హిందూదేవుళ్లను దూషిస్తూ..పిల్లలకు కూడా అదే చెప్పిన ఉపాధ్యాయుడు మల్లికార్జున్ ను సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో హిందూసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతరం మండల ఎంఈవో కార్యాలయా... Read more
శ్రీలంకతో వన్డే సిరీస్ కు జస్ప్రీత్ బూమ్రా ఔట్ – పూర్తి స్థాయి ఫిట్నెస్ లేకపోవడమే కారణం
గౌహతి వేదిగ్గా శ్రీలంకతో రేపటినుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్, జస్ప్రీత్ బూమ్రా జట్టులో చేరకుండానే ఔటయ్యాడు. వన్డే సిరీస్ కోస... Read more
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.నాయకులు జంపింగ్ లు వేగమయ్యాయి. బీఆర్ఎస్ నాయకత్వంపట్ల అసంతృప్తిగా ఉన్న… ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న... Read more
Myind Media Redio News – 02 December 2022 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindm... Read more
9.10 షెడ్యూల్లోని సంస్థల విభజనకు ఆదేశాలివ్వండి – సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో కేంద్ర... Read more
Jaagruthi Vyaasaalu – Sunitha – 01 January 2023 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives.s... Read more
మేకులతో చేసిన మోదీ నిలువెత్తు చిత్రపటం ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన 72 ఏళ్ల షఫీక్ హష్మీ దాన్ని రూపొందించారు. అందుకోసం 5వేల మేకులు వాడారు. జనవరి 9న జరిగే ప్రవాసీ భారతీయ దివస్... Read more
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 18న జరిగే కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవిం... Read more
డిల్లీ లిక్కర్ పాలసీ స్కీమ్ కేసుకు సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 25 కోట్ల 25 లక్షలు చెల్లించింది. కేసు కోసం గత 18 నెలల్లో ఢిల్లీ ప్రభుత్వం 28.10 కోట్లు ఖర్చ... Read more
జోషిమఠ్ ను కుంగుతున్న పట్టణంగా ప్రకటించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం-సురక్షిత ప్రాంతాలకు బాధితులు
జోషిమఠ్ ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కుంగుతున్న పట్టణంగా ప్రకటించింది. కొన్నిరోజులుగా నేల కుంగిపోతూ…ఇళ్లకు బీటలు వారుతున్న సంగతి తెలిసిందే. జోషిమఠ్ లోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యం కాదని న... Read more
కోవిడ్ కట్టడిలో ప్రపంచదేశాలన్నింటికన్నా భారతే ముందుందన్నారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని… కోవిడ్ కట్టడికి ఇక్కడి ప్రభుత్వం తీసుకున... Read more
కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టులో ఊరట – బెయిల్ మంజూరు, వారి అరెస్ట్ చట్టప్రకారం జరగలేదని వ్యాఖ్య
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ కు బాంబే హైకోర్ట్ లో ఊరట దక్కింది. చట్టానికి అనుగుణంగా వారి అరెస్ట్ జరగలేదన్న కోర్టు…వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. వ... Read more
ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు – కామారెడ్డి కలెక్టర్ జీతేశ్ పాటిల్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ జీతేశ్ పాటిల్ వివరణ ఇచ్చారు. అది కేవలం ప్రతిపాదన మాత్రమేనని ఎవరి భూములూ లాక్కోవడం లేదని అన్నారు. మాస్టర్ ముసాయిదా దశలోనే ఉందని…ఇంకా ఫైనల్ కాలేదని... Read more
జీతాలిస్తోంది టీఆర్ఎస్ కాదు, ప్రజలు – యూనిఫాం ఉన్నంతమాత్రాన బెదిరేదిలేదు – పోలీసులకు డీకే అరుణ వార్నింగ్
పోలీసులను ముందుపెట్టి బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకేఅరుణ. పోలీసులు సైతం ప్రభుత్వం చెప్పినదానికల్లా తలూపడం మానుకోవాలన్నారు. జీతాలు ఇచ్చేది కేసీఆ... Read more
బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అంటే అవునన్న పార్టీ మద్దతుదారులు – అవాక్కైన ఖర్గే – హర్యానా పానిపట్ సభలో ఘటన
సమ సభకు వచ్చిన ప్రజలనుంచి అనుకోని స్పందన చూసి షాకయ్యారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. హర్యానా పానిపట్ లో ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ… బీజేపీపై మండిపడ్డారు ఖర్గే. అదే సందర్భంలో ఏటా 2 కో... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై సీబీఐ కోర్ట్ విచారణ జరిపింది. చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ జరుపుతామని సీబీఐ కోర్టు తెలిపింది... Read more
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం – రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండండి – కేసీఆర్ కు సంజయ్ సవాల్
ఆరునెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావొచ్చన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ సభ్యులు కూడా ముఖ్యమన్న సంజయ్…ప్రధాని మోదీ సైతం బూత్ అ... Read more
స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా యువతకు వివిధరంగాల్లో అవకాశాలు పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాను నిర్వహిస్తోంది కేంద్రప్రభుత్వం. ఈనెల9న దేశవ్యాప్తంగా242 జిల్లాల... Read more
కొలీజియం సిఫార్సులను ఎందుకు అడ్డుకుంటున్నారు – న్యాయమూర్తుల నియామకాలపై కేంద్రానికి సుప్రీ సూటిప్రశ్న
హైకోర్ట్ న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరపెట్టడానికి కారణాలు లేకున్నా ఎందుకు సిఫ... Read more
Jaagruthi Vyaasaalu – Sunitha – 26 December 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-ar... Read more
Jaagruthi Vyaasaalu – Sunitha – 18 December 2022 http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-ar... Read more
డిల్లీ మద్యం కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి సహా వినయ్ బాబు జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. శరద్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు... Read more
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డి బంద్డ – రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాగుభూములను మాస్టర్ ప్లాన్ జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు... Read more
రామ్ లల్లా విగ్రహం కోసం నమూనాలు పంపాల్సిందిగా శిల్పులను కోరిన అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
ఈఏడాదిచివరి కల్లా అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తికానున్న నేపథ్యంలో రామ్ లల్లా విగ్రహ తయారీ కోసం నమూనాలు పంపాల్సిందిగా దేశంలోని ప్రసిద్ధి శిల్పులను కోరింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్... Read more
జమ్ముకశ్మీర్లో లష్కరేతోయిబా డమ్మీగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రసంస్థగా ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ యూఏపీఏ చట్టం కిద చర్యలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల... Read more