తెలుగురాష్ట్రాల్లో తన పర్యటన కోసం ప్రత్యేక వాహనం సిద్దం చేసుకున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తన కారవాన్ కు వారాహి అని పేరు పెట్టారు. పొలిటికల్ టూర్లకోసం మాత్రమే పవన్ దానిని వాడుతారని చెబుతు... Read more
కేంద్రంపై మరోసారి విరుచుకపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చేతకాని విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. నినాదాలు తప్ప దేశానికి ఆ పార... Read more
ఆర్ముడ్ ఎయిర్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహించారు. సాయుధ బలగాల పతాక దినోత్సవం ….సాయుధ బలగాల ధైర్యాన్ని, ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకునే రోజు అని ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్... Read more
ఉగ్రవాదానికి కీలకం ఆధారంగా ఉన్నఆర్థిక తోడ్పాటును బ్రేక్ చేయాలని జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. మధ్య ఆసియా దేశాలకు చెందిన ఎన్ఎస్ఏలు, అధికారులతోజరిగిన సమావేశంలో దోవల్ మాట్లాడారు. టె... Read more
Chitram Bhalare Vichitram by Rj Vennela 03 December 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece6/myindmedia-archives.s3.ama... Read more
వికారాబాద్ జిల్లాలో వింత శకటం – రీసెర్చ్ హీలియం బెలూన్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగలికుంట్లలో వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369 సినిమాలోని టైమ్ మిషన్ ను పోలినట్టు ఉండడంతో స్థానికులు దాన్ని విచిత్రంగా, ఆసక్తిగా చూశారు. పంటపొలాల్లో పడిన... Read more
15ఏళ్ల బీజేపీ పాలనకు చెక్ – ఎంసీడీని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ – చతికిలపడిన కాంగ్రెస్ట
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది ఆప్. 250 వార్డుల్లో 134 వార్డుల్లో ఆమ్ ఆద్మీ ఆభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలు దక్కించుకుంది.ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయ... Read more
సీపీఐ ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. రాజ్ భవన్ కు ర్యాలీగా బయల్దేరిన పార్టీ శ్రేణులను ఖైరతాబాత్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పోలీసులు అంద... Read more
నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ఈనెల పదోతేదీలోగా… ఇరుపక్షాలు లిఖితపూర్వక... Read more
బాబ్రీ కూల్చివేతను మరువం, మిమ్మల్ని క్షమించం – సోషల్మీడియా వేదిగ్గా ఓ వర్గం విద్వేషపు రాతలు
బాబ్రీకట్టడం కూల్చివేతకు నేటితో 30ఏళ్లు. 1992లో ఇదే రోజు కరసేవకులు రామజన్మభూమిలో బాబర్ అక్రమంగా కట్టిన నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆతరువాత అక్కడ రాముడి ఉనికి నిజమంటూ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన... Read more
వారిని నిందితులుగా ఎలా చేరుస్తారు-ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసు... Read more
జీ 20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఏ బాధ్యత ఇచ్చినా చేపట్టి నెరవేరుస్తానని ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సదస్సు విజయ... Read more
నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న జీ20 నిర్వహణ సదస్సులో పాల్గొన్న బాబు డిజిటల్ నాలెడ్జ్ పై పలు కీలక సూచనలు చేశారు. దీంతో డిజిటల్ నాలెడ్జ్ విజన... Read more
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలు సహకరించాలని ప్రభుత్వం ఆయాపార్టీలను కోర... Read more
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి-పార్లమెంట్ ఆవరణలోని విగ్రహానికి రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
అంబేద్కర్ వర్దంతి సందర్భంగా దేశం ఆయనకు ఘన నివాళులు అర్పించింది. మహా పరినిర్వాస్ దివస్ గా ఆయన వర్దంతి దేశం జరుపుకుంది. పార్లమెంట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ర... Read more
ఫోర్బ్స్ దాతృత్వ జాబితాలో ఆదానీ పేరు – 60వేల కోట్లు విద్యం, వైద్యం, నైపుణ్యాభివృద్ధికోసం వెచ్చిస్తున్న ఆదానీ గ్రూప్
అపరకుబేరుడు దానకర్ణుడిగా నిలిచారు. ఆసియాలో పెద్దఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేసే వాళ్ల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. అందులో భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ ఆదానీ పేరు దక్కించుకున... Read more
శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కోసం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బ్రిడ్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.... Read more
ఆదివాసీ గూడేల్లో జోరుగా మత ప్రచారం-చిన్నపిల్లలను సైతం ప్రలోభపెడుతున్న మతమార్పిడి మాఫియా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ హిందూసంస్థలు ఎదుర్కొంటున్నా క్రైస్తవ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. బోథ్ మండలంలోని గ్రామాల్లో... Read more
మరోసారి భారీగా ఉద్యోగల కోతకు సిద్ధమైంది దిగ్గజ సంస్థ అమెజాన్. పదివేల మందిని తొలగించవచ్చని ప్రచారం జరిగినా ఆ సంఖ్య 20వేలు ఉండవచ్చని అంచనా. ఖర్చుల తగ్గింపులో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది... Read more
రెండురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశాలు – సంగ్రామ యాత్ర కారణంగా హాజరుకాని బండిసంజయ్
బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలకు అన్ని రాష్ట్ర... Read more
కేసీఆర్ తో , టీఆర్ఎస్ గూండాలతో తనకు ప్రాణహాని ఉందన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిళ. తానంటే కేసీఆర్కు భయం పట్టుకుందని, తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోలీసుల ద్వారా ఒత్తిడి... Read more
ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిందన్న కేంద్రం తాజా నివేదిక కలకలం రేపుతోంది. స్మిగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం.. కేంద్ర బలగాలు ఎక్కువగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఏపీలోనే. 2021... Read more
న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని..సీబీఐ విచారణకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీబీఐకి లేఖ రాసిన కవిత… వెబ్సైట్లో ఎఫ్ఐఆర్, ఫిర్యాదు అని ఉన్నట్టుందని….అయితే నిందితుల జాబితా... Read more
పీవోకే పై కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్. పాక్ అక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే అనువైన సమయం అన్నారాయన. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అన్నివిధాలా బలహీనంగా... Read more