార్ పాండేతో పాటు… మర... Read more
తెలంగాణలో ఆర్టీసి మళ్ళీ బాదుడుకు సిద్ధమైంది. ఇదివరకే సెస్ల రూపంలో భారీగా టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీల రూపంలో ధరలు పెంచనుంది. ఒక్కో ప్రయాణికుడు తమ వెంట 50 కిలోల... Read more
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఆయనపై ప్రజాగ్రహం ఉన్నా…దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఆయనవైపే మొగ్గుచూపారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 225 ఓట్లకు గాను విక్రమస... Read more
పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా హత్య కేసులో హంతకులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. అమృత్సర్లోని అత్తారి సమీపంలో పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న చిచా భక్నా గ్రామంలో నిందితులకు, పం... Read more
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ పై దాఖలైన మొత్తం ఆరు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బయటకు వదలకుండా నిర్బంధంలో ఉంచడానికి సరైన కారణాలు కనిపించడం లేదని..అందుకే బెయిల్ మంజూర... Read more
ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్భంగా వరదబాధితుల సహాయర్థం సేవాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు అవసరమైన... Read more
హర్యానాలో డీఎస్పీ హత్య తరహాలోనే ఝార్ఖండ్ లో మరో ఘటన – పశువుల స్మగ్లర్ల చేతిలో సబ్ఇన్స్పెక్టర్ సంధ్య టోప్నో హత్య
జార్ఖండ్లోని రాంచీ జిల్లాలో ఒక మహిళా పోలీసు అధికారి డ్యూటీలో ఉండగానే హత్యకు గురయ్యారు. పశువులను స్మగ్లింగ్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు. మరణించిన అధికారిని తూపుదాన... Read more
తమిళనాడులో తిరుచ్చి(తిరుచిరాపల్లి)లోని హై-సెక్యూరిటీ స్పెషల్ క్యాంపులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది, ఇక్కడ క్రిమినల్ కేసులకు సంబంధించి విదేశీ పౌరులు, మరీ... Read more
గత 10 రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. నీటి ఉదృత అధికమవడంతో అనేక చోట్ల వరదల వల్ల ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సేవాభారతి... Read more
సూర్యకుమార్ సేన్ పళ్ళు విరగగొట్టి గోళ్ళూడదీసినన్ మరువ లేదు ఇతడు మాత స్వేచ్చ సూర్య సేను నిలచె సూర్యునోలె నిచట వినుర భారతీయ వీర చరిత దంతములను విరిచి తన నఖాల్బెరికినన్ సేను వీడ లేదు స్వేచ్చ పోర... Read more
కశ్మీర్లోని లష్కరే నెట్వర్క్ ను ఛేదించిన భద్రతా దళాలు – ఏడుగురి అరెస్ట్, పెద్దఎత్తున మందుగుండు సామగ్రి స్వాధీనం
జమ్ముకశ్మీర్లో లష్కరో తోయిబా నెట్వర్క్ ను భద్రతాదళాలు ఛేదించాయి. సరిహద్దులోని రాజౌరి, పూంచ్ జిల్లాల నుంచి జమ్మూ డివిజన్లో పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులను సోమవారం అదుపులోకి తీసుకున్నా... Read more
సాయుధదళాల్లో నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్ల... Read more
భీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. శాశ్వత వైద్య బెయిల్ కోసం వరవరరావు దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి సుప్రీంకోర్టు ఇవా... Read more
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా నామినేషన్ వేశారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ఆమె వెంట ఉన్నారు.అయితే టీఆర్ఎస్ అల్వా నామినేష... Read more
సుప్రీంకోర్టులో నూపుర్ శర్మకు ఉపశమనం లభించింది. తదుపరి విచారణ వరకు ఆమెను ఆరెస్ట్ చేయవద్దని ఆయా రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తన అరెస్టులపై మినహాయింపులు ఇవ్వాలని..తనపై నమోదైన కేసు... Read more
డీఎస్పీని పొట్టనపెట్టుకున్న హర్యానా మైనింగ్ మాఫియా – చెత్తకుప్పలో సురేంద్ర సింగ్ మృతదేహం లభ్యం
హర్యానాలో డీఎస్పీ ర్యాంకు పోలీసు అధికారి మైనింగ్ మాఫియా చేతిలో హతమయ్యాడు. సోమవారం గురుగ్రామ్కు సమీపంలోని పచ్గావ్ సమీపంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు టౌరు డీఎస్పీ సురేంద్ర సిం... Read more
ములుగు జిల్లాలో ప్రతిపాదిత గిరిజన వర్సిటీ త్వరలోనే సాకారం కానుంది. ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. బిల్లు వివరాల్ని లో... Read more
తన అత్తమామలు నారాయణమూర్తి, సుధామూర్తిని చూసి గర్వపడుతున్నానన్నారు బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి సునక్. భార్య అక్షితపై వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో... Read more
నూపుర్ శర్మ వీడియోను చూసినందుకు 23 ఏళ్లవ్యక్తిపై దుండగులు దాడి చేసిన ఘటన బిహార్లో జరిగింది. సీతామర్హి జిల్లాకు చెందిన అంకిత్ కుమార్ ఝా అనే వ్యక్తి తన మొబైల్ లో నూపుర్ శర్మ ప్రసంగాల వీడియోలు... Read more
తన అరెస్టులపై స్టే విధించాలంటూ నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలపై ఆమెపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. తనను రేప్ చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపుల... Read more
నార్వేలోని ఓస్లోలో జూలై 6-16 వరకు జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ 2022లో భారత జట్టు ఒక స్వర్ణం, ఐదు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. బెంగళూరుకు చెందిన ప్రాంజల్ శ్రీవాస్తవ స్వర్ణ పత... Read more