చైనా సైనికులు వీధిరౌడిల్లా ప్రవర్తిస్తారు, అది వారి నైజం – భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే
భారత హద్దుల్లోకి చొచ్చుకొస్తూ చైనా సైనికులు వీధి రౌడీల్లా వ్యవహరించారని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ప్రతిఏటా చొరబాట్లకు తెగబడుతూ భారత సైనికుల చేతిలో చావు దెబ్బలు తింటున్నా... Read more
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలో బాలిక అదృశ్యం విషాదాంతమైంది. శుక్రవారం కనిపించకుండా పోయిన బాలిక శుక్రవారం అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. పదేళ్ల ఆ అమ్మాయి మృతదేహాన్నిఅంబేద్కర్ నగర్ చెరువులో... Read more
శ్రద్ధావాకర్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా బెయిల్ పిటిషన్ పై శనివారం విచారణ జరగనుంది. బెయిల్ కావాలంటూ ఢిల్లీ సాకేత్ కోర్టును ఆశ్రయించాడు ఆఫ్తాబ్. ఈన... Read more
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల పై హ్యాకర్ల దాడి చైనా పనేనని తేలింది. హ్యాకింగ్ చైనా నుంచే జరిగినట్టు విచారణలో తేలిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్ లో మొత్తం 100 సర్వర్లుండగా 6... Read more
భారత్ -చైనా సరిహద్దులో మళ్లీ ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ కు బాసటగా నిలిచింది. భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసిన చైనా తీరును ఆ దేశం తప్పుపట్టింది. ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భా... Read more
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులో కొత్త కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహి... Read more
`హైదరబాద్ విముక్తి పోరాటం’ ప్రధానాంశంగా గోల్కొండ సాహితీ మహోత్సవం, 2022 భాగ్యనగర్ లోని పత్తర్ గట్టి అగర్వాల్ కళాశాలలో డిసెంబర్ 11న సుసంపన్నంగా సాగింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమృతోత్సవాలను... Read more
ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్టింగులు న్యూడిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. బుధవారం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ వీటిని ఏర్పడింది.... Read more
Matalaiజమ్ముకశ్మీర్లో అతిపెద్ద యోగా కేంద్రాన్ని నిర్మిస్తోంది కేంద్రం. ఉధంపూర్లోని మంటలైలో 2017లో నిర్మాణపనులు ప్రారంభమైనా కరోనా, లాక్ డౌన్ వల్ల నిర్మాణపనులు కాస్త ఆగిపోయాయి. అసలైతే 36 నెలల్... Read more
బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేయించారని..అందుకు అనుభవిస్తారంటూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితపై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే మతతత్వాన్ని రెచ్చ... Read more
బండి సంజయ్ బ్రెయిన్ డ్యామేజైంది – అందుకే అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు : కవిత
బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మండిపడ్డారు టీఆర్ఎస్ నాయకురాలు కవిత. ఆయన బ్రెయిన్ డామేజ్ అయిందని..అందుకే అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని కవిత అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ, నాయకుడు ఎక్క... Read more
ఇక్కడ ఉండేకన్నా దేశం విడిచివెళ్లడానికి సిద్ధం…పాకిస్తాన్లోని 37శాతం మంది ప్రజల మనసులోని మాట. చాలామంది బయటపడిపోతున్నారు కూడా. ఇక బలూచిస్తానా ప్రావిన్స్ లో అయితే వీరు 47 శాతంగా ఉంది. ఆ త... Read more
సరిహద్దులో ఘర్షణ నిజమే-చైనా సైనికుల్ని భారత దళాలు తిప్పికొట్టాలి – పార్లమెంట్లో రాజ్ నాథ్ ప్రకటన
తవాంగ్ వద్ద… యాంగ్త్సే ప్రాంతంలో యథాతథ స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని, దీనిని మన రక్షణ దళాలు దీటుగా త... Read more
సోషల్మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. స్ఫూర్తిదాయక కథనాలు, సందేశాత్మక పోస్టులు షేర్ చేస్తుంటారు. మధ్యలో ఆయన ఫాలోవర్లు వేసే ప్... Read more
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పాత కేసుల పరిష్కార... Read more
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ పేరును ప్రకటించింది కాంగ్రెస్. సీఎం పదివికి ఆశించిన వారు చాలామందే ఉన్నా…ప్రముఖంగా నలుగురి పేర్లు వినిపించాయి. చివరకు సుఖ్వీందర్ పేరును ఖరారు చేసింది హ... Read more
ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షల నుంచి మానవతాసాయాన్ని మినహాయించేందుకు రూపొందించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం వల్ల పాకిస్తాన్ వంటి దేశాల్లోని ఉగ్రసంస్థలు మరింత బలపడుతాయని భార... Read more
జనసేన అధినేత పవన్ వాహనం వారాహి కాదు నారాహి అని రోజా అన్నారు. కత్తులను చేతబట్టి విన్యాసాలు చేస్తున్న పవన్ కు…ఎవరిపై యుద్ధం చేయాలో తెలియడంలేదని వ్యంగ్యంగా అన్నారు. తిరుపతిలో జరిగిన ఏపీ స... Read more
కేంద్రంలో బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్ కే ఉందని… సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భారత రాష్ట్రసమితిని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో... Read more
యూసీసీపై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు – వాయిస్ ఓటింగ్- అనుకూలంగా 63, వ్యతిరేకంగా 23 ఓట్లు
ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని కోరుతూ బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఈసారీ అడ్డుకున్నాయి. ఇది దేశంలో సామ... Read more
రెండోరోజు షర్మిళ ఆమరణ దీక్ష- యాత్రకు అనుమతిచ్చేవరకు దీక్ష విరమించేది లేదన్న వైఎస్సార్టీపీ చీఫ్
వైఎస్సార్టీపీ నేత షర్మిల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు.. అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను వదిలిపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అంతవరకు దీక్ష విరమించబోనని పచ్చి... Read more
Jaagruthi Vyaasaalu – Sunitha – 04 December 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives.... Read more
ఆసక్తికరమైన, సందేశాత్మక ట్వీట్లతో ఆకట్టుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజా ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఏళ్ల తరబడి నీళ్లు లేకున్నా, పూర్తిగా ఎండిపోయినా , తడి తగిలితే చాలు మళ్లీ ప్రాణ... Read more