బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేప... Read more
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలకు షరతులో కూడిన బెయిల్ ఇచ్చి... Read more
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాలకు గానూ తొలివిడలో మొత్తం 89 అసెంబ్లీ స్... Read more
కేసీఆర్ కుటుంబంపైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల. కేసీఆర్ పాలనలో తెలంగాణ అఫ్ఘనిస్తాన్లా తయారైందని… కేసీఆర్ తాలిబన్ చీఫ్ లా, ఆయన వెంట ఉన్న నాయకులు తాలిబ... Read more
తెలంగాణలో దోచుకున్నది చాలక ఇంకా దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం ఢిల్లీమీద పడిందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు... Read more
సుప్రీం కోర్టు చరిత్రలో మరోసారి మహిళా బెంచ్ కొలువుదీరింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్నిఏర్పాటు చేశారు చీఫ్ జస్టిస్..జస్టిస్ డీవై చంద్రచూడ్. ఇవాళ మహిళాధ... Read more
సునందా పుష్కర్ మృతికేసులో శశిథరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు
సునంతా పుష్కర్ కేసులో శశిధరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై డిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. శశిధరూర్ పై ఉన్న ఆరోపణల్ని కొట్టివేసి క్లీన్ చిట్ ఇస్తూ పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశార... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ను శరత్రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో... Read more
ఆధునిక భారతీయ మహిళ ఆత్మగౌరవ ప్రతీక అని సీనియర్ న్యాయవాది, ప్రజ్ఞాభారతి బాధ్యురాలు విజయభారతి అన్నారు. అనాదినుంచి ఆదిపరాశక్తిగా భారతీయ సమాజ అభ్యున్నతికి కృషిచేసింది మహిళే అని ఆమె అన్నారు. వరంగ... Read more
తెలంగాణ విమోచనం జరిగి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా….రాష్ట్రవ్యాప్తంగా అమృతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వరంగల్లో యువసమ్మేళనం నిర్వహించారు. దక్షిణ మధ్యక్షేత్ర ధర్మజాగరణ్ ప్రముఖ్ అ... Read more
భారత ఆర్మీలోకి గద్దలు – గాల్లోనే డ్రోన్లను పేల్చేసేలా శిక్షణ – ఉత్తరాఖండ్ లో ‘అర్జున” విన్యాసం
భారతఆర్మీలోకి కొత్త జీవ ఆయుధం చేరింది. సరిహద్దుల్లోకి చొరబడే డ్రోన్లను వేటాడే గద్దలు ఇక విధుల్లో చేరనున్నాయి. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణనిచ్చారు నిపుణులు. భారత్-అమెర... Read more
ఈసారి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరా – డిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. అతనితోపాటు మనీశ్ కు అత్యంత సన్నిహితులైన దినేష్ అరోరా... Read more
ఎన్డీటీవీ బోర్డ్ పదవులనుంచి వైదొలగిన ప్రణయ్ రాయ్ దంపతులు – ఇక ఎన్డీటీవీని చూసేదిలేదన్న తెలంగాణ మంత్రి కేటీఆర్
ఎన్డీటీవీ బోర్డు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికారాయ్. వారి స్థానంలో సంజయ్ పుగాలియా, సెంథిల్ చెంగల్వరాయన్ నియామకాన్ని బోర్డ్ ఆమోదించింది. https://twitter.com/... Read more
శ్రద్ధాను దారుణంగా చంపి ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అమీన్ ఆమెను చంపినందుకు తానేం పశ్చాత్తాపపడడం లేదన్నాడు. విచారణలో భాగంగా అతనికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. నేరాన్ని అంగీకరించిన ఆఫ్తాబ్..అందు... Read more
కశ్మీర్ ఫైల్స్ ఓ వల్గర్ ప్రాపగండా:ఇఫీ జ్యూరీ హెడ్ – లాపిడ్ వ్యాఖ్యలపై అనుపమ్ ఖేర్ సహా పలువురి ఆగ్రహం
కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడుఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్. ఈ చిత్రాన్ని వల్గర్ ప్రాపగండాగా అభివర్ణించాడు. అయితే వాస్తవ గాథతో తెరకెక్క... Read more
ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి – సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పూనమ్ మాలకొండయ్య
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీఎఎస్ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి జవహర్ రెడ్డి ఆ... Read more
షర్మిల అరెస్ట్ పై విజయమ్మ ఆందోళన – వైఎస్సార్టీపీ నాయకురాలి పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. షర్మిళను పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసిన విజయమ్మను కూడా పోలీసులుఅరెస్టే చేశారు. దీంతో విజయమ్మ ల... Read more
వివేకానంద హత్య కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకాకేసును ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలం... Read more
ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తుండగా షర్మిళ అరెస్ట్ – కార్లో ఉండగానే క్రేన్ తో లిఫ్ట్ చేసిన పీఎస్ కు తరలించిన పోలీసులు
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. షర్మిల కార్లో ఉండగానే అలాగే కారును క్రేన్ సాయంతో ల... Read more
విజయం అనేది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు! 1947 లో యూదుల కోసం ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కష్ట,నష్టాలకి ఎదురొడ్డి పోరాడుతూ వచ్చింది. అరబ్ దేశాలతో ఒ... Read more
It additionally helps should you understand how the stock markets operate and are up to date on all market-related news. It provides a platform for the purchase and sale of assorted securiti... Read more
బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పాదయాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి సోమవారం ఆయన పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తుండగా... Read more
50 కోట్ల వాట్స్ అప్ నంబర్స్ అమ్మకానికి పెట్టారు ! దాదాపుగా 500 మిలియన్ వాట్స్ అప్ ఫోన్ నంబర్స్ ని ఆల్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. 84 దేశాల వాట్స్ అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ ని అమ్మకానికి... Read more
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ చార్జిషీట్ – ఏ1 గా సమీర్ మహేంద్ర, చార్జిషీట్లో లేని మనీష్ సిసోడియా పేరు
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటిరోజే ఈడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులో... Read more
అనుచిత వ్యాఖ్యలకు రామ్ దేవ్ క్షమాపణలు – మహిళలంటే తనకెంతో గౌరవం అన్న యోగా గురువు
మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగాగురువు రామ్ దేవ్ బాబా క్షమాపణ చెప్పారు. మహిళల సాధికారత కోసం తపించే వ్యక్తిని తానని చెప్పకొచ్చారు. మహారాష్ట్ర థానెలో ఓ కార్యక్రమంలో మహిళల వస్త్రధ... Read more